Breaking News

Tag Archives: hyderabad

జయప్రకాశ్ నారాయణ ని మర్యాదపూర్వకంగా కలిసిన జడ శ్రావణ్ కుమార్…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పడిన జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్  ఏప్రిల్ మంగళవారం లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు  జయప్రకాశ్ నారాయణ ని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై తాము చేసే పోరాటానికి మద్దతు తెలపాల్సిందిగా కొరకటం జరిగింది ఈ మీదట తన సహకారం ఎప్పుడూ ఉంటుందని. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కావాలని జైభీమ్ భారత్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన జయప్రకాష్ నారాయణ …

Read More »

Reviewed the Power Situation in the State…

Hyderabad, Neti Patrika Prajavartha : The Hon’ble Chairman Sri. Justice C.V. Nagarjuna Reddy today reviewed the power situation in the State, especially in the wake of the restriction and control measures imposed recently. Strengthening the Transmission & Distribution networks, issues relating to recovery of long pending dues from Government Departments and local bodies, and ensuring adequate availability of feedstock were …

Read More »

NRI TDP విభాగం వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ అభిమానులను, వారు ఏర్పాటు చేసుకున్న సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఎన్.ఆర్.ఐ టీడీపీ విభాగాన్ని తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ సైట్ www.nritdp.com ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసంలో లాంచనంగా ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్.ఆర్.ఐ నుంచి పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 1200 …

Read More »

జనసేన క్రియాశీలక కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని అందచేసిన పవన్ కళ్యాణ్…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన క్రియాశీలక కార్యకర్తలకు చెందిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం (2022 – 2023 సంవత్సర కాలానికి) మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సి జి ప్రసాద్ , డి జి ఎం లకి చెక్ ను గురువారం ఉదయం తన నివాసంలోఅందించారు. ఈ ఇన్స్యూరెన్స్ ఏప్రిల్ ఒకటి 2022 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సమావేశంలో పార్టీ ఇన్స్యూరెన్స్ పాలసీ సలహాదారు  వెంకట నరసింహారావు యడ్ల, మరియు పార్టీ కోశాధికారి  ఎ.వి. రత్నం పాల్గొన్నారు.

Read More »

సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న శైలజనాథ్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పాల్గొన్నారు. ప్రస్తుతం పాదయాత్ర మెదక్ జిల్లా లోని కాళ్లకల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మత తత్వ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ …

Read More »

సమానత్వ స్ఫూర్తిని లోకానికి చాటిన జగద్గురు రామానుజాచార్యులు…

-మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -‘శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం’ వేడుకలకు హజరైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : సమానత్వ స్ఫూర్తిని లోకానికి చాటిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల బోధనలు ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వైష్ణవ దీక్షకు వర్ణాంతరం లేదని, భగవంతుని ఆరాధనకు ప్రతి ఒక్కరూ అర్హులేనని రామానుజాచార్యులు స్పష్టం చేసారన్నారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో జరుగుతున్న సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ వేడుకలకు గురువారం గవర్నర్ హాజరయ్యారు. ఫిబ్రవరి 2 న ప్రారంభమైన ఈ …

Read More »

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను సీఎం కెసిఆర్ కు అందజేసిన మంత్రులు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమౌతున్న సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు మంగళవారం ప్రగతి భవన్ లో మంత్రులు, గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్, …

Read More »

తదేకం ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకం…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మహావతార్ బాబాజీ స్ఫూర్తితో నౌషిర్ గురూజీ ప్రారంభించిన తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఎంతో విలువైనవి అని జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. ఈ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు అండగా చాలా మంది పెద్దలు, యువతతోపాటు నేనెంతో ఇష్టపడే జనసైనికులు మద్దతు తెలపడం సంతోషదాయకం అని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లో తదేకం ఫౌండేషన్ పక్షాన జనరల్ సంజయ్ మిత్రా పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.  పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల …

Read More »

శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ముచ్చింతల్ లో సమతామూర్తి భగవద్ రామానుజాచార్య విగ్రహం, అక్కడి 108 దివ్య దేశాల ఆలయాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించి పూజలు నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు

Read More »

గాంధీజీ వర్ధంతికి టిడిపి అధినేత చంద్రబాబు నివాళులు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు ఘటించారు. భారత దేశ స్వాతంత్య్ర‌ పోరాటంలో అహింసా వాదాన్నే…జాతి నినాదంగా మలిచిన మహనీయులు గాంధీజీ అని చంద్రబాబు అన్నారు. చిత్తశుద్దితో న్యాయం కోసం చేసే పోరాటానికి ఎంతటి నిరంకుశత్వమైనా తలవంచక తప్పదని మహాత్ముడు నిరూపించారని కొనియాడారు. గాంధీజీ సూక్తి ప్రతి తరానికి నిత్య స్ఫూర్తి గా నిలుస్తుందన్నారు. ఫాదర్ ఆఫ్ …

Read More »