మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అవనిగడ్డ లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలో డిఆర్డిఏ వెలుగు ద్వారా ఆర్థిక సహాయం పొందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా యూనిట్ల పరిశీలనకు వచ్చిన కలెక్టర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి విచారించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోగులతో ముఖాముఖి మాట్లాడారు వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు …
Read More »Tag Archives: machilipatnam
రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి… : జిల్లా కలెక్టర్
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : తక్కువ ఖర్చుతో కూడిన ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో రైతన్నా.. మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉయ్యూరు మండలం, గండిగుంట–2 రైతు సేవ కేంద్రం నుంచి స్థానిక రైతులతో కలిసి వర్చువల్ గా పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ రైతులతో …
Read More »ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో అనధికార లేఅవుట్లను, ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి వ్యర్థ పదార్ధాల తొలగింపు, ఇంటింటి చెత్త సేకరణ, ఇంటిలోనే కంపోస్ట్ తయారీ, పెరటి తోటల పెంపకం, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ నిషేధం అమలు, చెత్తను వేరుపరచుట, నీటి సరఫరా, పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం తదితర …
Read More »మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి సిద్ధం కావాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 5 వ తేదీన నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులకు సూచించారు. మెగా పిటిఎమ్ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నగరంలోని పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడి చేపట్టవలసిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. తొలుత నగరంలోని రాజుపేట నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాధమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.. అక్కడ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఎఫ్.ఎల్.ఎన్ ( ఫౌండేషన్ …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్విత్వ తుఫాను కారణంగా రద్దు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే డిసెంబర్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగవలసిన మీ కోసం — ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్విత్వ తుఫాను కారణంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ద్విత్వా తుఫాను ముందస్తు జాగ్రత్త పనులలో జిల్లా అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున మీకోసం కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ వివరించారు జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా నగరంలోని కలెక్టరేట్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కావున జిల్లా ప్రజలందరూ …
Read More »ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గా కాకి ప్రకాష్ రావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలోని స్టార్ షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యందు ఆదివారం ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం యందు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు గా పని చేయుచున్న ఎ జి ఎస్ గణపతి రావు రాజీనామా చేయడం జరిగింది. గణపతి రావు నవంబర్ 30 తేదీన పదవి విరమణ చేయటం జరిగింది. ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘము ల యందు పదవి విరమణ చేసిన వారు పని …
Read More »ఎస్ ఈ సత్యానందం విశిష్ట సేవలు అందించారు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్యుత్ శాఖ ఎస్ ఈ సత్యానందం విశిష్ట సేవలు అందించారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు. సి పి డి సి ఎల్ ఎస్ ఇ సత్యానందం చీఫ్ ఇంజనీరుగా పదోన్నతి లభించిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో వారికి అభినందన కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యుత్ శాఖ చాలా ముఖ్యమైన శాఖ అని పేర్కొంటూ …
Read More »రానున్న దిత్వా తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న దిత్వా తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హిన్ జాహిద్, డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీ సత్యనారాయణలతో కలిసి తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దిత్వా తుఫాను …
Read More »జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువుమరో రెండు నెలలు పాటు పొడిగింపు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో రెండు నెలలుపాటు డిసెంబర్ 01.2025 నుండి జనవరి 31,2026 వరకులేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గాని ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేసినట్లుసమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే.ఎస్. విశ్వనాథన్ ఆదేశాలుజారీ చేశారు. ప్రస్తుతం నవంబర్, 30 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే మరోరెండు నెలలు …
Read More »సత్యసాయి బాబా మార్గం ఆదర్శప్రాయం
-సేవా కార్యక్రమాలకు నెలవు ప్రశాంతి నిలయం -అనంతపురంలో తాగునీటి ఎద్దడి తీర్చారు -దేశ విదేశాల్లో అభిమానులు, భక్తులు -సత్యసాయి శత జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి బాబా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ఆర్టీసీ ఛైర్మన్ …
Read More »
Prajavartha Online Telugu News