Breaking News

Tag Archives: gudivada

జగనన్న కాలనీ లేవుట్ల ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తిచెయ్యాలి…

-యంపీడీవో వెంకటరమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ రూరల్ మండలంలోని జగనన్న కాలనీ లేవుట్ల ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తిచెయ్యాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గద్దే పుష్పరాణి అధ్యతన గృహనిర్మాణ పురోగతి పై హౌసింగ్, ఇవో పీఆర్ ఆర్డీ, డీటీ,వీఆర్వోలు, గ్రామ సెక్రటరీలు, ఇంజినీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లుతో యపీడీవో వెంకట రమణ సమీక్షించారు. ఈ సందర్బంగా యంపీడీవో మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలంలో జగనన్న ఇళ్ల …

Read More »

శాఖా పరంగా స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవదిలోనే పరిష్కరించి ధరఖాస్తుదారునికి న్యాయం చెయ్యాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం నిమిత్తం స్పందనలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో …

Read More »

భావితరాలు మహాత్మాగాంధి సేవలను ఆదర్శంగా తీసుకోవాలి…

-ఏఓ స్వామినాయుడు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుదం పట్టకుండా అహింసా మార్గంలో పోరాడి భానిష సంకెళ్ల నుండి భారతావనికి ముక్తిని ప్రసాదించిన మహనీయుడు పూజ్యబాపూజి మహాత్మాగాంధి అని ఆర్డీవో కార్యాలయపు పరిపాలనాధికారి స్వామినాయుడు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధి 152 వ జయంతి ని పురష్కరించుకొని ఏవో స్వామినాయుడు కార్యాలయ సిబ్బందితో కలసి మహాత్మాగాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్డాడుతూ మహాత్మాగాంధి వంటి ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం …

Read More »

అహింసే ఆయుధంగా జీవితకాలం పోరాడిన మహనీయుడు మహాత్మా గాంధి…

-ఆ మహాత్ముని జయంతి రోజున స్మరించుకోవడం మన కర్యవ్యం… -ఎంపీపీ గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అహింసే ఆయుధంగా జీవితకాలం పోరాడి ఇతరులకు ఆదర్శంగా నిలిచిన మహనీయులు మహాత్మాగాంధి అని వారి ఆశయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాద్యత మనఅందరిపైనా ఉందని ఎంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధి, లాల్ బహుదార్ శాస్త్రి జయంతి వేడుకలను పురష్కరించుకొని శనివారం వారి చిత్రపటాలకు పూలదండలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మనిషిగా …

Read More »

గుడివాడ డివిజన్ పరిధిలో ఫ్రీ మెట్రిక్ మరియు పోస్టు మెట్రిక్ విద్యార్థులు బీసీ వెల్ఫేర్ వసతిగృహాల్లో ప్రవేశము కొరకు ఖాళీల వివరాలు..

-వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు నేరుగా ఆయా వసతి గృహ సంక్షేమాధికారిని సంప్రదించగలరు… -విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -అసిస్టెంట్ బీసీ వెల్పేర్ అధికారిణి గురవమ్మ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ డివిజన్ పరిధిలో 2021-2022 విద్యా సంవత్సరము నకు గాను ఫ్రీ మెట్రిక్ మరియు కళాశాలలో విద్యనభ్యశించే విద్యార్థులు బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశము అవకాశం కల్పించడబందిందని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసకోవాలని బీసీ వెల్పేర్ అధికారి బీసీ వెల్పేర్ అధికారిణి కె. గురవమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో …

Read More »

ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు గ్రామస్థాయి కమిటీలు ప్రణాళికలను రూపొందించాలి… : యంపీపీ గద్దే పుష్పవాణి

-జగనన్న కాలనీల్లో లేఅవుట్లలో గృహనిర్మాణాల పురోగతి వేగవంతం చెయ్యాలి… -యంపీడీవో వెంకటరమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు గ్రామ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ఎంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయితీ కార్యదర్శులు, ఇంజినిరింగ్ సిబ్బంది, ఎన్ఆర్ఇ జీఎస్ సిబ్బందితో విలేజ్ వర్క్స మరియు శానిటేషన్ కమీటీల ఏర్పాటు పై యంపీపీ గద్దే పుష్పవాణి యంపీడీవో అధ్యతన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె …

Read More »

తల్లీ బిడ్డలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం… : ఎంపీపీ గద్దే పుష్పరాణి

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లీ బిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అంగన్ వాడీ కేంద్రాలు ద్వారా ప్రభుత్వం అందిస్తుందని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గద్దే పుష్పరాణి అన్నారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ఎన్జీవో హోమ్ లో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జెడ్పీటీసీ రామకృష్ణ, ఎంపీడీవో వెంకటరమణ తో కలసి ఎంపీపీ పుష్పరాణి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమో మాట్లాడుతూ తల్లీ బిడ్డల సంక్షేమమే ఆంగన్ వాడీ కేంద్రాల ప్రదాన లక్ష్యంగా …

Read More »

థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాసుపత్రిలో పీఎస్ఏ ప్లాంట్ ను ఏర్పాటు చేశాం… : మంత్రి కొడాలి నాని

-140 ఆసుపత్రుల్లో ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధతపై ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, దీనిలో భాగంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న చర్యలపై మంత్రి కొడాలి …

Read More »

గుడివాడ – కంకిపాడు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభం… : మంత్రి కొడాలి నాని

-10 మీటర్ల సీసీ, బీటీ రోడ్లను నిర్మిస్తున్నాం -బెడ్ లెవల్‌కు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గుడివాడ – కంకిపాడు ప్రధాన రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు బుధవారం ప్రారంభమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడలో రూ. 16. 10 కోట్ల వ్యయంతో నిర్మించే సీసీ, బీటీ రోడ్లకు సంబంధించి మంత్రి కొడాలి నాని సమీక్షించారు. …

Read More »

కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చి దిద్దడమే జగనన్న స్వచ్చ సంకల్ప ముఖ్యోద్దేశ్యం…

-ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలి… -ప్రతి గ్రామంలో ఆయా గ్రామ పంచాయితీలు గ్రీన్ అంబాసిడర్గా సిద్ధం చేసుకోవాలి… -సీఈవో, సూర్యప్రకాశరావు, డీపీఓ జ్యోతి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ, పరిశరాల పరిశుభ్రత, కాలుష్య నివారణ దిశగా గ్రామాలను తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్చసంకల్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నదని జిల్లా పరిషత్ సీఇవో పీఎస్. సూర్య చంద్రరావు అన్నారు. స్థానిక మార్కెట్ యార్డు లో శనివారం నియోజకవర్గ స్థాయి జగనన్న స్వచ్చసంకల్ప అవగాహన …

Read More »