Breaking News

Tag Archives: machilipatnam

తిరువూరులో చలివేంద్రం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సుపరిపాలన స్ఫూర్తితో, ప్రజాసేవకు ప్రతీకగా నిలుస్తున్న కేడీసీసీ బ్యాంకు చైర్మన్  నెట్టెం రఘురామ్  ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌, తిరువూరు శాఖ పరిధిలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఘనంగా చలివేంద్రం నిర్వహించి ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాన్ని ఎన్‌టీఆర్ జిల్లా జిల్లా రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ ప్రారంభించి ప్రజలకు స్వయంగా చల్లని నీరు, మజ్జిగ అందజేశారు. …

Read More »

రాష్ట్ర అభివృద్ధిపై విషం చిమ్మితే సహించేది లేదు జగన్ రెడ్డీ..

– ఐదేళ్ల పాలనలో అమరావతి రైతులపై చేయని అరాచకం లేదు – ఇప్పుడు రైతులకు అన్యాయమంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారు – పేదల ఆస్తుల్ని కొల్లగొట్టిన వైసీపీ నేతలతో కుళ్లు రాజకీయాలు – మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన – కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ జరుగుతున్న పాలనను చూసి ఓర్వలేక జగన్ రెడ్డి నీచమైన కుట్రలకు …

Read More »

ఈ నెల 11వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …

Read More »

సిమెంట్, స్టీల్ అమ్ముకుంటున్నారనే ఆరోపణలను ఖండించిన కృష్ణా జిల్లా హౌసింగ్ అధికారి

-అదనంగా ఉన్న వస్తువులను ఉన్నతాధికారుల సూచనల మేరకు పొరుగు జిల్లాల్లో వినియోగిస్తున్నాం -అమ్ముకుంటున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్న హౌసింగ్ జిల్లా అధికారి వెంకట్రావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం మార్కెట్ యార్డ్ లో గత రెండు రోజుల క్రితం గృహ నిర్మాణాలకు సంబంధించిన స్టీల్ ను అక్రమంగా తరలించారని జరుగుతున్న ఆరోపణలను గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి ఎస్.వెంకట్రావ్ పత్రికా ముఖంగా ఖండించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ఒక జిల్లాలో అదనంగా ఉన్న …

Read More »

టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుందని… నేను అని కాకుండా.. మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి లోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో కలిసి 7 వ కలెక్టర్ల సమావేశం నిర్వహించి జి ఎస్ డి పి గ్రోత్ , సింగపూర్ …

Read More »

బందరు చరిత్ర తిరగరాసేలా అభివృద్ధి చేసి చూపిస్తా

– తాగునీటి పైపులైన్లు, DWM రోడ్డు పనులకు శంకుస్థాపన – బందరులోని ప్రతి ప్రాంతానికీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు – ఆరోపణలు, విమర్శలు తప్ప పేర్నినానికి బందరు అభివృద్ధి పట్టదు – అధికారుల్ని బెదిరిస్తా, అభివృద్ధిని అడ్డుకుంటానంటే తొక్కి పడేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చి చూపించే బాధ్యత నాది అంటూ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ …

Read More »

గ్రంథాలయాలను డిజిటల్ నాలెడ్జి సెంటర్లుగా తీర్చిదిద్ది పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని గ్రంథాలయాలను డిజిటల్ నాలెడ్జి సెంటర్లుగా తీర్చిదిద్ది పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం గ్రంథాలయ సంస్థ చైర్మన్ నగరంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన 17 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను కమిటీ చర్చించిన పిదప …

Read More »

ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతులు అధిక ఆదాయం పొందేందుకు విరివిగా ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు గ్రామంలో శ్రీ విగ్నేశ్వర రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారు 35 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసుకున్న పసుపు,మిరప ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులందరూ ఐకమత్యంతో ముందుకు వచ్చి రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను …

Read More »

ఖరీఫ్ నాటికి సాగునీటి కాలువల పనులు పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీటి, మురుగు కాలువల్లో తూడు, పిచ్చి మొక్కలు తొలగింపు, పూడికతీత, మరమ్మతు పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జలధార – జల హారతి కార్యక్రమం పురోగతి, అలాగే సాగునీటి కాలువల పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూగర్భ జలాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

Read More »

ఈ నెల 4వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …

Read More »