Breaking News

Tag Archives: gudivada

గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ఎమ్మెల్యే కొడాలి నాని

-గత వారం రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే నాని బిజీబిజీ…. -గురువారం గుడ్లవల్లేరులో సచివాలయం, RBK కేంద్రం, హెల్త్ క్లినిక్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే… -ప్రజలకు చేసిన మంచిని అడిగే ఓట్లు అడుగుతాం…. చంద్రబాబులా మాయమాటలు చెప్పాల్సిన కర్మ మాకులేదు గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : మండల కేంద్రమైన గుడ్లవల్లేరు పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయం2, అనుబంధ RBK కేంద్రం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం ప్రారంభించారు. తొలుత గ్రామ సెంటర్లో …

Read More »

గుడ్లవల్లేరు మండలంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం

-9 కోట్ల,76 లక్షల ఆసరా చెక్కును విడుదల చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని… -రాజకీయ స్వార్థానికి చంద్రబాబు ఎవరికాళ్ళైన పట్టుకుంటాడు… -ఇచ్చిన మాట కోసం ప్రాణమైన తృణపాయంగా వదిలే వ్యక్తి జగన్…. -2009 ఎన్నికల బ్యాలెట్ లో ఓటర్లు బంధించిన చంద్రముఖి… గ్లాసు పట్టుకొని, సైకిలేక్కి లక.లక..లక… అంటూ డ్రాకులాల ప్రజల రక్తం తాగేందుకు రోడ్లపైకి వస్తున్నాడు… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండల పరిధిలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం ఘనంగా జరిగింది. గుడ్లవల్లేరు లో జరిగిన కార్యక్రమంలో మండల …

Read More »

నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన

-నూతనంగా నిర్మించిన సచివాలయ, RBK భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాని…. -210కోట్ల వాటర్ స్కీమ్ ప్రాజెక్ట్ తో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. -చేసిన మంచిని చెప్తున్న జగన్ మాదిరి….. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ 40ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అనగలడా -ఐదేళ్లలో సీఎం జగన్ పేద ప్రజలకు అందించిన ఒక్క పథకానైన….14ఏళ్ల చంద్రబాబు పాలనలో అమలు చేశారా నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా …

Read More »

ఆరోగ్యశ్రీతో ప్రజలందరికీ ఆరోగ్య భద్రత… : ఎమ్మెల్యే కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ టిడ్కో ఫ్లాట్ల వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కృపా అనే యువతికి మెరుగైన వైద్యం అందించేలా సహకరించాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కొడాలి నానికు విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నాని హాస్పిటల్ సూపరిండెంటెంట్ ఇందిరా దేవికి ఫోన్ చేసి గాయపడిన యువతికు అందిస్తున్న చికిత్సల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమనుకుంటే మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ఉన్నత హాస్పిటల్స్ కు రిఫర్ …

Read More »

గుడివాడ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి

-జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా -జిల్లా అధికారులతో మంత్రి రోజా సమీక్షా సమావేశం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఎలాంటి సమస్య లేని పాలన అందించడం ఈ ప్రభుత్వ లక్షణమని గుడివాడ సమగ్రాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన అభ్యుదయ శాఖ కృష్ణాజిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆర్కే రోజా అధికారులను ఆదేశించారు.బుధవారం సాయంత్రం ఆమె గుడివాడ గంగా గ్రాండ్యూర్ సమావేశ మందిరంలో గుడివాడ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని )తో కలసి …

Read More »

గుడివాడలో ఘనంగా యువ ఉత్సవ్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర విజయవాడ అధ్వర్యంలో స్థానిక VK VNRB & AGK ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కృష్ణాజిల్లా స్థాయి యువ ఉత్సవ్ ఇండియా @ 2047 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యమానికి గుడివాడ DSP పి. శ్రీకాంత్ ముఖ్య అతిథిగాను జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్  ఫణి ధూర్జటి గౌరవ అతిధి గాను విచ్చేశారు. భారత మాత చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన …

Read More »

ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి !!

-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీన జరిగే ముఖ్యమంత్రి గుడివాడ పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9 వ తేదీన జిల్లాలోని గుడివాడ మండలంలో మల్లాయపాలెంలో 77.46 ఎకరాల్లో 8,912 టిడ్కో గృహాలను ప్రారంభిస్తున్న నేపథ్యం లో బుధవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా ఎస్పీ పి. జాషువాతో …

Read More »

టిడ్కో గృహాల ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఏపీ టిడ్కో చైర్మన్ జే. ప్రసన్నకుమార్, డైరెక్టర్ నాగేశ్వరమ్మ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా పోలీసు అధికారి పి.జాషువా, మచిలీపట్నం గుడివాడ శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య, కొడాలి …

Read More »

ముఖ్యమంత్రి గుడివాడ పర్యటనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలి !!

-జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గుడివాడ పర్యటనను అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. త్వరలో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం మధ్యాహ్నం ఆయన గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో పలు శాఖల జిల్లా అధికారులతో సమావేశమై శాఖల వారీగా చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు …

Read More »

అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మండల తహసిల్దారు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పందన అర్జీలు, గృహ నిర్మాణాలు, తాగునీరు, రీసర్వే తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల దృష్టికి వచ్చిన స్పందన అర్జీలపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలని, అర్జీదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. లబ్ధిదారులు గృహాలను నిర్మించుకోవడానికి వెంటనే రుణాలు మంజూరు అయ్యేవిధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, మెటీరియల్ సరఫరా చేసి ఇళ్లు …

Read More »