మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రినీ అన్ని విధాల అభివృద్ధి చేసి తీర ప్రాంతంలో ప్రముఖ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి( జి జి హెచ్)లో ఏర్పాటుచేసిన క్లినికల్ లెక్చరు గ్యాలరీని మంత్రివర్యులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి ఇంజనీరింగ్ విభాగపు ఉద్యోగి తలపురెడ్డి శ్రీనివాసరెడ్డి తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా రోగులకు బల్లలు, …
Read More »Tag Archives: machilipatnam
బందరు చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఘనమైన బందరు చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎంతో గొప్పగా నిర్వహిస్తామని, మంగన పూడి బీచ్ను అన్ని విధాల అభివృద్ధి పరిచి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం మంత్రి సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మంగినపూడి బీచ్ ను సందర్శించారు. వచ్చే మే నెలలో నిర్వహించనున్న బీచ్ ఉత్సవాల నేపథ్యంలో రేఖా చిత్రపటం పరిశీలించి అక్కడ చేపట్టవలసిన …
Read More »ప్రధానమంత్రి ఏర్పాట్లు పాటించవలసిన భద్రత ప్రమాణాలు గురించి అధికారులతో చర్చ పలు సూచనలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డి ఆర్ డి ఓ కేంద్రం జిల్లాలోని గుల్లలమోదలో ఏర్పాటు కావడం జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నాగాయలంక మండలంలోని గుల్లల మోద డి ఆర్ డి ఓ క్షిపణి పరీక్ష కేంద్రంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ప్రధానమంత్రిచే ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షణకు అవసరమైన ఏర్పాట్లు పాటించవలసిన భద్రత ప్రమాణాలు గురించి వారు అధికారులతో …
Read More »ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల రెండో తేదీన ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జి ఏ డి ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి, శాంతిభద్రతల ఎడిజే మధుసూదన్ రెడ్డి ఐజి అశోక్ కుమార్ అయి త్రివిక్రమ్ వర్మ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ సహాయ కలెక్టర్ …
Read More »ప్రధాని సభ ఏర్పాట్లపై మంత్రులు అధికారులతో సమీక్ష
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 2 వ తేదీన ప్రధానమంత్రి పాల్గొనే అమరావతి రాజధాని పునః నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి 5 లక్షల మంది వస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి కార్మిక రాష్ట్ర కార్మిక కర్మాగారాలు బాయిలర్లు బీమా వైద్య సేవల శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మే 2 న ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న క్రమంలో.. ప్రధాని సభకు వచ్చే ప్రజలకు …
Read More »బందరు ఓడరేవు నిర్మాణం పనులను పరిశీలన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ పోర్టు నిర్మాణమని, సకాలంలో పూర్తి చేసి మచిలీపట్నం వాసులకు పోర్టును అంకితం చేస్తామని రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర,. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య …
Read More »DRDO క్షిపణి కేంద్రాన్ని సందర్శన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి వర్చువల్ ప్రారంభ కార్యక్రమానికి అనుసంధానంగా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ కె. స్వాతి నేటి రోజు నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో ఉన్న DRDO క్షిపణి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ తో పాటు నాగాయలంక తహసిల్దార్, నాగయలంక పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) , కల్నల్ సమీర్ శర్మ మరియు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ADO), NIC కూడా పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం కోసం వర్చువల్ ప్రారంభానికి సంబంధించిన …
Read More »ఈ నెల 28వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …
Read More »రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చేపల వేట నిషేధం కాలంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించి గంగపుత్రులకు ఒక్కొక్కరికి 20వేల రూపాయలు చొప్పున మెగా బ్యాంకు చెక్కును అందజేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో నగరంలోని కలెక్టరేట్ విసీ హాల్లో జిల్లా కలెక్టర్, …
Read More »ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, సామాజిక అనుబంధాలకు ఎంతగానో తోడ్పడతాయని ఉద్యోగుల సంఘం క్రీడల నిర్వహణకు కృషి చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో తొలిసారిగా ఈనెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు జరిగాయి. శనివారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో క్రీడలు సాంస్కృతిక …
Read More »
Prajavartha Online Telugu News