Breaking News

Tag Archives: hyderabad

ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రచారాన్ని నడిపించడంలో మంత్రిత్వ శాఖలతో చేతులు కలిపిన యోగ సంస్థలు

-దేశవ్యాప్త సంసిద్ధతను సమీక్షించిన అంతర్‌ మంత్రిత్వ కమిటీ: విశాఖపట్నం నుంచి జాతీయ స్థాయి యోగా మహోత్సవానికి నేతృత్వం వహించనున్న ప్రధానమంత్రి హైదరాబాద్,  నేటి పత్రిక ప్రజావార్త : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడివై ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా, సంబంధిత మంత్రిత్వ శాఖల కమిటీ న్యూఢిల్లీ చాణక్యపురి లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించి, అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో యోగా దినోత్సవాన్ని నిర్వహించడంపై చర్చించాయి. సంపూర్ణ ప్రభుత్వ విధానం ( హోల్ …

Read More »

సమిష్టిగా కలిసి పనిచేస్తాం…

-తెలుగు రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం ఇవాళ హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ (APSCSCL) భవనంలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన పౌర …

Read More »

చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి

-పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది -ఉగ్రవాదంపై పోరాటంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి యావత్ జాతి మద్దతిస్తుంది -క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి -సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు -భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులుపెడితే కఠిన చర్యలు -కాంగ్రెస్ లో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే మంచిది -హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్, …

Read More »

Hyderabad Leads South India’s Energy Drive

– Hyderabad’s Role is Critical – Massive Potential for Savings – TSREDCO Pledges Full Support – A Call to Commercial Spaces – Nationwide Focus, Local Execution Hyderabad, Neti Patrika Prajavartha : As India braces for unprecedented summer temperatures and a surge in power demand, the Bureau of Energy Efficiency (BEE), under the Union Ministry of Power, has intensified its energy …

Read More »

ఉగ్రవాదుల దాడి అత్యంత హేయం

-ఈ ఘటనపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తీవ్ర మనో వేదనకు గురయ్యారు -జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు  -హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జనసేన పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె.నాగబాబు స్పష్టం చేశారు. ప్లకార్డుల ప్రదర్శన ద్వారా వెల్లడించారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు …

Read More »

ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారంరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి…సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి …

Read More »

తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో అబ్దుల్ అజీజ్ భేటీ

-తెలంగాణ నుంచి ఆంధ్ర కు రావాల్సిన 55 కోట్లను త్వరితగతిన బదిలీ చేయండి. -ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన పాత రికార్డులు అప్పగించండి. -త్వరలో ఇరు రాష్ట్రాల బోర్డ్ సభ్యులు కలిసి సమీక్షించి సమస్యను పరిష్కరిస్తాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ లోని నాంపల్లి నందు గల తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తో ఏపీ వక్ఫ్ బోర్డ్ …

Read More »

Today’s meeting with Governor of Telangana, Jishnu Dev Varma

Telangana, Neti Patrika Prajavartha : The meeting was held an opportunity to interact with Shaik Khalifa Thulla Basha, Chairman of Aadil Group of Businesses, and discussed a different ways to promote business growth and development in Telangana. Mr. Basha’s leadership in the business sector, combined with his role as President of the Bharatiya Janata Majdoor Cell (BJMC) in Andhra Pradesh,The …

Read More »

Telangana to support BEE to promote Mission LIFE

-Telangana government committed for Enhancing Energy Efficiency &addressing Climate Change to protect Public interest -Telangana Strengthens Green Energy Commitment with Mission LIFFE Initiative. -Telangana, BEE to promote Mission LIFFE to improving quality of life to the people. -Govt aims for energy efficiency, economic growth & climate action. -Telangana’s 2025 energy policy to boost 40,000 MW RE. -State to add 12,000 …

Read More »

Centre selected Hyderabad for establishment of World-Class Energy Transition Hub

-BEE & TERI to focus on Hyderabad’s first Centre of Excellence on Energy Transition (CoEET) to drive Net Zero 2070 goals. -CoEET to advance energy efficiency and low-carbon tech in industry, MSMEs, and transport. BEE pledges financial backing for TERI’s CoEET initiative. -Hyderabad to gain global recognition with a world-class Energy Transition hub.. -CM Revanth Reddy and Dy CM Bhatti …

Read More »