గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగ ఒకటని, తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయదశమితో కలిపి దసరా పండుగను జరుపుకుంటారన్నారు. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపంలో హతుడయ్యాడని, మహిషుని సంహరించిన రోజును దసరా …
Read More »Tag Archives: gudivada
పాల పొంగళీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీకొండాలమ్మ దేవస్థానంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అమ్మవారి పాల పొంగళీ భవనాన్ని బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ శ్రీకొండాలమ్మ దేవస్థానం భక్తుల ఆదరణతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆలయంలో పాల పొంగళీ భవనం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆలయ నిధులతో భవన …
Read More »శ్రీకొండాలమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి కొడాలి నాని
-శేషవస్త్రాలతో సత్కరించిన వేద పండితులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీకొండాలమ్మ అమ్మవారికి దసరా నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రి కొడాలి నానికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి సమర్పించే పట్టు వస్త్రాలతో మంత్రి కొడాలి నాని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీకొండాలమ్మకు మంత్రి కొడాలి నాని …
Read More »మహిళల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…
-వైఎస్సార్ ఆసరాను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి. -వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషన్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఆర్థికాభివృద్ది చెందిదే తద్వారా సమాజాభివృద్ది చెందుతుందన్న గట్టి నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషన్ అన్నారు. వైఎస్సార్ ఆసరా రెండో విడత పంపిణీ లో భాగంగా బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో గుడివాడ రూరల్ మండల స్వయం సహాయక …
Read More »గ్రామ,వార్డు సచివాలయాలు ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే సుపరిపాలన…
-బిళ్లపాడులో రూ. 61.80 లక్షలతో గ్రామ సచివాలయం, ఆర్బీలను ప్రారంభించుకున్నాం.. -రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మంది మహిళా సభ్యులకు ఖాతాలకు రెండో విడత వైఎస్సార్ ఆసరగా రూ. 6,400 కోట్లు జమ.. -రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గుడివాడ రూరల్ , నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్. జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశ పెట్టి …
Read More »శాఖా పరంగా స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…
-ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవదిలోనే పరిష్కరించి ధరఖాస్తుదారునికి న్యాయం చెయ్యాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం నిమిత్తం స్పందనలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో …
Read More »గుడివాడ పట్టణంలోని 1370 డ్వాక్రా సంఘాల్లోని 12,798 మంది సభ్యులకు రూ. 10.58 కోట్లు పంపిణీ…
-వైస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహళా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల ఆసరా కల్పిస్తూ ఆదుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు, దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. స్థానిక 8 వ వార్డు మున్సిపల్ పాఠశాలలో సోమవారం డ్వాక్రా మహిళలకు స్థానిక ప్రజాపత్రినిధులు, పురపాలక సంఘ అధికారులతో కలసి ఆసరా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగుడివాడ పట్టణంలో పేద ప్రజలకు ఇళ్లు …
Read More »మహిళల ఆర్థిక పురోభివృద్దే ప్రభుత్వం లక్ష్యం…
-జిల్లాలో వైఎస్సార్ ఆసరా రెండోవిడతగా 7.35 లక్షల మంది మహిళలకు వైఎస్ఆర్ రూ. 673 కోట్లు పంపిణీ… -జిల్లాలో వైస్సార్ ఆసరాతో అభివృద్ది దిశగా మహిళా సంఘాలు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేను ఉన్నాను… నేను విన్నాను అంటూ నాడు సుదీర్ఘ పాదయాత్రలో ప్రజా సమస్యలు అతి దగ్గర నుంచి తెలుసుకోవడమే కాకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచి నాడు ప్రజలకిచ్చిన హామీలను నేడు నేరవేర్చుతున్న ప్రజలు మెచ్చిన నేత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఈ దిశగా జిల్లాలో రెండో విడతగా …
Read More »శ్రీదేవీ శరన్నవరాత్రి మహెూత్సవాలను వైభవోపేతంగా నిర్వహించండి…
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -శేష వస్త్రాలతో ఆలయ ధర్మకర్తల ఘన సత్కారం -ఆశీర్వచనం అందజేసిన వేద పండితులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా పండుగను పురస్కరించుకుని శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. బుధవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని శ్రీకొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం, మండల ప్రముఖుడు అల్లూరి ఆంజనేయులు …
Read More »జగనన్న ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం లేకుండా అధికారులు లక్ష్యాలను పూర్తి చెయ్యాలి…
-మండల స్థాయి సమావేశాలతో పాటు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తారు.. -ఇంకా మెరక చేయాల్సిన ఇళ్ల స్థలాల్లో త్వరితగతిన మెరక పనులు పూర్తి చెయ్యాలి.. -జాయింట్ కలెక్టరు (ఆసరా) మెహన్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న లే అవుట్ల లో లబ్దిదారుల ఇళ్ల నిర్మాణాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాలను పూర్తి చెయ్యాలని జాయింట్ కలెక్టరు(ఆసరా) కె. మోహన్ కుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బుధవారం డివిజన్ లోని తాహశీల్థార్లు, …
Read More »
Prajavartha Online Telugu News