-అక్టోబర్ 2 నాటికి 75 శాతం పనులు పూర్తిచేయాలి -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) -అధికారులు సమన్యయంతో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సహాకారంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చెయ్యాలి… -ఇళ్ల నిర్మాణాలకు సిమ్మెంట్, స్టీల్, ఇసుక కొరత లేదు… -ఇంకా ప్రారంభించని సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్ లు వెంటనే ప్రారంభించాలి… -ప్రతి కాంట్రాక్టరు వంద ఇల్లను నిర్మించే విదంగా అధికారులు చర్యలు చేపట్టాలి… -కలెక్టరు జె.నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రైతులు, అన్నివర్గాల ప్రజలకు మెరుగైన …
Read More »Tag Archives: gudivada
మల్లాయిపాలెంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టరు జె. నివాస్…
-అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించండి.. -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) -సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను నిర్ణీత సమయంలోనే లబ్దిదారులకు చేరువ చెయ్యాలి… -సచివాలయాలు, ఆర్బీకేలు, వైస్సార్ హెల్త్ క్లినిక్ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి… -కలెక్టరు జె. నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గం రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జే నివాస్ తో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల …
Read More »లక్షణాలు కన్పిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం… : మంత్రి కొడాలి నాని
– డివిజన్లో ఒక్కరోజే 1,033 పరీక్షలు చేశాం -1.86 శాతానికి తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, ఈ మేరకు సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై …
Read More »రాష్ట్రవ్యాప్తంగా 1.11 కోట్ల కార్డుదారులకు పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేశాం… : మంత్రి కొడాలి నాని
-74.86 శాతం నిత్యావసరాలను అందజేశాం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఒక కోటి 11 లక్షల 21 వేల 567 కార్డుదారులకు రేషన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 48 లక్షల 56 వేల 590 బియ్యం కార్డులు ఉన్నాయని, ఈ …
Read More »అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు… : మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామానికి చెందిన మల్లంపల్లి గంగమ్మ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్తకు ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ ఇస్తోందన్నారు. ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో మంచం పైనే గడుపుతున్నారని, వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ …
Read More »రాష్ట్రంలోని అంగన్వాడీ స్కూళ్ళలో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్న సీఎం జగన్… : మంత్రి కొడాలి నాని
-గుడివాడ నియోజకవర్గానికి రూ. 5.80 కోట్లు… -కేంద్రాల నిర్మాణం, మరమ్మతులను పూర్తిచేస్తాం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అంగన్ వాడీ స్కూళ్ళలో సీఎం జగన్మోహనరెడ్డి అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో అంగన్వాడీ స్కూళ్ళ మరమ్మతులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో అంగన్ వాడీ …
Read More »18 ఏళ్లు నిండిన యువతీయువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి…
-ప్రతి పాఠశాలలో కరోనా నిబంధనలను పాటించాలి. -తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రభుత్వఉద్యోగులు రెండు రోజుల్లో వారి పరిధిలో గల సచివాలయాల్లో సరెండర్ చెయ్యాలి.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా 2022 జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిదిలోని 18 …
Read More »ప్రతి ఇంటికీ స్వచ్చమైన త్రాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యం…
– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమమే జలజీవన్ మిషన్… -గ్రామాల్లో తాగునీటి నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునేందుకే గ్రామస్థాయి కమీటీలకు శిక్షణా కార్యక్రమం… -ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుళాయిలలు ద్వారా ప్రతి ఇంటికీ శుద్ది చేసిన స్వచ్చమైన తాగునీటిని అందించాలన్నదే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యమని గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు ఎన్.వి.వి. సత్యనారాయణ అన్నారు. స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం గుడివాడ రూరల్ మండలం తాగునీటి నాణ్యత మరియు …
Read More »ప్రజల నుండి స్పందన అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్…
-ప్రభుత్వఉద్యోగి ఎవరైనా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే రద్దు చేయడం జరగుతుంది… -ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య పోరాట ఉద్యమం స్పూర్తి రాజకీయ విలువలను భావితరాలకు స్పూర్తి దాయకం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై స్ఫందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. …
Read More »గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించండి…
– ప్రతి నెలా వేర్వేరు పథకాలను అమలు చేస్తున్నాం… – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, ఆగస్టు 21: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కొడాలి నాని గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. …
Read More »
Prajavartha Online Telugu News