Breaking News

Tag Archives: gudivada

వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణీత సమయంలోనే ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులకు అందించాలి…

-పట్టణంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్దఎత్తున జగనన్న పచ్చతోరణం నిర్వహిస్తాం… -మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : దాతలు ,స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుడివాడ పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్నఅన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరలో పెద్ద ఎత్తున జగనన్న పచ్చతోరణం పథకాన్ని ప్రారంబించడం జరగుతుందని మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ అన్నారు. గురువారం గుడివాడ పట్టణంలో నిర్వహించే పలు అంశాలపై మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఉన్న 34 వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నిర్ణీత …

Read More »

ఇప్పటి వరకూ రేషన్ కార్డులోని సభ్యుల పేర్లు ఈకేవైసీ నమోదు లేనట్లయితే వెంటనే చేయించుకోవాలి…

-ఈ అవకాశం ఈ నెల 25 వరకు కల్పించడం జరిగింది. -రైస్ కార్డుల్లో ఈకే వైసీ నమోదు లేని వారికి సెప్టెంబరు మాసం నుంచి నిత్యావసర సరుగులు సరఫరా నిలిపివేయడం జరుగుతుంది.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ కే. మాధవీలత ఆదేశముల మేరకు డివిజన్ పరిధిలో రేషన్ కార్డు కలిగియున్న కార్డుదారులు ఇప్పటి వరకు ఈకేవైసీలో తమ పేర్లు నమోదు కాని వారు ఈ నెల 25 లోగా నమోదు చేయించుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ బుధవారం …

Read More »

క్రిస్టియన్ కౌన్సిల్ వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా… : మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు ప్రాంతానికి చెందిన తాను క్రిస్టియన్ కౌన్సిల్ కు జాతీయ …

Read More »

గుడివాడ డివిజన్లో 2.75 లక్షల డోన్ల వ్యాక్సినేషన్… : మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ డివిజన్ లో ఇప్పటి వరకు 2 లక్షల 75 వేల 962 డోసుల వ్యాక్సినేషన్ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కొవిషీల్డ్ మొదటి డోసు ఒక లక్షా 31 వేల 092 మందికి, రెండవ డోసు 72 వేల 245 మందికి, …

Read More »

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలన్నది సీఎం జగన్ లక్ష్యం… : మంత్రి కొడాలి నాని

– గుడివాడ నియోజకవర్గానికి జల జీవన్ మిషన్ నిధులు… – రూ.110.57 కోట్లతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జల జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని …

Read More »

పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంక్షించాలి… : ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు మానవాళి మనుగడకు ప్రాణవాయువును అందించే మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి వాటిని సంరక్షించే భాద్యతను తీసుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సీనీయాక్టరు మహేష్ బాబు జన్మదినవేడుకలను పురష్కరించుకొని గుడివాడ పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ జమదగ్ని ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఆర్డీవో కార్యాలయానికి 100 మొక్కలను ఉచితంగా అందించారు. ఈ సందర్బంగా ఆర్డీవో కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు.అనంతరం ఆర్డీవో శ్రీనుకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

స్పందనలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్…

-గుడివాడ డివిజన్ లో కోవిడ్ కట్టడికి ప్రత్యేక డ్రైవ్..ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి.. -వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో డివిజన్లో 50 గ్రామాల్లో రీ సర్వే.. -వాణిజ్య వ్యాపాలసంస్థలు మాస్కులు లేకుండా వచ్చిన వారికి అమ్మకాలు నిషేదించాలి.. -ఆర్డీవో జి. శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిదిలోని ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కొరకు స్పందనలో ధరఖాస్తు చేసిన అర్జీదారుల సమస్యలు నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ వివిధ శాఖల అధికారులకు …

Read More »

నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ తరహాలో ఆధునీకరించిన సీయం జగన్మోహన్ రెడ్డి…

-పాఠశాలల ఆధునీకీకరణకు గుడివాడ నియోజకవర్గానికి రూ.14.85 కోట్ల నిధులు… -ప్రతి పేద విద్యార్థి కార్పోరేట్ తరహాలో చదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మనబడి నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్థాయిలో ఆధునాతన వసతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు చూపుతో విద్యా వ్యస్థకు అత్యం ప్రాధాన్యతను కల్పించారు. విద్యకు పేదరికం అడ్డురాకుడదని ప్రతి పేద విద్యార్థి కార్పోరేట్ స్థాయిలో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువు నేర్చుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి  …

Read More »

గుడివాడ డివిజన్లో 974 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు…

-1.23 శాతానికి తగ్గిన కోవిడ్ -19 పాజిటివిటీ -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ డివిజన్ లో శనివారం ఒక్కరోజే 974 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నందివాడ …

Read More »

ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కూళ్ళు, అంగన్ వాడీలను ఆరు రకాలుగా వర్గీకరిస్తున్నాం…

-విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం -అంగన్ వాడీల నిర్మాణం, మరమ్మతులకు రూ. 5.80 కోట్లు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళు, ప్రస్తుతం ఉన్న అంగన్ వాడీ కేంద్రాలను ఆరు రకాలుగా వర్గీకరిస్తున్నామని, దీనికి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో …

Read More »