-8,912 గృహాలను త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తాం.. -జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడలోని టిడ్కో గృహాలు అన్ని వసతులతో నిర్మాణాలను పూర్తి చేసుకున్నాయని, త్వరలో వాటిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. మంగళవారం ఆయన గుడివాడ మండలం బొమ్ములూరు సమీపంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న టిడ్కో గృహాలు, మల్లయపాలెం జగనన్న ఇళ్ల నిర్మాణాలను సందర్శించి పురోగతిని పరిశీలించారు. పురోగతి పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా …
Read More »Tag Archives: gudivada
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీతే ప్రధాన లక్ష్యం !!
-మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీతే ప్రధాన లక్ష్యమని, విద్యార్థులకు చదువు ఒక్కటే ముఖ్యం కాదని, క్రీడలు సైతం జీవన విధానంలో ముఖ్య భాగం కావాలని క్రీడల వల్ల ఆరోగ్యం, ఆనందం ప్రాప్తిస్తుందని మచిలీపట్నం పార్లమెంటరీ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. శనివారం ఆయన కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహణలో జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలు 2022 లాంచలంగా ప్రారంభించారు. కృష్ణాజిల్లా నుంచి గుడివాడ మచిలీపట్నం …
Read More »గుడివాడ డి.ఎస్.పి ఆఫీసును ప్రారంభించిన రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోటి 24 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గుడివాడ డిఎస్పి కార్యాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. 1970 నుండి అద్దె భవనంలో డిఎస్పీ కార్యాలయ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, డి.ఎస్.పి కార్యకలాపాలకు శాశ్వత భవనం ఉండాలనే ఉద్దేశంతో డీఎస్పీ కార్యాలయం మరియు నివాస యోగ్యంగా ఉండే భవనాన్ని నిర్మించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అదునాతన హంగులతో సాంకేతికపరమైన మేల వింపుతో, సకల సౌకర్యాలతో గుడివాడలో నూతన డిఎస్పి కార్యాలయ భవన సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ …
Read More »టిడ్కో ఇళ్లు, జగనన్న లేఅవుట్ల పురోగతిపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, శాసన సభ్యులు కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా గుడివాడ శాసన సభ్యులు, మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి గుడివాడలోని టిడ్కో ఇళ్లు, జగనన్న లేఅవుట్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం బొమ్ములూరు సమీపంలోగల నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లు, మల్లయ్యపాలెం రూరల్, గుడివాడ అర్బన్ జగనన్న లేఅవుట్ల పురోగతిపై అధిరులతో సమీక్షించారు. డిసెంబర్ లోపు టిడ్కో గృహాలను పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలను పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ టిడ్కో గృహాల …
Read More »ఆగస్టు 31 కల్లా ఋణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఆగస్టు 31 కల్లా ఋణాల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన స్థానిక పాత మున్సిపల్ కార్యాలయ భవనంలో గుడివాడ శాసన సభ్యులు, మాజీ మంత్రి కొడాలి నానితో కలసి టిడ్కో గృహాలకు రుణాల మంజూరు ప్రక్రియపై బ్యాంకు అధికారులతో పట్టణ స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టిడ్కో గృహాలకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆగష్టు 31 …
Read More »టిడ్కో ఇళ్లు, జగనన్న లేఅవుట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడలోని టిడ్కో ఇళ్లు, జగనన్న లేఅవుట్లను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం బొమ్ములూరు సమీపంలోగల నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లు, మల్లయ్యపాలెం – గుడివాడ రూరల్, అర్బన్ జగనన్న లేఅవుట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను గురించి ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫేజ్ 1 లో 3,296 టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయని ఆయనకు తెలిపారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, మంచి నీటి …
Read More »శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: జిల్లా కలెక్టర్ జె.నివాస్
-శేరివేల్పూరు గ్రామంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గుడివాడ, మార్చి, 26: మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గుడివాడ మండలం శేరివేల్పూరు గ్రామంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం పనులను శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మురుగు నీటి సమస్య ఎక్కువగా ఉందని మురుగు నీటిలో కాలుష్య కారకాలు 40 శాతానికి …
Read More »ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలి…
-జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు -పేదలందరికీ ఇళ్ల పధకంలో ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి: జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ గుడివాడ , నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికీ ఇళ్ళు పధకంలో ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలనీ జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై స్థానిక ఎన్టీఆర్ ఇన్డోర్ స్టేడియం మీటింగ్ హాలులో జాయింట్ కలెక్టర్ (అసరా) …
Read More »స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోనే పరిష్కరించాలి…
-దరఖాస్తుల పరిష్కారంలో నాణ్యత ముఖ్యమైనది : సక్రమంగా పరిష్కరించని అధికారులపై చర్యలు -పని అడిగిన ప్రతీ కూలీకి 100 రోజుల పాటు పని కల్పించాలి -అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాదించాల్సిందే : డివిజన్ సమీక్షలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ జె. నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించడంతోపాటు, నాణ్యమైన రీతిలో పరిష్కారాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక కె కన్వెన్షన్ హాలులో బుధవారం …
Read More »సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందించాలి : జిల్లా కలెక్టర్ జె. నివాస్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గుడివాడ పట్టణంలోని 17వ వార్డ్ సచివాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకస్మికంగా సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించి ప్రభుత్వ ఆశయం మేరకు పనిచేయాలన్నారు. ప్రభుత్వం …
Read More »
Prajavartha Online Telugu News