Breaking News

Tag Archives: gudivada

మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ని కలిసిన ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ గురువారం స్థానిక రాజేంద్రనగర్ లో గల రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ని ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.

Read More »

జిల్లా పర్యటన భాగంగా గుడివాడ విచ్చేసిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పి సిద్ధార్థ కౌశల్ గురువారం మొదటి సారిగా గుడివాడ సబ్ డివిజన్ లోని డిఎస్పి కార్యాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం గుడివాడ రూరల్, వన్టౌన్, టూటౌన్, సిసిఎస్ సీఐలతో సమావేశం నిర్వహించి వారి నుంచి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల వారీగా ఎప్పటికప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలని, కిందిస్థాయి సిబ్బంది నుండి అధికారుల వరకు అందరూ చైన్ ఆఫ్ కమాండ్ …

Read More »

గ్రామాల్లో కోవిడ్ నియంత్రణపై నోమాస్క్– నో ఎంట్రి , నోమాస్క్ – నో రైడ్, నోమాస్క్ -నో సేల్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి..

-యంపీడీవో వెంకట రమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాల్లో భాగంగా “పెద లందరికి ఇళ్ళు” కార్యక్రమము లో ఎంపిక చేయబడిన లబ్ధిదారులను జియో టాగింగ్ ప్రక్రియను పూర్తి చేసి త్వరిత గతిన ఆన్ లైన్ లో పొందు పర్చాలని యంపీడీవో ఏ వెంకటరమణ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం గుడివాడ రూరల్ మండలానికి సంబందించి సచివాలయ సెక్రటరీలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లుతో హౌసింగ్, కరోనా నియంత్రణ అంశాల పై సమీక్షించారు. ఈ సందర్బం …

Read More »

వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ, ప్రభుత్వ పథకాల వివరాల బోర్డులను ప్రదర్శించాలి…

-సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలి.. -కోవిడ్ కట్టడికి “నో మాస్క్ నో ఎంట్రీ , “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కల్పించాలి… -మున్సిపల్ కమీషనర్ పీజే సంపత్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏ ఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని, విధులు పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బంది చర్యలు …

Read More »

డివిజన్ పరిధిలో “నో మాస్క్ నో ఎంట్రీ”, “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టాం.

-రైతులు మంచి మనస్సుతో ముందుకొచ్చి ఎంఐజీ స్కీముకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 40 లక్షలకు భూములను అందించి సహకరించాలి… -గ్రామ, వార్డు సచివాలయాల్లో సచివాలయం ద్వారా అందించే సేవలు, ప్రభుత్వం పథకాలు, అర్హతలు, లబ్దిదారుల వివరాలు తెలిపే బోర్డులు ప్రదర్శించాలి… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిఫుణులు హెచ్చరిస్తున్నందున ప్రజలందరూ కరోనా వైరస్ నియంత్రణ పట్ల అప్రమత్తతో అవగాహన కలిగి ఉండాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్డీవో …

Read More »

పెదపారుపూడిలో అధునాతన వసతులతో నిర్మించిన పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించు కోవడం సంతోషదాయకం…

-నూతన భవన నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ సంస్థ సేవలు సహకారం మరువలేనిది…  : రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) -ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తుంది… -మహిళల భద్రత కొరకు ప్రభుత్వం 1500 మంది మహిళా పోలీసులను నియామకం చేస్తుంది… : ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విధి నిర్వహణలో జిల్లా పోలీసు యంత్రాగం చేస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), రాష్ట్ర …

Read More »

చంద్రాల నుంచి గుడ్లవల్లేరు వరకు రూ. 4.37 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం…

-రూ.21.80 లక్షలతో ఆర్బీకే, రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ కేంధ్రాలకు  ప్రారంభం…  -రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశశిభూషణ్ గుడ్లవల్లేరు, చంద్రాల, నేటి పత్రిక ప్రజావార్త : రైతు ఆర్థికాభివృద్దే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేలను ఏర్పాటు చేసి రైతు సమస్యలను వారి గ్రామాల్లోనే పరిష్కరించే విదంగా చర్యలు చేపట్టారని రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. గురువారం గుడ్లవల్లేరు మండలం చంద్రాల నుంచి గుడ్లవల్లేరు వరకు రూ. 4.37 లక్షలతో నిర్మించనున్న 6.8 కీ.మీ.నిడివిగల బీటీ రోడ్ …

Read More »

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకే అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు..

-గుడివాడ నియోజవర్గంలో 97 లక్షలతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించిన .. -రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు అగ్రి టెస్టింగ్ ల్యాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసారని రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ. 97 లక్షల రూపాయల తో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఆయన మార్కెట్ యార్డు చైర్ పరస్ …

Read More »

మంత్రి కొడాలి నాని తో కలిసి కొండాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తున్న జాయింట్ కలెక్టరు మాధవీలత…

-జాయింట్ మాధవీలతకు శ్రీ కొండాలమ్మ వారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఆలయ ఈవో… గుడ్లవల్లేరు(వేమవరం), నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానాన్ని జాయింట్ కలెక్టరు( రెవెన్యూ) కె. మాధవీలత తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గురువార సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ కొండాలమ్మ అమ్మవారికి మంత్రి …

Read More »

రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రతినియోజకవర్గంలో డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు…

-రైతులకు అందుబాటులే ఆర్బీకే కేంద్రాలు.. గ్రామ సచివాలయాలు. -విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు నాణ్యత నిర్ధారణ కొరకు అగ్రి ల్యాబ్ల్ లు -రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గుడ్లవల్లేరు (వడ్లమన్నాడ), నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు,పురుగుమందుల బారిన పడి నష్టపోకుండా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. గురువారం గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ …

Read More »