-కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లకు మోక్షం -ఏడాదిన్నర కాలంలోనే దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు -మంత్రి బీసీ జనార్థన రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే వసంత వెల్లడి -మైలవర్గం నియోజకవర్గంలో పలు రోడ్లకు శంకుస్థాపన మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ రహదారి అభివృద్దికి నోచుకోలేదు. రాహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారులకు మహార్ధశ వచ్చిందని ఆర్.అండ్ బి శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, ఎంపీ …
Read More »Tag Archives: mylavaram
మైలవరం తాలూకా యూనిట్ కు ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు
-ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమే ఈ ఎన్నిక జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మైలవరం తాలుక యూనిట్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఉద్యోగులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరింత కాపాడే విధంగా సంఘ సభ్యులు ఉండాలని జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి పి రమేశ్ అన్నారు. మైలవరం అర్ అండ్ బి వసతి గృహం నందు బుధవారం జరిగిన ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ …
Read More »ఈ నెల 18 న మైలవరం ఎన్జీజివోస్ యూనిట్ ఎన్నికలు
-ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ -ఎన్నికల అధికారి యం. రాజుబాబు మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ మైలవరం తాలూకా యూనిట్ కు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 10న నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని ఎన్నికల అధికారి,యం. రాజుబాబు ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ మైలవరం తాలూకా కు ఎన్నికలకు సంబంధించి ఈనెల 6 వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ 10 న మైలవరం …
Read More »మైలవరంలో ఘనంగా రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల ప్రారంభం
-ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం పట్టణంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడాప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలను మాజీ మంత్రి, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడాకారులతో పరిచయం చేసుకుని వారి క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసించారు. …
Read More »మేరా యువభారత్ మై భారత్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేర యువ భారత్ మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నందు బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా మరియు ఫిజికల్ యాక్టివిటీస్ ని ముందు తీసుకెళ్లడంలో మై భారత్ మేరా యువభారత్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మైలవరం లక్కిరెడ్డి బాలి రెడ్డి కళాశాల నందు బాయ్స్ క్యాటగిరీ వాలీబాల్ …
Read More »సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన.. మైలవరం విద్యార్థిని పసుపులేటి మేఘన
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం గ్రామానికి చెందిన పసుపులేటి మేఘన అత్యంత ప్రతిభ కనబరిచి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (సి టి యూ ) విజయనగరం లో సీటు సాధించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) దేశవ్యాప్తంగా నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీ కామన్ టెస్ట్ ( సి యు ఈ టి) కు హాజరై ఆన్లైన్ ద్వారా జరిగిన పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ ఆధారంగా సైన్స్ గ్రూపులో బీఎస్సీ బోటనీ స్పెషలైజేషన్ …
Read More »మైలవరం నియోజకవర్గం రాష్ట్ర, దేశీయ క్రీడలకు ప్రాంగణం కానుంది: ఎంపీ కేశినేని శివనాథ్
-లక్కి రెడ్డి హనిమి రెడ్డి గ్రౌండ్ లో వసంత సమ్మర్ ఉమ్మడి కృష్ణాజిల్లా కబడ్డీ టోర్నమెంట్-2025 -టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే లు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాసరావు -చెవుటూరు, కుంటముక్కల గ్రామాల జట్లు మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్ ని తిలకించిన ప్రజాప్రతినిధులు మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు యువకుల్లో ఏకాగ్రతను పెంచడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.రాబోయే కాలంలో మైలవరం నియోజకవర్గం రాష్ట్ర, దేశ క్రీడలకు ప్రాంగణం కానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ …
Read More »జి.కొండూరు నుంచి దుగ్గిరాలపాడు వరకు బస్సు సర్వీసు ఏర్పాటుకి కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-జి.కొండూరు మండలంలో సి.సి.రోడ్లు, గోకులం షెడ్లు ప్రారంభం -ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ -గంగినేని పాలెం లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జి.కొండూరు నుంచి దుగ్గిరాల పాడు రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రహదారి సరిగ్గా లేకపోవటం వల్ల ఈ మార్గంలో వచ్చే బస్సు సర్వీసు నిలిచి పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జి.కొండూరు దుగ్గిరాల పాడు రహదారి నిర్మించి ఈ మార్గంలో బస్సు సర్వీసు …
Read More »మైలవరం నియోజకవర్గంలో 50 వేల టీడీపీ సభ్యత్వాలు పూర్తి
-ఉద్యమ స్పూర్తితో టీడీపీ సభ్యత్వ నమోదు -టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి వర్యులు నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో 50 వేల మైలురాయిని దాటింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా …
Read More »టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడుకి, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) నూతన చైర్మన్ గా నియమితులైన టీవీ 5 అధినేత, ప్రముఖులు బొల్లినేని రాజగోపాల నాయుడు (బి.ఆర్ నాయుడు) కి, పాలక మండలి సభ్యులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బీఆర్ నాయుడు తితిదే బోర్డు ఛైర్మన్ గా, టీటీడీ బోర్డుకు తిరిగి వారి హయాంలో పూర్వ వైభవం తీసుకురావాలని, భక్తులకు అత్యున్నత స్థాయిలో మెరుగైన సేవలు …
Read More »
Prajavartha Online Telugu News