Breaking News

Tag Archives: machilipatnam

ఈనెల 27న గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా..

-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్  మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.27.09.2025 శనివారం నాడు ఉదయం 09:00 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రింగిల్ ఐటి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో టైర్స్ లిమిటెడ్, జోయాలుక్కాస్ జ్యూవెలరీ, …

Read More »

కృష్ణాజిల్లా నూతన సంయుక్త కలెక్టర్ గా మల్లారపు నవీన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించి జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానని నూతన సంయుక్త కలెక్టర్ మల్లారపు నవీన్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా నూతన సంయుక్త కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వంచే ఇటీవల నియమితులైన మల్లారపు నవీన్ బుధవారం నగరంలోని కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీ …

Read More »

ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భారత ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు ఎలాంటి లోటు పాట్లు లేకుండా సమన్వయంతో పకడ్బందీగా చేయాలని సంపూర్ణ పర్యవేక్షణ అధికారి, సిఆర్ పి ఎఫ్ డిఐజి కమలేష్ సింగ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 24వ తేదీన నూతన ఉపరాష్ట్రపతి సి పి రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో సోమవారం ఉదయం సిఆర్పిఎఫ్ డిఐజి కమలేష్ సింగ్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, రాష్ట్ర ఇంటలిజెన్స్ భద్రత విభాగం డిఐ జి. హఫీజ్, జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ …

Read More »

ఈ నెల 22వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …

Read More »

యోగాతో ఆరోగ్యం, ఆనందకరమైన జీవనం పొందవచ్చు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాతో ఆరోగ్యం, ఆనందకరమైన జీవనం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నగరంలోని గొడుగుపేట శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంలో సత్య సేవ యోగ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న యోగామృత ప్రాసన క్రియ 5 వ బ్యాచ్ పరిచయ వేదికను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. అనంతరం సత్యసాయి సేవకులు యోగ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతూ యోగ వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగ …

Read More »

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించండి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియచెప్పేలా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్, డ్వామా, రహదారులు భవనాలు శాఖల అధికారులతో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం అమలుపై చర్చించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో …

Read More »

కూచిపూడి అభివృద్ధికి చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కూచిపూడి గ్రామాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో డిఆర్ఓ కే చంద్రశేఖరరావుతో కలిసి కూచిపూడి గ్రామ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రీయ గ్రామీణ స్వచ్ఛ అభయాన్ కింద కూచిపూడిలోని ఆయా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని, ప్రతిపాదించిన పనులకు అంచనాలు తయారు చేసి సమర్పించాలన్నారు. పామర్రు …

Read More »

శ్రీ విశ్వకర్మ జయంతి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ నిర్మాణానికి 5 వృత్తులను కల్పించిన ఆరాధ్యదైవం శ్రీ విశ్వకర్మ అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కొనియాడారు. శ్రీ విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని నగరంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ దేవాలయంలో మంత్రివర్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రివర్యులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శ్రీ విశ్వకర్మ అనంత విశ్వానికి సృష్టికర్త అని, …

Read More »

మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం నగరంలోని చిలకలపూడి పాండురంగ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వస్థనారి స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన …

Read More »

కొబ్బరి నూనె, డిటర్జెంట్ సబ్బులు, చెప్పులు అప్రాన్ లు కలిగిన సంచులను పారిశుధ్య కార్మికులకు పంపిణీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తూ ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ప్రశంసించారు. బుధవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రివర్యులు 6 లక్షల రూపాయల విలువచేసే కొబ్బరి నూనె, డిటర్జెంట్ సబ్బులు, చెప్పులు అప్రాన్ లు కలిగిన సంచులను పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చేసే సేవలు అమూల్యమని, ప్రజలందరూ ఆరోగ్యంగా …

Read More »