Breaking News

Tag Archives: machilipatnam

బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం ఎన్టీఆర్

-మచిలీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు -ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు అనునిత్యం నడచుకుంటామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం బస్ స్టాండ్ వద్ద, జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద, హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాలకి ఘనంగా నివాళి అర్పించారు. పూలమాల వేసి …

Read More »

“స్వచ ఆంధ్ర” కార్యక్రమంలో సైకిల్ పై కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : “స్వచ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణములోనికి “సైకిల్”* వస్తున్న దృశ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశాల ప్రకారం వాయు కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛ మైన గాలి కోసం కృషి చేసే కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కరు కాలినడకన లేదా సైకిల్ పై రావాలి అని తెలిపారు.

Read More »

జిల్లా ప్రగతిని వివరించేలా శకటాల రూపకల్పన… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పోలీసు కవాతు మైదానంలో జరిగే జిల్లా స్థాయి వేడుకలకు జిల్లా ప్రగతిని వివరించేలా శకటాల రూపకల్పన చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి శనివారం ఉదయం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శకటాల రూపకల్పనపై చర్చించి దిశా …

Read More »

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పోలీస్ కవాతు మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన నగరంలోని పోలీసు కవాతు మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సజావుగా చేపట్టాలన్నారు. …

Read More »

కలెక్టర్లతో జనాభా లెక్కల సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏప్రిల్ మాసం నుండి 30 రోజులపాటు ఇంటింటి జనాభా లెక్కల సేకరణ చేపట్టాలని కేంద్ర జనాభా లెక్కల సేకరణ డైరెక్టర్ జే నివాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉదయం మంగళవారం ఉదయం ఆయన న్యూఢిల్లీ నుండి రాష్ట్ర సచివాలయంలోని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, జిల్లాల ప్రధాన జనాభా లెక్కల అధికారులైన జిల్లా కలెక్టర్లతో జనాభా లెక్కల సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జె …

Read More »

కొల్లేరు సరస్సు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య మంగళవారం విజయవాడ నుంచి కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాకారులతో కొల్లేరు సరస్సు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నగరంలోని తన క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. కొల్లేరు సరస్సు పరిరక్షణలో భాగంగా కాలుష్యాన్ని అరికట్టడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం, సిల్టేషన్ నివారణ, జీవవైవిధ్యాన్ని కాపాడడం వంటి …

Read More »

గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..

-మచిలీపట్నంలో రూ. 39 కోట్ల విలువైన రహదారుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి -రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పలు రహదారుల అభివృద్ధికి శంకుస్థాపనలు చేసిన మంత్రి కాలేఖాన్ పేట/చిన్నాపురం(మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి …

Read More »

పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరం 3,380 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణము, మరమ్మతు పనులు చేపట్టామని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర రహదారులు భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు …

Read More »

రైతులకు ఉదయం పూటనే సౌర శక్తితో 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు అన్ని చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో లోఓల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్తును పెద్ద ఎత్తున అందించేందుకు, రైతులకు ఉదయం పూటనే సౌర శక్తితో 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు సోమవారం ఉదయం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో గన్నవరం విమానాశ్రయ పరిధిలో ఏపీ ట్రాన్స్కో నిధులతో నిధులు 30.65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 132/33 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర …

Read More »

బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ మరియు నిర్వీణ్యం గురించి అవగాహన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మచిలీపట్నంలోని ఐఎంఏ హాలు నందు ఆసుపత్రి బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ మరియు నిర్వీణ్యం గురించి అవగాహన కార్యక్రమం జరుపబడినది. ఈ కార్యక్రమమును ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మరియు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమనందు హాస్పిటల్ వ్యర్ధాలను కలర్ కోడెడ్ బిన్సులో ఎలా విభజించాలి మరియు వాటిని ఏ విధంగా నిర్వీణ్యం చేయాలి అనే దాని గురించి ఆసుపత్రి నిర్వాహకులకు, సిబ్బందికి మెడికల్ & …

Read More »