Breaking News

Tag Archives: machilipatnam

మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసం నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యోగాంధ్ర – 2025 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ బృందాలను ఏర్పాటు చేస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా.. అనే థీమ్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసం నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో యోగాంద్ర ప్రచారం-2025 కింద వివిధ కార్యక్రమాలు, పోటీలను …

Read More »

అవగాహన పెంచితే – ప్రాణాలను కాపాడుకోగలం

-ప్రీఈక్లాంప్సియా దినోత్సవం – మే 22 మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం మే 22న జరుపుకునే ప్రపంచ ప్రీఈక్లాంప్సియా దినోత్సవం సందర్భంగా, [కృష్ణా జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖఅధికారిమాట్లాడుతు] గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు మరియుప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి, ఆరోగ్య సేవలందించే వైద్య సిబ్బంది, ఏఎన్ఎంమరియుఆశా కార్యకర్తప్రీఈక్లాంప్సియా అనే గర్భకాల సమస్య పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమస్య తగిన దశలో గుర్తించబడకపోతే తల్లి మరియు శిశువుకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించవచ్చు.కృష్ణ జిల్లాలో ప్రస్తుతం 35 …

Read More »

కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ప్రజా ప్రతినిధులు అయిన ఎంపీపీలు జడ్పిటిసిలను తప్పనిసరిగా పిలవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. గురువారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఆమె అధ్యక్షతన కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుట కోసం జడ్పీ నిధుల నుండి 30 కోట్ల రూపాయలను …

Read More »

ఒరాకిల్ యూనివర్సిటీ నుండి విద్యార్థుల కోసం ఉచిత డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం

-జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్  మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు (APSSDC) మరియు ఒరాకిల్ యూనివర్సిటీ సంయుక్తంగా విద్యార్థుల సాంకేతిక అభివృద్ధి కోసం ఉచిత డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఒరాకిల్ యూనివర్సిటీ డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లోని కోర్సులకు ప్రవేశం కల్పించబడుతుంది. అలానే ఫౌండేషన్ కోర్సులపై సర్టిఫికేషన్ పొందవచ్చు. రిజిస్ట్రేషన్ విధానం: ఇంజనీరింగ్ విద్యార్థులు …

Read More »

జూన్ నెల 5వ తేదీ నుండి 8 వ తేదీ వరకు మసుల ఫెస్ట్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జూన్ నెల 5వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరగనున్న మసుల ఫెస్ట్ లో భాగంగా జల క్రీడలను, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలను అధికారులతో సమన్వయం చేసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం మంగినపూడి బీచ్ ను శాప్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న స్వాగత తోరణం ఏర్పాట్లను రేఖా చిత్రపటం …

Read More »

ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొలు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం నగరంలోని 38వ వార్డులో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పట్టణ ఆరోగ్య కేంద్రం భవనానికి రాష్ట్ర మంత్రివర్యులు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధానంగా ప్రజల ఆరోగ్యం పట్ల …

Read More »

యోగా సాధనతో ప్రతి ఒక్కరు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగా సాధనతో ప్రతి ఒక్కరు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని, యోగ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యులై ఆరోగ్యవంతులు కావాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ పిలుపునిచ్చారు. రానున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో బుధవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత జాతీయ, అంతర్జాతీయ యోగా పోటీలలో బంగారు పతకం సాధించిన శిరీష ఆధ్వర్యంలో నిర్ణీత ప్రోటో …

Read More »

యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమం… : జిల్లా ఇంచార్జ్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమమును నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ కోరారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని ఆ రోజున విశాఖపట్నం సముద్రం ఒడ్డున రాష్ట్రస్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారని, …

Read More »

సామాన్యుని సమస్యను సానుభూతితో ఓపికగా ఆలకించి పరిష్కరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానం   

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్యుని సమస్యను సానుభూతితో ఓపికగా ఆలకించి పరిష్కరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, జిల్లాలో పనితీరు మెరుగుపరుచుకుని ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గ్రీవెన్స్ అధికారి( సి జి ఓ) చిన్నారావు అధికారులకు సూచించారు మంగళవారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పి జి ఆర్ ఎస్) — మీకోసం …

Read More »

సిట్ విచారణతో జగన్ రెడ్డి గుండెల్లో గుబులు మొదలైంది

– అధికారం అండతో వేల కోట్లు ప్రజాధనం కొల్లగొట్టారు – గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో టిడిపి అవినీతిపై పోరాటం సాకారమైంది. – సంస్థాగతంగా టిడిపి అత్యంత బలమైన పార్టీ – కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది – జగన్ రెడ్డి పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగింది – దొంగలు దొరికిపోయి నేడు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు – తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »