-జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలి.. -జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.14.05.2025 బుధవారం నాడు ఉదయం 09:00 గంటలకు గుడివాడ లోని “అక్కినేని నాగేశ్వరరావు(ANR) కళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఎమ్ఆర్ఎఫ్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ …
Read More »Tag Archives: machilipatnam
మసులా బీచ్ ఫెస్టివల్ కు పకడ్బందీ ఏర్పాట్లు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగబోయే మసులా బీచ్ ఫెస్టివల్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి బీచ్ ఫెస్టివల్ కు చేయవలసిన ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. రేఖా చిత్రపటాన్ని పరిశీలించి ప్రదర్శనశాలలు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్, బీచ్ కబాడీ, పడవ పందాలు వంటి క్రీడల నిర్వహణ, పారిశుద్ధ్యం, జనసమూహ నిర్వహణ, తాగునీటి …
Read More »రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా కృష్ణ జిల్లా కలెక్టర్ కు పురస్కారం అందజేత
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని రాజభవన్ దర్బార్ హాలులో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సిఎస్) రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్లకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 రక్త దాన కేంద్రాలు నడుస్తున్నాయని అందులో ప్రతి సంవత్సరం 65 వేల రక్త యూనిట్లు పైగా సేకరించడం …
Read More »డ్రాఫ్టింగ్ పై అవగాహన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మన రెవెన్యూ శాఖలో ఇటీవల ఆఫీస్ సబర్డినేట్ నుండి జూనియర్ అసిస్టెంట్ గా, మరియు VRO’ s నుండీ సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతులు పొందిన 34 మందికి డ్రాఫ్టింగ్ పై అవగాహన కొరకు రెండు రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ ను నిర్వహించడం జరిగింది. సదరు శిక్షణా తరగతులను నిష్ణాతులైన విశ్రాంత ఉద్యోగుల మరియు రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్న అధికారులు తో నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగతులు కృష్ణాజిల్లా కలెక్టర్, జాయింట్ …
Read More »సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి భయాందోళనకు గురికాకుండా మనోధైర్యంతో జాగ్రత్తలు పాటించాలని మచిలీపట్నం ఆర్డిఓ కే స్వాతి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందికి సూచించారు. బుధవారం సాయంత్రం మచిలీపట్నం ఆర్ డి ఓ కే స్వాతి ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలం తాళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సివిల్ డిఫెన్స్ (పౌరుల రక్షణ) మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. అపాయాలు సంభవించినప్పుడు పౌరులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏమేమి జాగ్రత్తలు …
Read More »గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా బియ్యం కార్డు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతము కృష్ణాజిల్లాలో ఉన్న 5.22 లక్షల బియ్యం కార్డులలో, 14.41 లక్షల మంది సభ్యులు ఉండగా, దాదాపు 95% మంది బియ్యం కార్డు లబ్ధిదారులe-KYCచేయించడం ద్వారా రేషన్ కార్డుల డేటాను శుద్ధి చేయడం జరిగినది. కృష్ణాజిల్లాలోని పౌరులకు మరింత మెరుగైన సేవలను అందించే లక్ష్యాల కొనసాగింపుగా, 07.05.2025 వ తేదీ నుండి జిల్లాలోని గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా బియ్యం కార్డుకు సంబంధించి ఈ క్రింద పేర్కొన్న (7) సేవలను ప్రారంభించడం జరిగినది. 1. కొత్త బియ్యం కార్డుల …
Read More »ప్రకృతి వ్యవసాయ ఫలితాలు అద్భుతం… మహిళల పాత్ర అమోఘం
-జర్మన్ బృందం ప్రశంస మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ అమలులో మహిళలుమార్గదర్శకులుగా వ్యవహరిస్తూ తమ కుటుంబ ఆరోగ్యాలతో పాటు, గ్రామ ప్రజల ఆరోగ్యం, నేల ఆరోగ్యం కాపాడుతూ నేల తల్లి సేవలో తరించడం అభినందనీయం అని జర్మన్ ప్రభుత్వ బ్యాంక్ కే ఎఫ్ డబ్ల్యూ దక్షిణ ఆసియా డైరెక్టర్ కారోలిన్ గాస్నర్ ప్రశంసించారు. ఈ రోజు (7వ తేదీ న) జర్మన్ కు చెందిన బ్యాంక్ “కే ఎఫ్ డబ్ల్యూ” ప్రతినిధి బృందం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని …
Read More »భగవద్గీత పోటీలలో బంగారు పతకాలు సాధించిన బందరు వాసులు మహాలక్ష్మి, ఉమాదేవి లకు ఘన సన్మానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోని అవధూత దత్త పీఠం వారు ఇటీవల నిర్వహించిన భగవద్గీత పోటీ పరీక్షలలో బందరువాసులు ఘంటసాల మహాలక్ష్మి, ఘంటసాల ఉమాదేవి పాల్గొని అఖండ విజయం సాధించి, చెరొక బంగారు పతకాన్నిపొందారు. గత రెండు సంవత్సరాలుగా వారు కఠోర దీక్ష తో నిత్య సాధన చేసి భగవద్గీత లోని 18 అధ్యాయాలు, సమస్త శ్లోకాలు కంఠస్థం చేసారు. పరీక్ష సమయంలో నిర్వాహకులు అడిగిన అన్ని శ్లోకాలను వారు గడగడా చెప్పి బంగారు పతకాలను సాధించారు. …
Read More »నిషేధిత భూములకు విముక్తి కలిగించి సర్వ హక్కులు కల్పించాం..
-సర్కారు వారి తోట కాలనీవాసులకు నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు ఉత్తర్వులు అందజేసిన మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములుగా ఉండిపోయిన 22(ఏ) నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కలిగించి వాటిపై సర్వహక్కులు కల్పించామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం ఉదయం మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో …
Read More »నగర ప్రజలకు నీటి సమస్యను రానీయం…
-మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఆయన నగర పరిధిలోని మాచవరం రెండవ డివిజన్లో దాదాపు రూ.2.68 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 500 కిలో లీటర్ల సామర్థ్యం గల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయరును జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, ఇతర నాయకులతో …
Read More »
Prajavartha Online Telugu News