Breaking News

Tag Archives: gudivada

పెదపాలపర్రును గుడివాడ డివిజన్, కృష్ణాజిల్లాలో కొనసాగించాలని గ్రామస్తుల వినతి…

-సానుకూలంగా స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో పెదపాలపర్రు గ్రామాన్ని గుడివాడ రెవిన్యూ డివిజన్ పరిధి కృష్ణా జిల్లాలోనే కొనసాగించేలా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మాత్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు. ప్రస్తుతం కైకలూరు నియోజవర్గం ముదినేపల్లి మండలంలో ఉన్న తమ గ్రామం జిల్లాల పునర్ విభజన వల్ల తీవ్రంగా ఇబ్బంది పడనుందని, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెవిన్యూ డివిజన్ కేంద్రం …

Read More »

ఎన్ టి ఆర్ స్టేడియం 2022-23 ఆర్ధిక సంవత్సరం స్పోర్ట్స్ బడ్జెట్ 28 లక్షల రూపాయలకు కమిటీ ఆమోదం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడలోని ఎన్ .టి.ఆర్. స్టేడియం లో 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 28 లక్షల రూపాయలతో ప్రతిపాదించిన స్పోర్ట్స్ బడ్జెట్ ను ఆమోదిస్తూ కమిటీ తీర్మానించింది. స్థానిక ఎన్..టి.ఆర్. స్టేడియం సమావేశపు హాలులో బుధవారం స్టేడియం సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ .టి.ఆర్. స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో 2022-23 సంవత్సరంలో స్పోర్ట్స్ క్యాలెండర్ను …

Read More »

కోటి 70 లక్షల రూపాయల నిధులతో భీమేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కి నిధులు మంజూరు…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో వందల సంవత్సరాలు పురాతన చరిత్ర కలిగిన గుడివాడ శ్రీ గంగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానాన్ని 1.74 లక్షల రూపాయలను ప్రభుత్వం (సి జి యఫ్) కంట్రిబ్యూటరీ గ్రాండ్ ఫండ్ గా మంజూరు చేసినట్టు వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్ తెలిపారు. బుధవారం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పాలక మండలి సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజనీర్ తో అయన అలయ అభివృద్ది పై సమీక్ష నిర్వహించారు, ఈ …

Read More »

జగనన్న లే ఔట్లలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించండి : జేసీ కె. మోహన్ కుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న లే ఔట్లలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పనులపై మంగళవారం స్థానిక మునిసిపల్ సమావేశం హాలులో గుడివాడ డివిజన్ స్థాయి అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మోహన్ కుమార్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకునేందుకు వీలుగా అనువైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా, మెటీరియల్ తరలింపునకు రోడ్లు, విద్యుత్ వంటి …

Read More »

జగనన్న లేఅవుట్లలోని మిగిలివున్నఇళ్ల స్థలాల్లో మెరక పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి… : ఎమ్మేల్యే డిఎన్ఆర్

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లబ్దిదారులకు అందించిన ఇంటి స్థలాల లే అవుట్ల పూడికకు ప్రాక్లేయిన్, టాక్టర్ ఓనర్స్ సహకరించి మేరక చేసే పూడిక పనులు త్వరగతిన పూర్తి చేయాలనీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కలిదిండి మండలంలో ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని, ప్రాక్లేయిన్, టాక్టర్స్, ఓనర్స్ లతో, సమావేశం ఎమ్మేల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కలిదిండి మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో లబ్దిదారులైన అక్కచెల్లమ్మలకు ఇచ్చిన ఇంటి …

Read More »

గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో రూ.2 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు

-రూ. 70 లక్షలతో జెరియాట్రిక్ వార్డు నిర్మాణం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రూ. 2 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా …

Read More »

నూతన సంవత్సర వేడుకలకు మంత్రి కొడాలి నాని దూరం రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

– ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం.. -ఒమిక్రాన్ విస్తరిస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి.. నాయకులు, కార్యకర్తలు, ప్రజలెవరూ రావద్దని మనవి.. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2022 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపంలో శరవేగంగా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, దీనిలో భాగంగా …

Read More »

శ్రీ విఘ్నేశ్వర స్వామికి డిప్యూటీ సీఎం ధర్మానతో కలిసి మంత్రి కొడాలి నాని పూజలు

-పూర్ణకుంభంతో ఆలయ అర్చకుల స్వాగతం -స్వామివారికి చామర, వింజామరల సేవలు -డిప్యూటీ సీయం..ధర్మాన కృష్ణదాసు, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని లకు వేద పండితుల ఆశ్వీరచనం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులోని శ్రీవిఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం డిప్యూటీ సీఎం మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు గోపాలశాస్త్రి, …

Read More »

దాతలు దాతృత్వంలో సహకరిస్తూ కళ్యాణ మండపం అభివృద్ది కృషిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు…

-సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నాకు ఇంతటి గౌరవాన్ని సీయం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు.. -వెలమ సంక్షేమానికి విరాళంగా రూ. 3 లక్షలు అందించిన డిప్యూటీ సీయం. -రాష్ట్ర డిప్యూటీ సీయం మరియు రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ -గుడివాడలో మున్సిపల్ స్థలాన్ని వెలమ సంక్షేమ సంఘానికి కేటాయించేందుకు చర్యలు -రూ.1.20 కోట్లతో నిర్మించుకోవడం అభినందనీయం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : దాతలు దాతృత్వంలో సహకరిస్తూ కళ్యాణ మండపం అభివృద్ది కృషిచేసి ప్రతి …

Read More »

400 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ. 65 వేల విలువ గల ఉపకణాలు నమోదు..

-విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గ పరిధిలో 400మంది విభిన్న ప్రతిభావంతులు రూ . 65 వేల రూపాల విలువ గల ఉపకణాలను ఎంపిక చేసుకోవడం జరిగిందని విభిన్న ప్రతిభా వంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి బి. రామ్ కుమార్ అన్నారు. స్థానిక కైకాల సత్యనారాయణ మున్సిపల్ ఆడిటోరియంలో మంగళవారం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరాన్ని విభిన్న ప్రతిభా వంతులు …

Read More »