మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : థాయిలాండ్ నుండి వచ్చిన బుద్ధ విగ్రహాలకు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో బుధవారం స్వాగతం పలికారు. బుద్ధ ప్రాజెక్టులో భాగంగా ఘంటశాలలో ఏర్పాటు చేసేందుకు థాయిలాండ్ నుండి వచ్చిన బుద్ధ భగవానుని విగ్రహాలకు మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర , ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించే …
Read More »Tag Archives: machilipatnam
మచిలీపట్నంకు సరికొత్త శొభగులు అద్దుతాం
-డ్రైన్లలో పూడిక తొలగింపుకు రూ.171 కోట్లు -పీపీపీ పద్దతిలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు -శ్మశానాల అభివృద్ధికి డీపీఆర్ లు సిద్ధం -మాతృభూమికి సేవ చేయడానికి ఎన్ఆర్ఐలు ముందుకు రావడం హర్షనీయం -డంపింగ్యార్డు స్థానంలో అక్టోబర్ 2 నాటికి నూతన పార్కు సిద్ధం చేస్తాం -స్వదేశీదర్శన్ క్రింద రూ.120 కోట్ల ప్రపోజల్స్ పంపించాం -మచిలీపట్నం అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం కావాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంను సరికొత్త రూపు సంతరించడానికి బ్యూటిఫికేషన్లో భాగంగా స్థానికతకు, కల్చర్కు పెద్దపీట వేస్తూ గోల్డ్ కవరింగ్, కళంకారీ, …
Read More »13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 0.50 ఎంఎల్డి. మైక్రో ఫిల్టర్లను కే పి టి పాలెం లో పునరుద్ధరన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుద్ధి చేసిన సురక్షితమైన మంచినీటిని సరఫరా చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్యులు మచిలీపట్నం మండలంలోని గుండు పాలెం, వాడపాలెం లలో ఒక్కొక్కటి 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 0.50 ఎంఎల్డి. మైక్రో ఫిల్టర్లను, కే పి టి పాలెం లో పునరుద్ధరించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »ధరిత్రిని కాలుష్యం నుండి కాపాడుకొనుటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలు పర్యావరణను పరిరక్షించి ధరిత్రిని కాలుష్యం నుండి కాపాడుకొనుటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ధరిత్రి దినోత్సవం (Earth Day) పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధరిత్రీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక పర్యావరణ అవగాహన కార్యక్రమం అన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు మద్దతును తెలియజేయడానికి, ప్రజలలో …
Read More »రానున్న నైరుతి రుతుపవనాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోవు నైరుతి రుతుపవనాల సమయంలో విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి ఆర్డీవోలు జిల్లా అధికారులతో రానున్న నైరుతి రుతుపవనాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లపై గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా …
Read More »రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఉయ్యూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఉయ్యూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఓపి బ్లాక్, ప్రసూతి వార్డు, తదితర వార్డులన్నిటిని చుట్టూ కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న రోగులతో ముఖాముఖి మాట్లాడారు. వారికి …
Read More »అంకితభావంతో విధులు నిర్వహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అంకితభావంతో విధులు నిర్వహించాలని కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖకు చెందిన 12 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. వారిలో 8 మంది జూనియర్ అసిస్టెంట్లు కాగా, ఒకరు సచివాలయ కార్యదర్శి, ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు. అందులో టీ. మణి, సిహెచ్ గోపాలకృష్ణ, ఎస్ అజయ్ బాబు, డి కిరణ్ కుమార్, …
Read More »పాలిసెట్-పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 30వ తేదీన జరుగునున్న పాలిసెట్-పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులను కోరారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి వారి చాంబర్లో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–పాలిసెట్ 2025 నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ ఆదేశాల మేరకు ఈనెల 30వ …
Read More »దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య– సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు …
Read More »ఆ… మహనీయుడే నాకు స్పూర్తి… : డాక్టర్ హసీమ్ బేగ్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి రూపశిల్పి, రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించడంలో అహర్నిశలు పరుగులు పెడుతూ ఏడుపదుల వయసులో నవ యువకుడిలా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మచిలీపట్నం 15వ డివిజన్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువతఉపాధ్యక్షులు డాక్టర్ హసీమ్ బేగ్ నిరుపేదలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హసీం బేగ్ మాట్లాడుతూ ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదు …
Read More »
Prajavartha Online Telugu News