– సర్పంచ్, ఎండీవోతో కలిసి శిలాఫలకం ఆవిష్కరణ… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శనివారం ప్రారంభించారు. గుడివాడ ఎండీవో ఏ వెంకటరమణ, గ్రామ సర్పంచ్ పోటూరి వెంకటేశ్వరమ్మ, గ్రామ పెద్దలతో కలిసి మంత్రి కొడాలి నాని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని పూజా కార్యక్రమాలను …
Read More »Tag Archives: gudivada
కొవ్వాడలంక గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో సచివాలయం, ఆర్బీకేల నిర్మాణ పనులను ప్రారంభం…
-కైకలూరు నియోజకవర్గంలో తొలి దశలో 6100 గృహాలను నిర్మిస్తున్నాం.. -శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలు అభివృద్ధి జరిగినపుడే, రాష్టం బాగుంటుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో నిర్మించనున్న సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్యఉపకేంద్రం, బల్క్ మిల్క్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసి సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ రోజు …
Read More »ఈకేవైసీలో పేర్లు లేని రేషన్ కార్డు దారులు వెంటనే నమోదు చేయించుకోవాలి…
-వాణిజ్య వ్వాపార సముదాయాల్లో నోమాస్క్ నో సేల్ విదానాన్ని పాటించాలి… -డివిజన్ లో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలో కోవిడ్ నియంత్రణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కోవిడ్ కేసుల ప్రభావం తగ్గినప్పటికీ నియంత్రణే లక్ష్యంగా మాస్కు ధరిచండం, భౌతిక దూరం శానిటైజర్సు వినియోగం నిబంధలను పాటించాలని అన్నారు. డివిజన్ …
Read More »రైతు సమస్యలు పరిష్కరించేేందుకే రైతు స్పందన కార్యక్రమం…
– ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి… -నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నాం… -వ్యవసాయాధికారి ఆంజనేయులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని గుడివాడ రూరల్ మండల వ్యవసాయ శాఖాధికారి ఎస్.టి ఆంజనేయులు అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వివిధ …
Read More »విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం… : మంత్రి కొడాలి నాని
-సమగ్ర వికాసమే లక్ష్యంగా బోధనలోనూ మార్పులు -విద్యారంగంలో సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ పథకాలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని పిరమిడ్ ధ్యాన కేంద్రం అధ్యక్షురాలు జీ రాజకుమారి కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మ విద్య ద్వారా విద్యార్థులు ఆత్మసైర్యంతో జీవించాలనే లక్ష్యంతో గుడివాడ నియోజకవర్గం …
Read More »గుడివాడ డివిజన్లో 1,162 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు…
– 1.20 శాతానికి తగ్గిన కోవిడ్ -19 పాజిటివిటీ -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ డివిజన్లో మంగళవారం ఒక్కరోజే 1,162 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ …
Read More »పేదవాని సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి…
-క్షేత్ర స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి గృహనిర్మాణాలను త్వరతగతిన పూర్తి చెయ్యాలి… : రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కొడాలి నాని -లబ్దిదారుల ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో అలసత్వం లేకుండా లక్ష్యాలను సాధించాలి… -మండల, గ్రామ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ లబ్దిదారులకు గృహనిర్మాణాల పట్ల అవగాహన కల్పించాలి… : కే.మాధవీలత గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా 30 లక్షల మందికి …
Read More »ఐటీఐలో ప్రవేశము కానున్న విద్యార్థులు ఈ నెల 16 వతేదీలోపు ధృవ పత్రాల వెరిఫికేషన్ చేయించుకోవాలి…
-ప్రిన్స్ పల్ శ్రీనివాసరాజు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేబీఆర్ ప్రభుత్వ ఐ.టి.ఐ గుడివాడ లో 2021-2022 విద్యా సంవత్సరముకు గాను ప్రవేశమునకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐ.టి.ఐ లలో ధరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులకు ముఖ్య గమనిక ఈ విద్యా సంవత్సరము నుండి ప్రవేశపెట్టిన నూతన విధానము ప్రకారము ధరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులు అందరు తేదీ 13-08-2021 (శుక్రవారము) నుండి తేదీ 16-08-2021 (సోమవారము) వరకు కేబీఆర్ ప్రభుత్వ ఐ.టి.ఐ గుడివాడ నందు తమ యొక్క ఒరిజనల్స్ సర్టిఫికేట్లు ( 10 వ …
Read More »పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ఆహ్లాదరమైన వాతావరణంలో ఉండే విధంగా తీర్చి దిద్దాలి…
-ప్రభుత్వ గుర్తింపు అనుమతులు పొందిఉన్నపాఠశాలు మాత్రమే ప్రారంభించాలి… -ఉప విద్యాశాఖాధికారిణి కమల కుమారి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16 వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నందున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేవిధంగా అన్ని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని ఉప విద్యాశాఖాధికారిణి కమల కుమారి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని ఉప విద్యాధికారి కమల కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా ఆమె …
Read More »రాష్ట్ర వ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ళను నిర్మిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి : మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ళను సీఎం జగన్మోహనరెడ్డి నిర్మిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం గుడివాడ రూరల్ మండలం లింగవరంలో పలువురు గ్రామస్థులు మంత్రి కొడాలి నానిని కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు కళ్ళేపల్లి శంకరరావు మాట్లాడుతూ ఇళ్ళపట్టాల ఎంపిక ప్రక్రియలో 18 మందిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారని చెప్పారు. వీరంతా ఇళ్ళు లేని నిరుపేదలేనని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక …
Read More »
Prajavartha Online Telugu News