Breaking News

Tag Archives: hyderabad

వేడుకగా మురళీమోహన్ 50 ఏళ్ల సిని జీవిత ఉత్సవం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆదివారం సినీ నటులు, నిర్మాత మాగంటి మురళీమోహన్ 50 వసంతాల సినీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎఫ్. టి.పి.సి, సినీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి.ఈ సందర్భంగా మురళీమోహన్ ను తెలుగు దర్శకుల సంఘం అ్యక్షులు వీరశంకర్, పలువురు దర్శకులు, నిర్వాహకులు ఘనం గా సత్కరించారు. సత్కార గ్రహీత మురళి మోహన్ మాట్లాడుతూ జగమే మాయ అనే చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యానని, …

Read More »

Hyderabad Gears Up to Become a Global Energy-Efficient Growth Hub in Building Sector

-State emerged as a frontrunner in the State Energy Efficiency Index -Chief Minister A Revanth Reddy directs MA & UD and GHMC to formulate a comprehensive action plan to transform Hyderabad into the best energy-efficient cosmopolitan city in building sector -MA&UD principal secretary M Dana Kishore says the government acknowledges the importance of environmentally friendly development for improving living Standards …

Read More »

9-18 సంవత్సరాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే లక్ష్యంతో ‘కీర్తి’ కార్యక్రమం ప్రారంభం

-భారతదేశం 2036 నాటికి టాప్-10 క్రీడాదేశంగా, 2047 నాటికి టాప్-5 దేశంగా అవతరించడంలో ‘ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్‌‌’‌ (కీర్తి) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది : అనురాగ్ సింగ్ ఠాకూర్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం 2036 నాటికి టాప్-10 క్రీడాదేశంగా, 2047 నాటికి టాప్-5 దేశంగా అవతరించడంలో ‘ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్‌‌’‌ (కీర్తి) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. …

Read More »

BEE Gears Up for Robust Enforcement of Star Labeling Scheme

-BEE to equip State Designated Agencies (SDAs) with the necessary tools for robust market surveillance -This will ensure the integrity of labelled products and build consumer confidence -Workshop for SDAs of Southern States to be conducted in Kochi from March 14-15 -S&L program in 2020-21 alone, facilitated savings of 56 billion units of electricity worth over Rs. 30,000 crore and …

Read More »

Mission LiFE Takes Center Stage: BEE Champions PM Modi’s Vision for a Sustainable Future

-BEE programs align with LiFE, intensify outreach for nationwide impact -In 2022-23, BEE deliver savings: 50.98 MTOE , Thermal Energy : 24.68 MTOE, Electricity: 306.55 Billion Units, Financial Gains: Rs 194,320 Environmental Impact: 306.40 Million Tonnes of CO2 emissions reduced -Union Power and New & Renewable Energy Minister R. K. Singh commended BEE for its innovative and world-leading schemes and …

Read More »

తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాలి

-భాషలో సంస్కృతి అంతర్భాగం -భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు -మేడారం జాతరపై ‘ఆత్మగౌరవ ప్రతీక’ పుస్తకావిష్కరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన బండి ఉష  సంపాదకత్వంలో మేడారం జాతరపై వెలువరించిన ‘ఆత్మగౌరవ ప్రతీక’ సంకలనాన్ని వెంకయ్యనాయుడు బుధవారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల, తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో …

Read More »

ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వీరస్థలి తెనాలి చిత్రానికి స్థానం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సుజాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై గల్లా జ్ఞాన శేఖర్ నిర్మాతగా, సహజకవి అయినాల మల్లేశ్వరరావు స్టోరీ రైటర్ గా, వరల్డ్ రికార్డ్ హోల్డర్, సీనియర్ జర్నలిస్టు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం లో రూపొందిన దేశ భక్తి చిత్రం వీరస్థలి తెనాలి ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. గతంలో ఇదే చిత్రానికి మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చేతులు మీదుగా …

Read More »

BEE Initiates Groundbreaking ESCBE to Redefine India’s Construction Landscape

-ECSBC Code aims to reshaping building practices, cutting carbon emissions, and driving economic growth -The ECBC is evolving into the ECSBC, and stakeholders are invited to give FEED BACK on the draft ECSBC (Commercial & Residential) by February 12, 2024 -It will enforce stringent energy standards for new commercial and residential constructions, prioritizing holistic sustainability beyond emissions reduction -The ESCBE …

Read More »

జనసేన పార్టీలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

హైద‌రాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ లు బుధవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పృథ్వీరాజ్, జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఇరువురికి  …

Read More »

తెలుగు చిత్రంతో అరంగేట్రం..

  -మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్లో నటించడం ఇష్టం -అందాల ముద్దుగుమ్మ సోనమ్ దాష్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అందం.. అభినయం.. ఆకర్షణ.. హాట్నెస్.. తన సొంత చేసుకున్న ఈ బ్యూటి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మోడల్. ర్యాంపు షోలలో ఒంపుసొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ అందాల ముద్దుగుమ్మ పేరు సోనమ్ దాష్. తెలుగు చిత్రాల్లో నటించాలన్న తన అభిలాషను వ్యక్తం చేస్తూ సౌత్లో ఎంతోమంది టాలెంట్ ఉన్న దర్శకులని, మోడల్స్కి, యాక్టర్స్కి సరైన వేదిక హైదరాబాద్ అని తెలిపారు. ఈ ముద్దుగుమ్మ …

Read More »