మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను బాధ్యతగా పాటిస్తూ స్వచ్ఛ ఆంధ్ర సాధన దిశగా జరుగుతున్న మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర కార్మికులు కర్మాగారాలు బాయిలర్లు వైద్య బీమా సేవల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పురస్కార ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ డీకే …
Read More »Tag Archives: machilipatnam
జీఎస్టీ సంస్కరణలపై ప్రచార కార్యక్రమాలు విస్తృతం చేయాలి… : జాయింట్ కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై జిల్లాలో ప్రచార కార్యక్రమాలు విస్తృతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ 2.0) సంస్కరణల ఫలాలను ప్రజలందరూ పొందే విధంగా చూడాలని, గతంలోని ధరలకు జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన …
Read More »మీకోసం అర్జీలను పరిష్కరించే విధానంపై అవగాహన కలిగి ఉండాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు సమర్పించే మీకోసం అర్జీల పరిష్కార విధానంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డిఆర్ఓ కే చంద్రశేఖరరావు, అదనపు ఎస్పి సత్యనారాయణ, కే ఆర్ ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే స్వాతితో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం …
Read More »మంత్రి రాందాస్ అతవాలే కి ఘన స్వాగతం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అతవాలే ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి జి బాలసుబ్రమణ్యం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రిని రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కేంద్ర మంత్రిని విమానాశ్రయం విశ్రాంతి గదిలో మర్యాదపూర్వకంగా కలిసారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జే రంగ లక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉపసంచాలకులు …
Read More »ఈ నెల 6వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 6వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »టీచింగ్ ను ప్రేమించండి.. సబ్జెక్టుపై పట్టు సాధించండి..
-విద్యార్థులను భావితర పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర.. -ఓరియంటేషన్ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : టీచింగ్ ను ప్రేమించండి.. సబ్జెక్టుపై పట్టు సాధించండని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మెగా డీఎస్సీ – 2025 నూతన ఉపాధ్యాయులకు ఉద్బోధించారు. శనివారం సాయంత్రం పామర్రు మండలంలోని పామర్రు మహిళా ప్రగతి కోచింగ్ సెంటర్ లో మెగా డీఎస్సీ –2025లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు జరుగుతున్న ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఉత్తమ బోధనపై మెళకువలు బోధించారు. పవర్ …
Read More »ప్రజారోగ్యానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ ఛాంబర్ లో పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య, ఇంజనీరింగ్ పనుల పురోగతిపై సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మచిలీపట్నం గుడివాడ ఉయ్యూరు పెడన పట్టణ ప్రాంతాల్లో 10 ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు మచిలీపట్నం …
Read More »షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు, లబ్ధిదారులతో ముఖాముఖి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ శనివారం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అధికారికంగా పర్యటించారు. వారు నగరంలోని రహదారులు భవనాల అతిథి గృహంలో షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఎస్.సి. కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విచారించారు. అనంతరం కలెక్టరేట్లోని ఎస్.సి. సేవా సహకార సంస్థ కార్యాలయాన్ని సందర్శించి సంస్థ సిబ్బందితో సమావేశమై జిల్లాలో నడుస్తున్న అభివృద్ధి సంక్షేమ …
Read More »జిల్లాలో 11,316 మంది డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 16.97 కోట్ల రూపాయల లబ్ధి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 11,316 మంది డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 16.97 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శనివారం ఉదయం నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 11,316 మంది లబ్ధిదారులకు 16 కోట్ల 97 లక్షల …
Read More »ఆదర్శవంతమైన రెడ్ క్రాస్ సొసైటీగా నిలిపేందుకు కృషి చేస్తాం… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ఆదర్శవంతమైన కృష్ణా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీగా నిలిపేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. శనివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశపు మందిరములో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కృష్ణా జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నూతన మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ కార్యకర్త డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ ను జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News