Breaking News

Tag Archives: gudivada

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్) కింద జిల్లాలో ఇప్పటి వరకు 72,797 మంది లబ్ధిదారులకు సద్వినియోగం చేసుకున్నారు…

-ఈనెల 21వ తేదీ మంగళవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గుడివాడ లో జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 72,797మంది లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని రూ.15,89,57,758 రూపాయలు చెల్లించారు. డివిజన్ల వారీ … జగనన్న సంపూర్ణ గృహ హక్కు కింద బందరు రెవెన్యూ డివిజన్ కు సంబంధించి 20,978 మంది లబ్ధిదారులు రూ.4,03,78,126 రూపాయల చెల్లించగా, గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో …

Read More »

గుడివాడలో 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం( ఓటీఎస్) జిల్లా స్థాయి పట్టాల పంపిణీ కార్యక్రమం…

-గృహనిర్మాణ సంస్థ పీడీ కె.రామచంద్రన్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం( ఓటీఎస్) జిల్లా స్థాయి పట్టాల పంపిణీ కార్యక్రమం ఈనెల 21 వ తేదీ మంగళవారం గుడివాడ అలంకృత పంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని గృహనిర్మాణ సంస్థ పీడీ కె.రామచంద్రన్ తెలిపారు. సోమవారం ఆర్డీవో శ్రీనుకుమార్, హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని అలంకృత ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించే జిల్లా స్థాయి జగనన్న సంపూర్ణ గృహ పథకం(ఓటీఎస్) పట్టాల …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్)పై అధికారులు లబ్దిదారులుక అవగాహన కల్పించాలి.. -డివిజన్ పరిదిలో గల రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. -థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరు వ్యాక్సన్ వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత కాలంలోనే పరిష్కరించి దరఖాస్తు దారులకు న్యాయం చేయాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి …

Read More »

ఈ నెల 21న జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం(ఓటీఎస్) పట్టాలు పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమం గుడివాడలో జరుగుతుంది…

-జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21 వ తేదీన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం(ఓటీఎస్) కింద లబ్దిదారులకు పట్టాలు పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమం గుడివాడలో నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ అన్నారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకం (ఓటీఎస్)లో పురోగతి పై రెవిన్యూ, హౌసింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ …

Read More »

ఏపీ సీఎం కప్ టోర్నీని విజయవంతంగా నిర్వహించండి…

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం కప్ టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఏపీ సీఎం కప్ టోర్నీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటే రత్నదాస్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ళ లోపు వయస్సు కల్గిన యువతీ, యువకులకు చదువుతో నిమిత్తం లేకుండా …

Read More »

రాష్ట్రంలో వెలమ సంఘీయుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తా

-గుడివాడలో సంఘ భవన నిర్మాణం అభినందనీయం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చైతన్యం కల్గిన వెలమ సంఘీయుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని వెలమ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు గంటా ఆనంద్, కార్యదర్శి గులిపల్లి ప్రభాకరరావు, మాజీ కౌన్సిలర్లు మూడెడ్ల రామారావు, చింతల భాస్కరరావు, …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం లబ్దిదారులకు అధికారులు అవగాహన కల్పించాలి.. -18 సం.రాలు వయస్సు నిండిన యువతీ యువకులు, ఓటరుగా తమ పేర్లును నమోదు చేసుకోవాలి.. -థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వ్యాక్సన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరిం సత్వర న్యాయాన్ని ధరఖాస్తు …

Read More »

మహిళా పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం ఎంతో దోహదపడుతుంది…

-జగనన్న పాలవెల్లువ పధకం కింద జిల్లాలో 303 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది.. -జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) కె. మాధవీలత పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళాపాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం ఎంతో దోహదపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) కె. మాధవీలత అన్నారు. జగనన్న పాలవెల్లువ పధకం లో భాగంగా స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం గ్రామ డైరీ సంఘ కార్యదర్సులు, ప్రమోటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాధవిలత పాల్గొన్నారు. ఈ …

Read More »

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…

-ఓటీఎస్ రుణ మాఫీతో లబ్దిదారులు ఇంటిపై సర్వహక్కులు ప్రభుత్వం కల్పిస్తుంది.. -జగనన్న గృహాల నిర్మాణాల పురోగతిని వేగవంతం చేయాలి.. -సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలను అందించాలి.. -జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఒన్ టైమ్ సెటిల్మేంట్ (ఓటీఎస్) తో రుణమాఫీ చేసి లబ్దిదారుల స్థిరాస్థులపై ప్రభుత్వం సర్వహక్కులు కల్పిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టరు (హౌసింగ్) శ్రీ …

Read More »

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ టోర్నీ…

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఏపీ సీఎం కప్ టోర్నీ కృష్ణాజిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటే రత్నదాస్ కలిశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు …

Read More »