-రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం -పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల కు భరోసా -ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడి -సిద్ధాంతంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభం -రైతులకు పాస్ పుస్తకాలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము,విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ -ప్రజల డబ్బుతో ముద్రించిన పాస్ పుస్తకాలపై…. జగన్ ఫోటోలకు పబ్లిసిటీ చేశారు -నియోజకవర్గంలో 25వేల మందికి… రాజముద్రతో కూడిన నూతన పాస్ పుస్తకాలు పంపిణీ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేతకాని …
Read More »Tag Archives: gudivada
గూడివాడ PACS శిక్షణ కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ అంటే కృష్ణా జిల్లా – కృష్ణా జిల్లా అంటే గుడివాడ వ్యవసాయానికి పుట్టింది పేరు గుడివాడ. ఈ నేల రైతు స్ఫూర్తి, సహకార శక్తి, అభివృద్ధికి పునాది అని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. గుడివాడ లో నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ కైకలూరు పామర్రు గన్నవరం నియోజకవర్గానికి చెందిన 90 PACS …
Read More »రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్ధిని గెలిపించుకుందాం
-గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది -అభివృద్ధిని గాలికొదిలి అప్పులమయం చేశారు -రాజధాని, పోలవరం సహా పెట్టుబడుల్ని కూడా తరిమేశారు -ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి.. ఇప్పుడు కూటమిపై కుట్రలు చేస్తున్నారు -కూటమి అభ్యర్ధి గెలుపుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం -గుడివాడలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కొల్లు రవీంద్ర గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే కూటమి అభ్యర్ధి గెలుపు అత్యవసరమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడలోని …
Read More »సూర్యారాధనతో మనో వికాసం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూర్యారాధన వల్ల మనో వికాసం కలుగుతుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని మంగళవారం బుడమేరు వంతెన వద్దనున్న శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమస్త జగతికీ మూలాధారం.. కాలానికి అధిపతి అయిన సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు రథసప్తమి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. హిందువులు మాఘ శుద్ధ సప్తమి …
Read More »పక్కా ప్రణాళికతో రీ సర్వే చేయాలి రీ సర్వే ప్రక్రియపై కార్యశాల నిర్వహించిన జిల్లా కలెక్టర్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో రీ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుడివాడలోని కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల ఆడిటోరియంలో మంగళవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గుడివాడ డివిజన్ పరిధిలోని తహసిల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లకు కార్యశాల నిర్వహించి రీ సర్వే ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ, …
Read More »గుడివాడలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై సైకిల్ ర్యాలీ..
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న “స్వచ్ఛతాహి సేవా పక్షోత్సవాలు” సందర్భంగా బుధవారం ఉదయం గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, మాజీ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అడుసుమిల్లి గోపాలకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాల, శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాల 100మంది …
Read More »గుడివాడ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం
గుడివాడ (నందివాడ), నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ళ రాము కేంద్ర బృందానికి బుడమేరు వరద నష్టం వివరించారు. తొలుత పుట్టగుంట వద్ద నీట మునిగిన బుడమేరు బ్రిడ్జి, చేపల చెరువులు పరిశీలించారు. మండలంలో నీట మునిగిన పంట పొలాలు చేపల …
Read More »రాష్ట్రంలో పేదరికం పూర్తిగా నిర్మూలించి, జీరో పావర్టీ దిశగా కృషి
-జన్మభూమి 2.O జనవరిలో ప్రారంభం -ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు కడుపునిండా తిండి పెట్టడం జీవితంలో సంతృప్తినిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గురువారం గుడివాడలో తుమ్మల సీతారామపురం మున్సిపల్ పార్క్ లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించి, పేదలకు ఆహార పదార్థాలు వడ్డించారు. వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులతో కలసి ముఖ్యమంత్రి దంపతులు భోజనం చేస్తూ వారు చేస్తున్న వృత్తులు వ్యాపారాలు, వారి కుటుంబాల …
Read More »ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి
-జిల్లా కలెక్టర్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి గుడివాడ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ గుడివాడ మున్సిపల్ కార్యాలయ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం లబ్ధిదారుల కోసం టోకెన్ కొనుగోలు చేసి లోపలకి వచ్చి …
Read More »ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ , నాయకులు, కార్యకర్తలు ఇళ్ళు పై జరుగుతున్న హింసాకాండను ప్రజలు గమనిస్తున్నారని అలాగే సాదారణ , ప్రజలు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారని మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, సంక్షేమ తో పాటు అభివృద్ధికి వినియోగించుకోవాలే కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్ళ వద్ద అల్లర్లు చేయడానికి కాదని, దారుణమయిన ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామని. కృష్ణా …
Read More »
Prajavartha Online Telugu News