-ప్రతి పౌరుడు నో మాస్క్ నో రైడ్, నో మాస్క్ నో సెల్, నోమాస్క్ నో ఎంట్రి నిబంధనలు పాటించాలి… -మాస్కులు లేకుండా వాణిజ్య వ్యాపాలసంస్థలు విక్రయాలు జరిపితే రూ. 25 వేలు జరిమానా విధిస్తాం… -ఆర్డీవో జి. శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ థర్డ్ వేవ్ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వాణిజ్య వ్యాపార సంస్థలు మాస్కులు లేని వారికి దుకాణాల్లో విక్రయాలు నిర్వహిస్తే అటువంటు వారిపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం రూ. 25 వేలు జరిమానా …
Read More »Tag Archives: gudivada
దిశ యాప్ ను ఎలా వినియోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించండి…
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆదేశం – గుడివాడ పట్టణంలో దిశ పోస్టర్ ఆవిష్కరణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతూ తీసుకువచ్చిన దిశ యాప్ ను ఎలా వాడాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శుక్రవారం గుడివాడ పట్టణంలోని అలంకృత ఫంక్షన్ హాల్ లో దిశ యాప్ పై జరిగిన అవగాహన …
Read More »రాష్ట్రంలో ఇప్పటి వరకు 35.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం…
-రూ. 6 వేల 369 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశాం… -రూ.267 కోట్ల బకాయిలను మాత్రమే చెల్లించాల్సి ఉంది… -గురువారం కూడా రూ. 42.12 కోట్లు రైతులకు చెల్లించాం… -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రబీ సీజను సంబంధించి ఇప్పటి వరకు 35 లక్షల 45 వేల 191 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) …
Read More »గుడివాడ డివిజన్లో 2.40 లక్షల డోసుల వ్యాక్సినేషన్ చేశాం… : మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 2 లక్షల 40 వేల 657 టోన్స్ వ్యాక్సినేషన్ను పూర్తి చేశామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం డివిజన్ లో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ డివిజన్ లో కోవిషీల్డ్ మొదటి డోసును ఒక లక్షా 14 …
Read More »రూ.15.20 కోట్ల వ్యయంతో గ్రామ, వార్డు సచివాలయాలను నిర్మిస్తున్నాం… : మంత్రి కొడాలి నాని
-మరో రూ.8.27 కోట్లతో రైతు భరోసా కేంద్రాలు -రూ.4 కోట్లతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రూ.15.20 కోట్ల వ్యయంతో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో గ్రామ, వార్డు సచివాలయ భవనాలను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల నిర్మాణ …
Read More »కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రధాన మార్గం…
-ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించాలి… -సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి… -మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ నుండి రక్షణకు వ్యాక్సినే మార్గమని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని సుక్షితంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ పీజే సంపత్ కుమార్ అన్నారు. మెగా వ్యాక్సినేషన్ లో డ్రైవ్ లో భాగంగా సోమవారం గుడివాడ పట్టణంలోని 5,6,7 సచివాలయాలను కమీషనర్ సంపత్ కుమార్ సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ …
Read More »ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చిన అర్జీలను నిర్థేశించిన గడువులోపే పరిష్కరించాలి…
-మెగా వ్యాక్సినేషన్ లో భాగంగా కోవిడ్ కట్టడికి డివిజన్లో 22 వేల వ్యాక్సిన్లును ప్రజలకు వేస్తున్నాం… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆర్డీవో జి.శ్రీనుకుమార్ అధికారులను అదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల …
Read More »శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొడాలి నాని…
-అంతరాలయంలో వైభవంగా అభిషేక పూజలు గుడివాడ / ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వామివారికి సోమవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి కొడాలి నానికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం …
Read More »రైతును రాజుగా చేయాలన్న వైఎస్సార్ కలను నిజం చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి…
-రైతులకు మేలైన విత్తనాలను పంపిణీ చేస్తున్నాం : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ తప్పని సరిగా నమోదు చేసుకోవాలి.. -వైఎస్ఆర్ చేయూత కింద 10 వేల పశువులను, 5 వేల గొర్రెలు, మేకలను రైతులకు అందించాం.. -రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమం నిర్వహణకు చర్యలు. : కలెక్టరు జె. నివాస్ గుడివాడ/ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి …
Read More »పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించింది…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక పురోభివృద్దికి చేయూతనందింస్తుంది. చేయూత పథకం ద్వారా ఆర్థికంగా బలో పేతం చెందిన లబ్దిదారుల మాటల్లోనే విందాం.. చేయూత మాకు కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించిందంటున్నారు పెదపారుపూడి మండలం వానపాముల గ్రామనికి చెందిన మెండె ఆదమ్మ, మెండే ఆదమ్మ పేద కుటుంబానికి చెందిన మహిళ. వీరికి వివాహం అయిన నాటి నుంచి …
Read More »
Prajavartha Online Telugu News