Breaking News

Tag Archives: gudivada

ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ సమక్షంలో వైసీపీలో భారీగా చేరికలు…..

-పార్టీ కండువాలు కప్పి టిడిపి, జనసేన మైనార్టీ నేతలను….వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్…. -సీఎం జగన్ పై ప్రజలందరూ పూర్తి విశ్వాసంతో ఉన్నారు…. సింహాద్రి చంద్రశేఖర్ -ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, మాకు భగవంతుడు దీవెనలు… ప్రజల ఆశీస్సులు ఉన్నాయి – ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో టిడిపి యువ నేత ఎండి మతిన్ ,జనసేన మహిళా నేత షేక్ దిల్దార్ నాయకత్వంలో వందమంది మైనార్టీ మహిళలు,యువత ఎమ్మెల్యే కొడాలి …

Read More »

శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణస్వీకారం…..శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్

-స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్ -రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది- ఎమ్మెల్యే కొడాలి నాని -గుడుల వాడగా పేరుగాంచిన గుడివాడలో, దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయి – ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు శనివారం ఉదయం ఘనంగా …

Read More »

రూ. కోటి 87 లక్షల నిధులతో గుడివాడలో హిందూ స్మశాన వాటికల అభివృద్ధి పనులు ప్రారంభం

-భూమి పూజ నిర్వహించి స్మశాన వాటికల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వైసీపీ నేతలు…. -ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చి మాటలు ఆపి గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని, కళ్ళు తెరిచి చూడాలి…. వైసీపీ నేతలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలోని 1,6,25,29 వార్డుల్లోని హిందూ స్మశాన వాటికల అభివృద్ధి పనులను వైఎస్ఆర్సిపి నాయకులు శనివారం ఉదయం ప్రారంభించారు. రూ. కోటి 87 లక్షల నిధులతో చేయనున్న అభివృద్ధి పనులను, వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను …

Read More »

గుడివాడలో 414 బాధిత కుటుంబాలకు….. మూడు కోట్ల 60 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విడుదల

-బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ నేతలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్య సమస్యలతో చికిత్సలు చేయించుకున్న గుడివాడ పరిధిలోని 414 బాధిత కుటుంబాలకు మూడు కోట్ల 60 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విడుదలయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బాధిత కుటుంబ సభ్యులకు వైసీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశి భూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల …

Read More »

మల్లయపాలెం జగనన్న కాలనీలో…..రూ. 4.20 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని

-11వందల కోట్ల ప్రభుత్వ సంపదతో….గుడివాడలో పేదప్రజల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు -గుడివాడలో 16వేల మందికి సీఎం జగన్ పూర్తి స్థాయి మౌలిక వసతులతో ఇల్లు ఇచ్చారు…. – ఇక్కడకు వచ్చి టీడీపీ వాళ్ళు పిట్ట కథలు చెబుతున్నారు…. – సీఎంగా వైఎస్సార్77ఎకరాలు….జగన్ 182ఎకరాలు గుడివాడ ప్రజల ఇళ్ల కోసం ఇచ్చారు….అభివృద్ధికి మరో 350కోట్లు ఇచ్చారు -14ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఎకరా ఇచ్చినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా…..దమ్ముంటే నా ఛాలెంజ్ స్వీకరించాలి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

శేరికల్వపూడి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…..పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

-రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి….. ప్రజలకు అందిస్తున్న సంక్షేమం ప్రతిపక్షాలకు కనిపించదు -రాష్ట్రంలోని పేద వర్గాలు నష్టపోయిన…. రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టైనా సరే….. అధికారమే ప్రతిపక్షాల లక్ష్యం -కులతత్వ.. మతతత్వ… ధనిక పార్టీలు…. పెత్తందారుల కూటమికు ప్రజలు బుద్ధి చెప్పాలి…. సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం శేరికల్వపూడి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం పర్యటించారు. గ్రామంలో రూ.43.60 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం,రూ.21.80 లక్షలతో నిర్మించిన …

Read More »

శ్రీ దేవరకొండ నాగన్న సత్రం కమిటీ ప్రమాణ స్వీకారం….. నూతన కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే కొడాలి నాని

-ధార్మిక సంస్థల గొప్పతనాన్ని నేటి తరానికి తెలియ చేయాలి – ఎమ్మెల్యే కొడాలి నాని -మహానుభావులు నెలకొల్పిన సంస్థల సేవలు పదిమందికి చేరువ చేయాలి….. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ దేవరకొండ నాగన్న గారి బ్రాహ్మణ అన్నదాన సత్రం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం సత్రం ప్రాంగణంలో మంగళవారం ఘనంగా జరిగింది. ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్గా నండూరి ఉమాశంకర్ ఇతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో ప్రమాణస్వీకారం …

Read More »

గుడుల వాడగా కీర్తి గడించిన….. గుడివాడ ఆధ్యాత్మిక కీర్తిని మరింత పెంపొందించేలా కృషి – ఎమ్మెల్యే కొడాలి నాని

-శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని…. -నూతన కమిటీ సభ్యులను అభినందించి…. దేవాలయ వైభవాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో విశిష్టత కలిగిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత …

Read More »

ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు – ఎమ్మెల్యే కొడాలి నాని

-గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు -పార్టీ జెండాను ఆవిష్కరించి…. వార్షికోత్సవ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని -2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం అవడం ఖాయం…. -ప్రతిపక్షాలన్నీ ఏకమైన….. దేవుడి దీవెనలు…. ప్రజల ఆశీస్సులు సీఎం జగన్ కు ఉన్నాయి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.తొలుత పార్టీ నేతలతో కలిసి …

Read More »

సీఎం జగన్ కు, నాకు ప్రజాసేవ చేయడానికి లూర్దు మాత, దేవదేవుడైన యేసు ప్రభువు మరోసారి అవకాశం కల్పించాలి – ఎమ్మెల్యే కొడాలి నాని

-వేన్ననపూడి లూర్దుమాత ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని…. -మానవాళి హితం కోరుతూ ఆర్సిఎం ఫాదర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాని…. -వెన్నెనపూడి గ్రామం, లూర్ధు మాత ఉత్సవాలతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉంది – ఎమ్మెల్యే నాని… నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ మండలం వెన్నెనపూడి గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న లూర్దు మాత మహోత్సవాలు సోమవారం రాత్రితో అత్యంత వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. …

Read More »