-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …
Read More »Tag Archives: machilipatnam
మాజీ సైనికులకు, మాజీ సైనికుల వితంతువులకు అవగాహన సదస్సు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్. మరియు కృష్ణా జిల్లాలలో మద్రాసు రెజిమెంట్ కు చెందిన మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల వితంతువులకు తెలియజేయునది ఏమనగా, Madras Regimental Centre వారి రికార్డు కు సంబందించిన మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల వితంతువుల సమస్యలును తెలుసుకొనుటకు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం, కృష్ణా జిల్లా @ విజయవాడ నందు తేదీ: 22 ఏప్రిల్ 2025 న అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. కావున, ఎన్.టి.ఆర్. మరియు కృష్ణా …
Read More »ప్రధానమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 2 వ తేదీన భారత ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలోని సమావేశ గదిలో జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే మే నెల 2 …
Read More »స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాల సహకరిస్తానని ప్రతిజ్ఞ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ ప్రజలు తమ ఇంటిలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థ సామాగ్రిని నిర్దేశించిన సేకరణ కేంద్రాలకు అందజేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా ప్రత్యేక అధికారి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్, కృష్ణా జిల్లా కలెక్టర్ …
Read More »చిట్టచివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత దాల్వా కాలంలో 2 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 590 కోట్ల రూపాయలను 24 గంటల్లోనే రైతులకు చెల్లించిందని, ఈ కాలంలో చిట్టచివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మంత్రి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్, కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో …
Read More »విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తాం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో 800 కోట్ల రూపాయల వ్యయంతో పలు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గురువారం మంత్రి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ లతో కలిసి పెనమలూరు నియోజకవర్గం లోని ఉయ్యూరులో టిడ్కో గృహ సముదాయం వద్ద 4.36 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ అవుట్డోర్ విద్యుత్ ఉపకేంద్రం …
Read More »ఈనెల 17న అవనిగడ్డలో జాబ్ మేళా..
-యువత సద్వినియోగం చేసుకోవాలి.. -డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.17.04.2025 గురువారం అవనిగడ్డ లోని “ప్రభుత్వ డిగ్రీ కళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్,ఇన్నోవ్ సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, YSK ఇన్ఫోటెక్ ప్రైవేట్ …
Read More »సమ్మర్ స్టోరేజ్ చెరువులను పూర్తిగా నింపుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ వేసవిలో జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనెల 16వ తేదీన ప్రకాశం బ్యారేజీ నుండి కాలువలకు నీటిని వదలాలని, ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం జిల్లాలోని అన్ని సమ్మర్ స్టోరేజ్ చెరువులను పూర్తిగా నింపుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జలవనరులు, ఆర్డబ్ల్యూ ఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో తాగునీటి స్థితిగతులపై సమీక్షించారు. ఈ …
Read More »రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో రెవెన్యూ సమస్యలపై జిల్లా స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల అలినేషన్, 22 ఏ లో ఉన్న ప్రైవేటు భూములు, భూముల అసైన్మెంట్, ఇనాం భూములు, ఆర్ ఓ ఆర్ అండ్ వెబ్లాండ్, రిసర్వే, నీటి పన్ను …
Read More »నవీకరణ….ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్య…
-సుజనా అకాడమీ తో ఎస్ వి హెచ్ ఇంజనీరింగ్ కళాశాల విలీనం… -ఈ నెల 15 న ఉభయ యాజమాన్యాల ఒప్పందం… -యలమంచిలి జనార్దన రావు- దైతా మధుసూదన శాస్త్రి ఇంజనీరింగ్ కళాశాల గా నూతన ఆవిర్భావం… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మెరుగైన ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందించడానికి 45 ఏళ్ల చరిత్ర గల ఎస్ వి హెచ్ ఇంజనీరింగ్ కళాశాల పునరంకితం కాబోతుంది. ఇందుకోసం సుజనా అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (సాట్స్) తో డి ఎం …
Read More »
Prajavartha Online Telugu News