Breaking News

Tag Archives: hyderabad

ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లో కమిటీలు

-ప్రజా, జర్నలిస్ట్ సంఘాలకు ఆహ్వానం -ప్రజాస్వామ్యం గెలవాలంటూ బహిరంగ ప్రకటన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 6-7 విడుతల్లో ఎన్నికలు జరుగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో కమిటీలను వేయాలని నిర్ణయించినట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరావులు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరగనున్న వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, …

Read More »

వికసిత భారత్ సంకల్ప యాత్రలో రెండు నెలలు 15 కోట్ల మంది ప్రజలు

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కేవలం రెండు నెలల కాలంలో వికసిత భారత సంకల్ప యాత్ర దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. రెండు నెలల కాలంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో 15 కోట్ల మంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వివరాలు ప్రజలకు వివరించి, అర్హులైన వారందరికీ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రారంభమైన వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పాల్గొంటూ సమ్మిళిత …

Read More »

పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా కనుమ వేడుకలు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘కష్టపడి పండించిన పంట చేతికొచ్చే వేళ సంతోషంతో చేసుకొనే వేడుకలు సంక్రాంతి. ప్రతి రైతు ఇంటా పాడిపంటలకు తోడ్పడిన జంతువులను గౌరవించే పర్వదినం కనుమ.. ప్రజలందరికీ భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ.. కనుమ శుభాకాంక్షలు’ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా కనుమ వేడుకలు నిర్వహించారు. గోపూజ చేశారు. పశువులకు మేత అందించారు.

Read More »

ఒకే వేదికపై దేశ వ్యాప్త చేనేత ఉత్పత్తులు

-ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత -హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నేషనల్ హ్యాండ్ లూమ్ ఎక్స్ పో -జనవరి 23 వరకు విక్రయాలు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, సహకారంతో నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో- గాంధీ బంకర్ మేళా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో బుధవారం ప్రారంభమైంది. జనవరి 23 వరకు జరిగే ఈ ఎక్స్‌పోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (చేనేత, జౌళి) కె. …

Read More »

కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గురువారం పరామర్శించారు. సీఎం జగన్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్ళారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఏపీ సీఎం రాక నేపథ్యంలో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్‌ తనయుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ ఏవీ సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏపీ సీఎం జగన్‌… కేసిఆర్‌ను పరామర్శించారు. …

Read More »

కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ హార్బర్‌లో సాగర్ పరిక్రమ పదో దశ నాలుగో రోజు కార్యక్రమాలు

-చేపల వేట, పెంపకంలో ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతుల ద్వారా మత్స్య ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం పీఎంఎంఎస్‌వై లక్ష్యం – పర్షోత్తం రూపాలా హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌లో సాగర్ పరిక్రమ పదో దశ నాలుగో రోజు కార్యక్రమాలు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా, సహాయ మంత్రి డా.ఎల్ మురుగన్‌ ఆధ్వర్యంలో సాగాయి. ఈ కార్యక్రమంలో లబ్ధిదార్లతో రూపాలా సంభాషించారు. చేపల ఉత్పత్తి, …

Read More »

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక పురోగమనం… అంతర్జాతీయ సంబంధాలలో మెరుగుదలను ప్రశంసించిన చైనా పత్రిక “గ్లోబల్ టైమ్స్”

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధి, సామాజిక పాలన, విదేశాంగ విధానం పరంగా గణనీయమైన ప్రగతి సాధిస్తున్నదని ప్రశంసిస్తూ, బీజింగ్‌ నుంచి వెలువడే ప్రముఖ చైనా పత్రిక “గ్లోబల్ టైమ్స్” అరుదైన రీతిలో ఒక వ్యాసం ప్రచురించింది. షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయంలో ‘దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం’ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ ఈ కథనం రాశారు. భారతదేశం గత నాలుగేళ్లలో అద్భుత విజయాలు సాధించిందని ఈ వ్యాసంలో ఆయన ప్రశంసించారు. ఈ మేరకు భారత్ …

Read More »

మత్స్యకార్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం – పర్షోత్తం రూపాలా

-ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవులో సాగర్ పరిక్రమ పదో దశ రెండో రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా -అనుభవాలు పంచుకోవడానికి, సమస్యలు వివరించడానికి మత్స్యకారులు, మత్స్యకార రైతులకు ఉపయోగపడిన ముఖాముఖి కార్యక్రమం – రూపాలా -పీఎంఎంఎస్‌వై పథకం కింద ఎఫ్‌ఎఫ్‌పీవో ధృవపత్రాలు, సముద్ర భద్రత కిట్‌లు, చేపల రవాణా వాహనాలు, కేసీసీలను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి -సాగర్ పరిక్రమ పదో దశ కార్యక్రమానికి హాజరైన సుమారు 9,500 మంది మత్స్యకారులు, వివిధ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి సాగర్ పరిక్రమ పదో దశకు సారథ్యం వహించిన కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలా

-పీఎంఎంఎస్‌వై కింద పడవలు, ఐస్ బాక్స్‌తో కూడిన ద్విచక్ర వాహనాలు లబ్ధిదార్లకు పంపిణీ, కొత్తగా నియమితులైన సాగర్ మిత్రలకు నియామక పత్రాలు అందజేత -మత్స్యకారులు, ఆక్వా రైతులు, పీఎంఎంఎస్‌వై లబ్ధిదార్లతో సంభాషించిన కేంద్ర మంత్రి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి ప్రారంభమైన సాగర్‌ పరిక్రమ పదో దశకు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమల శాఖ మంత్రి  పర్షోత్తం రూపాలా సారథ్యం వహించారు. ఇతర కోస్తా జిల్లాలైన బాపట్ల, కృష్ణా, పశ్చిమ …

Read More »

కొత్త సంవత్సర వేడుకలకు ప్లాట్‌ఫామ్ 65 నుంచి కొత్త బకెట్ బిర్యానీ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని అతిపెద్ద టాయ్ ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ ప్లాట్‌ఫారమ్ 65, తన అన్ని శాఖలలో హాలీడే సీజన్ కోసం తన మెనూకు అద్భుతమైన జోడింపును ప్రకటించినందుకు ఆనందిస్తోంది. ప్రత్యేకంగా సమూహ సమావేశాల కోసం రూపొందించిన కొత్త బకెట్ బిర్యానీలను ప్లాట్‌ఫామ్ 65 పరిచయం చేస్తోంది, ఇది టేక్‌అవేకి మరియు నూతన సంవత్సర వేడుకల ఆనందాన్ని పంచుకోవడానికి అనువైనది. ప్లాట్‌ఫామ్ 65 జంబో ప్యాక్‌ని పరిచయం చేస్తోంది. ఇది 5 నుండి 8 మంది వ్యక్తుల సమూహాలకు సరైంది. ప్లాట్‌ఫామ్ …

Read More »