మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అనాధ పిల్లలకు ఆరోగ్య పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాధ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాధ పిల్లలకు జిల్లా కలెక్టర్ ఆరోగ్య కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మంజూరు చేసిన ఈ ఆరోగ్య కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుల మాదిరిగానే అన్ని …
Read More »Tag Archives: machilipatnam
ఈ నెల 8వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »స్క్రబ్ టైఫస్ (Scrub Typhus)
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇటీవలి కాలంలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, కృష్ణా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది అని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ IAS తెలియచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండగా, కృష్ణా జిల్లాలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవి కూడా ప్రధానంగా వ్యవసాయ పనులు చేసే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరంతో వచ్చే కేసుల్లో స్క్రబ్ టైఫస్ …
Read More »ఆంగ్ల భాషలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంగ్ల భాషలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్ఫూర్తినిచ్చే నీతి కథల ఆంగ్ల పుస్తకాన్ని బహుకరించారు. వివరాల్లోకి వెళితే… ఈనెల 4 వ తేదీన జిల్లా కలెక్టర్ రాజుపేట లోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సమయంలో 3 వ తరగతి విద్యార్థి షేక్ నాగుల్ మీరా ఫౌండేషన్ లెవెల్ న్యూమరసి (ఎఫ్ ఎల్ ఎన్) పరీక్షలో భాగంగా కలెక్టర్ సమక్షంలో ఆంగ్ల పుస్తకంలోని ఒక కథను ఎలాంటి …
Read More »డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగాన్ని ముందుచూపుతో పటిష్టంగా రూపొందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని, వారిని స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముందుచూపుతో ఆ సమయంలో తన ముందుకు …
Read More »వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకర జీవనం కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజైనా సైకిల్ వాడి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి సిబ్బంది తో కలిసి సైకిల్ పై కలెక్టరేటుకు చేరుకుని అందరిలో స్ఫూర్తినింపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యాలయాల సిబ్బంది …
Read More »అభివృద్ధి నిలయంగా ఏపీని మారుస్తున్నాం
– రాష్ట్ర అభివృద్ధే ఏకైక లక్ష్యంగా కూటమి పని చేస్తోంది – ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావేదిక – గతంలో సమస్యలు వినే నాధుడే లేక ప్రజలు అవస్థలు – నేడు ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ప్రజల్లోనే – పని చేసే ప్రభుత్వంపై నిందలేస్తే సహించేది లేదు – మచిలీపట్నం పార్టీ కార్యాలయం వద్ద ప్రజావేదికలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి కేంద్రంగా మలచడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుని పని చేస్తోందని రాష్ట్ర గనులు, …
Read More »జాబితా 22 ఏ లో ఉండే ఇళ్ల స్థలాలను ఎవరైనా సరే మార్చుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నిషేధిత భూముల జాబితా 22 ఏ లో ఉండే ఇళ్ల స్థలాలను ఎవరైనా సరే మార్చుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రమైన అవనిగడ్డ తహసిల్దార్ కార్యాలయం సమావేశం మందిరంలో జీవో నంబర్ 30 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ దస్తావేజుల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి పాల్గొని 40 మంది లబ్ధిదారులకు పట్టాలను …
Read More »స్ఫూర్తిదాయక విజయగాధలు రూపొందించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై జిల్లాలోని స్ఫూర్తిదాయక విజయగాధల తయారీపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన …
Read More »ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలా చేయూత అందిస్తుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి మండలాల్లో విస్తృతంగా సుడిగాలి పర్యటన చేసి స్వయం సహాయక సంఘాల మహిళలు డిఆర్డిఏ –వెలుగు ద్వారా ఆర్థిక సహాయం పొంది ఏర్పాటు చేసుకున్న వివిధ రకాల డ్వాక్రా యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. …
Read More »
Prajavartha Online Telugu News