-మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి -అభివృద్ధికి సలహాలు, సూచనలు తెలియజేయండి -పట్టణ పుర ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర -సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంను మహానగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించామని, ఈ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జడ్పీ కన్వెన్షన్ హాల్లో మంత్రి బంగారు బందరు సాకారం కోసం …
Read More »Tag Archives: machilipatnam
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ తరుపున ధన్యవాదములు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 విద్యా సంవత్సరమునకు, కృష్ణా జిల్లా నుంచి 24571 మొదటి సంవత్సరమునకు హజరు కాగా, 20885 మంది పాస్ అయినారు. అలాగే 20885 రెండవ సంవత్సరమునకు హజరు కాగా 19523 పాస్ అయినారు. రాష్ట్రం లో ఈసారి కూడా మొదటి స్థానములో నిలిచినందులకు, పరీక్షల నిర్వహణలో మా వెన్నంటి వుండి, పూర్తి సహకారమును అందించిన జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్, DK బాలాజీ కి మరియు Superintentdent of Police, గంగాధర్ కి హృదయ పూర్వక నమస్కారాలు …
Read More »మంచినీటి సరఫరాకు అన్ని ముందస్తు చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరాకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం మంత్రివర్యులు సంబంధిత అధికారులతో కలిసి గూడూరు మండలం తరకటూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును, సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించారు. తొలుత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద మోటార్లతో మంచినీటిని పంపింగ్ చేస్తున్న ప్రక్రియను మంత్రివర్యులు …
Read More »పాఠశాలల పునర్వ్యవస్థీకరణతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టిందని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చర్చలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మందిరంలో ఆయన జిల్లాలోని ఎంఈఓలు, అంగన్వాడి సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రస్తుత పాఠశాలల స్థితిగతులను ఆయన మండలాల వారీగా సమీక్షించారు. ఈ …
Read More »భారత వైమానిక దళం – అగ్నీవీర్వాయు నియామక ర్యాలీకి ఆంధ్రప్రదేశ్ యువత స్పందించాలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అందిన సమాచారం ప్రకారం, భారత వైమానిక దళం అగ్నిపథ్ పథకం క్రింద అగ్నీవీర్వాయు (సంగీతకారుడు) నియామక ర్యాలీకి ముందస్తు నమోదుకు అవకాశం కల్పించింది. ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక సువర్ణావకాశం. ఉద్యోగ కాలవ్యవధి 4 సంవత్సరాలు కాగా, ప్రతిభావంతులైన అభ్యర్థులలో 25% మందిని శాశ్వత ఉద్యోగంగా తీసుకునే అవకాశం కల్పించబడుతుంది. నియామక ర్యాలీ వివరాలు: ర్యాలీ కేంద్రాలు: 2 ఎయిర్మెన్ సెలెక్షన్ సెంటర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, న్యూ ఢిల్లీ …
Read More »సామాజిక సమస్యలపై తిరుగుబాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్యం రాకముందే సామాజిక సమస్యలపై తిరుగుబాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని వారినీ స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాల సాధనకు వారి అడుగుజాడల్లో నడవాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వలందపాలెం లో గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా …
Read More »స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీకి సహకారం అందించండి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి వివిధ రాజకీయ పార్టీల …
Read More »ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభ సాటి… : జిల్లా కలెక్టర్
పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభ సాటి అని, రైతులందరూ ఆ దిశగా ఆలోచన చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. గురువారం ఆయన పెదపారుపూడి మండలంలోని పెదపారుపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయల సాగును పరిశీలించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా రెండెకరాలను కౌలుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ రకాల పంటలను పండిస్తున్నట్లు ఆ గ్రామానికి చెందిన మేడికొండ నాగులు కలెక్టర్కు వివరించారు. ప్రధాన పొలంలో వరి సాగు, …
Read More »పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రణాళికలు… : జిల్లా కలెక్టర్
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన గుడ్లవల్లేరులోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశమై అత్యంత పేదల జాబితాను సిద్ధం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుడ్లవల్లేరు మండలంలో సామాజిక ఆర్థిక జీవన స్థితిగతుల ఆధారంగా అత్యంత పేదలను గుర్తించి జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పేదలను గుర్తించడంతోపాటు …
Read More »సమస్యలు తలెత్తకుండా రీ సర్వే… : జిల్లా కలెక్టర్
పాములపాడు (పెదపారుపూడి), నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రీ సర్వే ప్రక్రియను సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఆయన పెదపారుపూడి మండలం పాములపాడు గ్రామంలోని గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయ భవనంలో రీ సర్వేకు సంబంధించిన రికార్డులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పరిధిలో ఇప్పటివరకు పూర్తి చేసిన రీ సర్వే ప్రక్రియ, తలెత్తిన సమస్యలపై ఆరా తీశారు. ఈ ప్రాంతంలో ఆక్వా సాగు అధికమని, వ్యక్తిగతంగా కాకుండా ఒకే చేపల చెరువు …
Read More »
Prajavartha Online Telugu News