Breaking News

Tag Archives: gudivada

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్) పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి… -థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందున ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చెయ్యాలి ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను …

Read More »

గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరం…

-లింగనిర్థారణ వెల్లడించినట్లు రుజువైతే అటువంటి వారి పై చట్టప్రకారం 3 సం.రాలు జైలు, రూ.10 వేలు జరిమానా.. -డివిజన్ స్థాయి కమిటీ ప్రతి నెల చట్టం అమలు పై సమీక్షిస్తుంది.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇందుకు బిన్నంగా ఎవరైనా లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్డీవో శ్రీనుకుమార్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. …

Read More »

లబ్దిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఒన్ టైమ్ సెటిల్మెంట్) సద్వినియోగం చేసుకోవాలి…

-ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం.. -స్పందన ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.. -యంపీడీవో వెంకటరమణ గుడివాడ రూరల్, (మల్లాయపాలెం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓటీఎస్) పథకాన్నిలబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం గ్రామ సచివాలయంలో సోమవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఒన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్), స్పందన, సిటిజన్ అవుట్రీచ్ …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం లబ్దిదారులకు అధికారులు అవగాహన కల్పించాలి.. -థర్డ్ వేవ్ పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వ్యాక్సన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరిం సత్వర న్యాయాన్ని ధరఖాస్తు దారులకు అందించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ …

Read More »

ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వాలంటీర్ కు రోజుకు ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ లక్ష్యం -ప్రతి శుక్రవారం ప్రభుత్వ పథకాల పురోగతిని సమీక్షించేందుకు ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. -రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీపీసీ సెంటర్లు ద్వారా ధాన్యం కొనుగోలును సమర్థవంతంగా చేయాలి.. -జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పక్కా రిజిస్ట్రేషన్ తో పేద ప్రజల సొంత ఇంటి యజమానులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనే …

Read More »

రైతుల పండించిన ధాన్యాన్ని గ్రామస్థాయిలో కొనుగోలు చేసేందుకే ఆర్బీకేల్లో పీపీసీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది…

-జిల్లాలో 734 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు … -కలెక్టరు జె. నివాస్ మండవల్లి,(లింగాల), నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండించే ధాన్యాన్ని వారి గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు ఆర్బీకేల్లోనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. మండవల్లిమండలం లింగాల గ్రామంలో శుక్రవారం కలెక్టరు జె. నివాస్ అధికారులతో కలసి ఆర్బీకేలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్బంగా కలెక్టరు స్వయంగా తేమ శాతాన్ని పరీక్షించే ఎలక్ట్రానిక్ మిషన్ ను పనితీరును పరిశీలించిన సమయంలో తేమ …

Read More »

వివిధ బ్యాంక్ లకు అలాట్ చేసిన టిడ్కొ గృహాల లబ్ధిదారులు గ్రౌండింగ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి…

-మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం మల్లయపాలెం లేఅవుట్ లో పూర్తయిన 3200 టిడ్కొ లబ్ధిదారులకు, ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా, ప్రణాళిక బద్దంగా గ్రౌండింగ్ మేళా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో బుధవారం టిడ్కో గృహాల లబ్ధిదారులకు మెప్మా అధికారుల పర్యవేక్షణలో మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించారు. ఈసందర్బంగా కమీషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్ధిదారులకు రుణాలు అందించేందుకు ముందుకు వచ్చిన బ్యాంకుల …

Read More »

గుడివాడ మండలంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం…

-రైతులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం… -మార్కెట్ యార్డు చైర్ పర్సన్ మొండ్రు సునీత గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త : రైతులు నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుంకు గుడివాడ రూరల్ మండలం పరిదిలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని మార్కెట్ యార్డు చైర్ పర్సన్ మొండ్రు సునీత అన్నారు. గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు రైతు భరోసా కేంద్రంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డు చైర్ పర్సన్ మోండ్రు …

Read More »

మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాన) కృషి వల్ల వచ్చే మాసంలో 5 బెడ్లతో డయాలసిస్ సెంటర్ ప్రారంభం…

-ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైయస్సార్ కంటి వెలుగు నేత్ర వైద్య చికిత్సల విభాగాన్ని ప్రారంభించిన… – వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఏరియా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు ఉచితంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైయస్సార్ కంటి వెలుగు నేత్ర వైద్య చికిత్సా విభాగాన్ని బుధవారం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్, వైధ్యాధికారులు, …

Read More »

లబ్దిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఒన్ టైమ్ సెటిల్మెంట్) సద్వినియోగం చేసుకోవాలి…

-ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం… -యంపీడీవో వెంకటరమణ గుడివాడ రూరల్, (రామనపూడి), నేటి పత్రిక ప్రజావార్త : పక్కా రిజిస్ట్రేషన్ తో పేద ప్రజల సొంత ఇంటి యజమానులుగా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం రామనపూడి గ్రామంలో బుధవారం గ్రామ సచివాలయం వద్దం జగనన్న సంపూర్ణ …

Read More »