Breaking News

Tag Archives: machilipatnam

నెలలో మొదటి రోజునే ఠంచనుగా పింఛన్ల పంపిణీ

-రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పింఛనుదారులకు ప్రతి నెల మొదటి రోజునే ఠంచనుగా పింఛన్లను అందించి ఆర్థిక భద్రత కల్పిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ (డిసిఎంఎస్) బండి రామకృష్ణతో కలిసి నగరంలోని 12వ డివిజన్ నోబుల్ కాలనీలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి …

Read More »

సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం

– కేంద్ర సహకారంతో రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి – ఐదేళ్లు అధికారంలో ఉండి బందరు పోర్టు పూర్తి చేయలేకపోయారు – కేంద్రం నిధుల్ని కూడా మురిగిపోయేలా చేసిన దుర్మార్గుడు పేర్నినాని – అభివృద్ధిపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు సిగ్గుచేటు – బందరుని సుందర నగరంగా తీర్చిదిద్దుతానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసినందుకు చూసి ఓర్వలేక జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ …

Read More »

సర్వాంగ సుందర నగరంగా మచిలీపట్నం… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంను సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మంత్రి నగరంలోని 9వ డివిజన్ పరాసుపేట జంక్షన్ లో నూతనంగా నిర్మించిన వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం కార్పొరేషన్ కు నూతన శోభ తీసుకొచ్చేందుకు 2014–19 కాలం నుంచే వివిధ కార్యక్రమాలు చేపట్టామని, నగరంలోని రహదారులకు డివైడర్లు, పచ్చదనం ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. పరాసుపేట …

Read More »

దశలవారీగా తీర ప్రాంతాల అభివృద్ధి…

-బందరుకోట, గిలకలదిండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర బందరుకోట/గిలకలదిండి, నేటి పత్రిక ప్రజావార్త : గిలకలదిండి, బందరుకోట వంటి తీర ప్రాంతాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం మంత్రి 21వ డివిజన్, బందరుకోటలో శ్రీ కోదండ రామస్వామి, హనుమాన్ టెంపుల్ సమీపంలో రూ.30 లక్షల విలువైన మూడు సీసీ రోడ్ల పనులు, అదేవిధంగా 20వ డివిజన్, గిలకలదిండిలో రూ.10 లక్షల …

Read More »

తక్కువ జీఎస్టీ ధరలతో సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ధరలతో సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు డ్రిప్, స్ప్రింకర్లు లభిస్తాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే స్వాతి, ఏపీ మైక్రో …

Read More »

తక్కువ జీఎస్టీ ధరలతో పేద, మధ్యతరగతి వర్గాలకు లబ్ధి… :  జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలను కోరారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే స్వాతి, గ్రామ వార్డు సచివాలయాల …

Read More »

జీఎస్టీ 2.0 సంస్కరణల ద్విచక్ర వాహన అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల ద్విచక్ర వాహన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ప్రారంభించారు. ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్ ను అందిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఎన్ యు ఎన్ ఎస్ …

Read More »

కృష్ణానది వరద ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలి… : జిల్లా కలెక్టర్

మోపిదేవి/చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా నదికి పెరుగుతున్న వరద ప్రవాహం పట్ల అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని కృష్ణానది పరీవాహక గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వరద ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు. తొలిత ఆయన పులిగడ్డ అక్విడెక్ట్ వద్దకు చేరుకుని వరద ప్రవాహాన్ని పరిశీలించారు. మండలంలోని బొబ్బర్లంక, కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామాలలో పర్యటించి ఇళ్ల వద్దకు చేరిన వరద నీటిని …

Read More »

ప్రజా సమస్యలను పరిష్కరించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోని అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కే ఆర్ ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే స్వాతితో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ …

Read More »

ఈ నెల 29వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం…

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …

Read More »