-మచిలీపట్నంలో అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటుగా, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఘనత అటల్ బీహారీ వాజ్ పేయి అన్న నందమూరి ధ్వయానిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలో నిర్వహించిన అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు …
Read More »Tag Archives: machilipatnam
రైతులకు మేలు చేయాలని ప్రభుత్వ ఉద్దేశం… : మంత్రి కొలుసు పార్థసారథి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్కడ లేని విధంగా 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం మంత్రివర్యులు రాష్ట్ర గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన వేడుకలలో భాగంగా తొట్ల వల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటి స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డిజిటల్ పాలనలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటి స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ మొదటి స్థానంలో నిలిచారు. జిల్లా కలెక్టర్ 1,482 ఈ–కార్యాలయ దస్త్రాలు స్వీకరించగా అందులో 1,469 దస్త్రాలను వేగవంతంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటల 42 నిమిషాలుగా నమోదయింది. ఈ డిజిటల్ పాలనలో కృష్ణాజిల్లా …
Read More »ప్రభుత్వ సంస్థల్లో ఆహార లోపాలను గుర్తించి సరి చేసేందుకే జిల్లాల వారి పర్యటన…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంస్థల్లో ఆహార లోపాలను గుర్తించి సరి చేసేందుకే జిల్లాల వారి పర్యటన చేస్తున్నామని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జె కృష్ణ కిరణ్ వెల్లడించారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ఆహార కమిషన్ సభ్యులు రెండో రోజున బుధవారం అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత వారు మోపిదేవి మండలంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ చౌక దుకాణాలను పరిశీలించి స్టాక్ వివరాలు సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చౌక దుకాణం డీలర్లు అందరూ లిఖితపూర్వకంగా ఆహార …
Read More »రాష్ట్రాన్ని దివాళా తీసింది జగన్ రెడ్డే
– ఆర్ధిక నేరస్తుడిని ఆర్ధిక వేత్తలా వైసీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు – ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేశారు – పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నానికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదు – కూటమి పాలనలో సంక్షేమం-అభివృద్ధికి అగ్రప్రాథాన్యం – పేర్ని నాని మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా జగన్ రెడ్డి నాశనం చేశాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ …
Read More »జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్..
-ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో భోజనం నాణ్యత పరిశీలన.. కృత్తివెన్ను/బంటుమిల్లి/పెడన, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ మంగళవారం కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ ఆహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత ఆయన కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో రేషన్ షాప్, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అనంతరం సంగమూడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనాన్ని …
Read More »నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం పెనమలూరు మండలం ఫోరంకిలోని ద్వారకా కన్వెన్షన్ లో జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు బోడే ప్రసాద్ తో కలసి పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా విజన్ యాక్షన్ యూనిట్ …
Read More »ఏపీ టెట్ పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 3 పరీక్షా కేంద్రాల్లో ఈనెల 10 నుండి 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెనమలూరు లోని అయాన్ డిజిటల్ జోన్ కానూరులోను, …
Read More »కొత్త మీడియా అక్రిడిటేషన్ ల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కొత్తగా మీడియా అక్రిడిటేషన్ ల మంజూరు కోసం అర్హులైన జర్నలిస్టులు వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఉప సంచాలకులు యమ్.వెంకటేశ్వర ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రెండేళ్ల కాల పరిమితితో కొత్త అక్రిడిటేషన్ లు జారీ చేయుటకు ఈ నెల డిసెంబరు 15 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయనున్నామని, ఈ నేపథ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు తమ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల …
Read More »అర్జీల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే మీకోసం అర్జీల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం–ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి దరఖాస్తులను వెంటనే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ ప్రకారం కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం …
Read More »
Prajavartha Online Telugu News