Breaking News

Tag Archives: gudivada

వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకముులో ఎంపికచేసిన గ్రామల్లో సరి హద్దులను నిర్ణయించాలి…

-ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా భూ పరిపాలనాధికారి వారి ఉత్తర్వులు మేరకు డివిజన్ పరిధిలోని గుడ్లవల్లేరు, పామర్రు మండలంలో 50 గ్రామాల్లో రీసర్వే నిమిత్తం గ్రామ సరిహద్దులు మరియు గ్రామ కఠము సరిహద్దులు నిర్ణయించుటకు గాను గ్రామ సర్వేయర్లు, పంచాయితీ కార్యదర్సులు , మండలసర్వేయర్లు మరియు గ్రామ పెవిన్యూ అధికారులు హజరు కానున్నారని ఆర్డీవో శ్రీనుకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీ సర్వేకు ఎంపిక చేసిన సరిహద్దులు …

Read More »

రైతు సమస్యల పరిష్కారించేందుకు రైతు స్పందన కార్యక్రమం… : కలెక్టరు జె. నివాస్

-వ్యవసాయ అనుబంథ శాఖల అధికారులు రైతు స్పందన లో వచ్చే సమస్యలు సత్వర పరిష్కారం.. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సమస్యలు పరిష్కరించేందుకు నెలలో ప్రతి మొదటి, చివరి బుధవారం రైతు స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి రైతుస్పందన కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు(నాని) కలెక్టరు జె నివాస్,ఆర్డీవో శ్రీనుకుమార్, వ్యవసాయ అనుబంధశాఖ జిల్లాస్థాయి అధికారులు …

Read More »

రైతుభరోసా రథం ద్వారా రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం… : మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రైతుభరోసా రథం ద్వారా రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించడం జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయం ఎదుట రైతు భరోసా రథాన్ని జిల్లా కలెక్టర్ జే నివాస్ తో కలిసి మంత్రి కొడాలి నాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని మూడు …

Read More »

నిర్ణీత సమయంలోగా సేవలందించిన సచివాలయాలకు ఐ.ఎస్.వో సర్టిఫికెట్లు… :  మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత సమయంలోగా ప్రజలకు సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఐ.ఎస్.వో గుర్తింపు సర్టిఫికెట్లను అందజేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని 2, 9 వార్డుల్లోని వార్డు సచివాలయాలకు ప్రభుత్వం నుండి వచ్చిన ఐఎవో గుర్తింపు సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ జే నివాస్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ సమక్షంలో సచివాలయ ఉద్యోగులకు మంత్రి కొడాలి నాని …

Read More »

ధాన్యం అమ్మే రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్ళే పద్ధతికి స్వస్తి చెబుతున్నాం…

-రైతుల కోసం పౌరసరఫరాల శాఖలో మార్పులు -వచ్చే సీజన్ నుండి ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్ళు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం అమ్మేందుకు రైతులు నేరుగా రైస్ మిల్లర్ల దగ్గరకు వెళ్ళే పద్ధతికి స్వస్తి చెప్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. ధాన్యం …

Read More »

కాల్వ శివారు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోండి…

-రైతుల సమస్యలన్నీ స్పందనలో పరిష్కరిస్తాం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాల్వ శివారు భూములకు కూడా సాగునీరు అందేలా రైతులతో చర్చించి గ్రామాలవారీగా రైతుల భూములకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులు వివిధ సమస్యల పరిష్కారంపై మంత్రి కొడాలి …

Read More »

గత రెండేళ్ళుగా పాలనలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి…

-పంటలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తున్నాం… -24 గంటల్లో ఎరువులు, విత్తనాలను అందజేస్తున్నాం… : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -రైతు సమస్యల పరిష్కారం కొరకు ప్రతి నెల మొదటి, మూడవ, బుధవారాలలో రైతు స్పందన కార్యక్రమం -వ్యవసాయ అనుబంథ శాఖల అధికారులు రైతు స్పందన లో వచ్చే సమస్యలు సత్వర పరిష్కారం… : కలెక్టరు జె. నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి గత రెండేళ్ళుగా పాలనలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారని …

Read More »

కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం… : మంత్రి కొడాలి నాని

-డివిజన్ లో 1.79 శాతానికి తగ్గిన పాజిటివిటీ… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, గుడివాడ డివిజన్లో సోమవారం ఒక్కరోజే 1,393 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లోని తొమ్మిది మండలాల్లో కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ రూరల్ …

Read More »

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చిన సీఎం జగన్మోహనరెడ్డి

-గుడివాడ నియోజకవర్గానికి రూ.14.85 కోట్ల నిధులు -పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పన, అభివృద్ధి -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మన బడి నాడు – నేడు పథకం ద్వారా సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేశారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లోని పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి పనులపై …

Read More »

గ్రామాల్లో పటిష్టవంతమైన పాలనను అందించేందుకు సర్పంచ్ లకు పంచాయితీ చట్టాలపై అవగాహన…

-జగనన్న పచ్చతోరణం, జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి.. -కాలుష్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి.. -డిఎల్ పీవో నాగిరెడ్డి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాల ఫలాలను గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైనవారందరికీ అందించడంతో పాటు గ్రామ పంచాయితీ పరిపాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా తెలుకొనేందుకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని డివిజనల్ పంచాయితీ అధికారి నాగిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక యంపిడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గుడివాడ డివిజన్ పరిధిలో గల కైకలూరు, …

Read More »