-ఏవి రమణ చల్లపల్లి ఎంపీడీవో మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారులైన చల్లపల్లి ఎంపీడీవో ఏవి రమణ మాట్లాడుతూ ఉయ్యూరు మండలంలోనీ కలవపాములలో తనకు సొంత ఇల్లు ఉందని అక్కడ 3 కిలో వాట్ల యూనిట్లతో 2 లక్షల రూపాయల వ్యయంతో జనవరి నెలలో సౌరఫలకాలను ఏర్పాటు చేసుకున్నామని, 78 వేల రూపాయల కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఒక వారం రోజుల్లో వచ్చిందని, తనకు నెలకు 1500 రూపాయల నుండి 2000 రూపాయల వరకు విద్యుత్ ఛార్జీల …
Read More »Tag Archives: machilipatnam
9 ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 11 వ తేదీన పి ఎం సూర్య ఘర్ పథకం మంజూరు కోసం ఎంపిక చేసిన 9 ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సిపి డి సి ఎల్ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ — ముఫ్త్ బిజిలి యోజన పథకంపై జిల్లా అధికారులు ఎంపీడీవోలు మున్సిపల్ …
Read More »సమగ్ర ప్రాజెక్టు నివేదికను వారంలోగా తయారుచేసి అందజేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను వారంలోగా తయారుచేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో కూచిపూడి ప్రాంత అభివృద్ధి పనులపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూచిపూడి నాట్యకళకు మూల కేంద్రమైన కూచిపూడి గ్రామాన్ని అన్ని విధాల …
Read More »ఈనెల 30న ఉయ్యూరు లోని A.G & S.G సిద్ధార్థ కళాశాల నందు జాబ్ మేళా..
-జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలి.. -డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.30.04.2025 బుధవారం నాడు ఉదయం 09:00 గంటలకు ఉయ్యూరు లోని “A.G & S.G Siddhartha Degree College of Arts & Science” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ …
Read More »రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జవాబుదారీగా ఉండాలన్నదే లక్ష్యం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జవాబుదారీగా ఉండాలన్నదే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మంత్రి నగరంలోని బృందావనం థియేటర్ వద్ద గల పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను మంత్రివర్యులు ఎంతో ఓపిగ్గా ఆలకించి వాటిని సానుకూలంగా …
Read More »ప్రధానమంత్రి విచ్చేయుచున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 2 వ తేదీన ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయానికి విచ్చేయుచున్న సందర్భంగా అన్ని రకాల పనులు, ఏర్పాట్లు ఈనెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి, రాష్ట్ర ఆరోగ్యము కుటుంబ సంక్షేమ కమిషనర్ వీర పాండ్యన్ అధికారులను ఆదేశించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే మే నెల 2 వ తేదీన అమరావతిలో రాజధాని పునః నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వస్తున్న దృష్ట్యా రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి, …
Read More »మే నెల 10 వ తేదీన జాతీయ లోకదాలత్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వచ్చే మే నెల 10 వ తేదీన జాతీయ లోకదాలత్ ను విజయవంతంగా నిర్వహించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కక్షిదారులు అందరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి గోపి కోరారు. గురువారం సాయంత్రం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ అధికారులు కక్షిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు …
Read More »వ్యవసాయం, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, జల వనరుల శాఖ, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ తదితర అంశాలపై సమీక్ష
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవటంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్యసేవలు శాఖామంత్రి మరియు కృష్ణ జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రి గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ …
Read More »జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన మచిలీపట్నం ఎంపి బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహాల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. అదేసమయంలో నేను జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో ఉండటం జరిగింది. ఇటువంటి సంఘటన జరగడం పట్ల ఎంపి బాలశౌరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో తెలుగురాష్ట్రాలకు చెందిన జెఎస్ చంద్రమౌళి మరియు మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు మా జనసేన …
Read More »విద్యార్థిని /విద్యార్థులు పాస్ అయి 95 % పరీక్షా ఫలితాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా, సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో నడపబడుచున్న (21) ప్రీ-మెట్రిక్ హాస్టళ్లలో 2024-25 విద్యా సంవత్సరమునకు సంబంధించి, ది.23-04-2025వ తేదిన బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసిన పదోవ తరగతి పరీక్షా ఫలితాలలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న మొత్తం 134 మంది విద్యార్థిని /విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా (127) మంది విద్యార్థిని /విద్యార్థులు పాస్ అయి 95 % పరీక్షా ఫలితాలు సాధించుట జరిగినది. అలాగే (16) హాస్టళ్లలోని విద్యార్థిని /విద్యార్థులు వంద శాతం …
Read More »
Prajavartha Online Telugu News