-దుక్కుపాటి శశిభూషణ్, స్థానిక నాయకులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణ ప్రజలకు వారు నివసించే ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే దిశగా వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోనికి తెస్తున్నట్లు రాష్ట్రస్థాయి వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. బుధవారం స్థానిక స్లాటర్ పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ. 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వైఎస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి భూమి పూజ చేసి …
Read More »
Prajavartha Online Telugu News