-మంత్రి కొడాలి నానిని కలిసి నిర్వాసితుల వినతి -కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న ఇళ్ళను మున్సిపల్ అధికారులు తొలగించకుండా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను పలువురు నిర్వాసితులు కోరారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి సమీపంలోని రోడ్డు మార్జిన్ స్థలంలో ఇళ్ళు …
Read More »Tag Archives: gudivada
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం టెలిఫోన్ నగర్ కు చెందిన క్రిస్టియన్ మైనార్టీ నేతలు రాజ్యలక్ష్మి, లాజర్, శ్రీరాములు, రాంబాబు, ప్రదీప్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెలిఫోన్ నగర్లో చర్చి …
Read More »పౌష్టికాహారాన్ని అందిస్తూ తల్లిబిడ్డల సంరక్షణకు సేవలందిస్తున్న అంగన్ వాడీ సిబ్బంది సేవలు అభినందనీయం…
-యంపీడీవో గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిబిడ్డల సంరక్షణకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యవంతమైన జీవన విధానానికి అంగన్ వాడీ కేంద్రాల సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని యంపీడీవో గద్దే పుష్పరాణి అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్ లో మహిళాఅభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లి బిడ్డలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారిని సంరక్షించే భాద్యతను అంగన్ …
Read More »కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాణసంచా దుకాణాలు ఏర్పాటు చెయ్యాలి…
-లైసెన్సులేకుండా బాణ సంచా దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం… -బైపాస్ రోడ్ నందు గల ఖాలీ స్థలంలో బాణసంచా దుకాణాలకు అనుమతి… -ఆర్డీవో శ్రీనుకుమార్ -డిఎస్పీ సత్యానందం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా దుకాణాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో దీపావళి బాణసంచా దుకాణాలు ఏర్పాటు, లైసెన్సులు తదితర అంశాలపై స్థానిక డిఎస్పీ ఎన్.సత్యానందం, పట్టణ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, స్థానిక దుకాణదారుల యజమానులతో అర్డీవో …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…
-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం చేసుకోవాలి… -మెగావ్యాక్సినేషన్ ద్వారా సచివాలయాల్లో అందిస్తున్నకోవిడ్ టీకాలను ప్రతి ఒక్కరు వేయించుకోవాలి… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా నిబంధలు పాటిస్తూ 18 ఏళ్లు వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ మొదటి, రెండవ మోతాల వేయించుకోవాలని, ఇందుకొరకు డివిజన్ పరిదిలోని ప్రతి సచివాలయంలో మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో …
Read More »అర్చకులు, ఫాదర్లు, ఇమామ్ ల సర్వమత ప్రార్థనలు…
-అడపా బాబ్జి ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి కొడాలి నాని పుట్టినరోజు వేడుకలు -భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి ఆధ్వర్యంలో శుక్రవారం గుడివాడ పట్టణం గంగానమ్మ వీధిలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా బాబ్జి జ్యూయలరీ షాపు ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. …
Read More »మంత్రి కొడాలి నాని నివాసంలో అభిమానుల కోలాహలం…
-నిరాడంబరంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు -భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు -శుభాకాంక్షలు తెలిపిన అధికార, అనధికార ప్రముఖులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నిరాడంబరంగా జరిగాయి. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసం రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులతో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికార, అనధికార ప్రముఖులు మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్చాలను …
Read More »కోవిడ్ కట్టడే లక్ష్యంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి…
-“జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం” పై క్షేత్ర స్థాయిలో సర్వే వివరాలు తెలుసుకోవడం జరిగింది.. -యంపీడీవో వెంకటరమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నియంత్రణకు 18 నుంచి 45 లోపు వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని కరోనా వైరస్ ను కట్టడి చేయాలని ఎంపీడీవో ఎ.వెంకటరణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన “మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్” కార్యక్రమాన్ని ఎంపీపీ గద్దె పుష్ప రాణి తో కలిసి యంపీడీవో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె …
Read More »నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్, వార్డుమెంబర్లకు పంచాయితీ చట్టాలపై అవగాహన…
-కాలుష్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి… -యంపీపీ గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్దితో పాటు అర్హులైనవారందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో గ్రామ పంచాయితీ పరిపాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా తెలుకొనేందుకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని గుడివాడ మండల ఎంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. గుడివాడ రూరల్ మండల పరిదిలో నూతనంగా ఎన్నికైన గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లకు సోమవారం స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయితీ రాజ్ చట్టాల అవగాహపై రెండురోజుల …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…
-గృహనిర్మాణసంస్థ ద్వారా రుణాలు పొంది తిరిగి చెల్లించని వారికి వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా వారి ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తుంది. -18 నుంచి 45 ఏళ్ళ వయస్సుగల వాళ్లందరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం 1983 నుంచి మంజూరు చేసిన ఇళ్లస్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం గృహనిర్మాణ సంస్థ ద్వారా అప్పుతీసుకొని తీర్చని వారి రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆర్డీవో …
Read More »
Prajavartha Online Telugu News