Breaking News

Tag Archives: rajamendri

ఎలుకల నిర్మూలన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో సాంఘిక ఎలుక నివారణ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.చెప్పారు. జిల్లాలోని 18 మండలాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎలుకల నివారణ కోసం మందులు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,82,103 ఎకరాల్లో ఆగష్టు 25 నుంచి ఆగష్టు 31 వరకు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్నీ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్క ఎకర …

Read More »

వెలుగుబంద హౌసింగ్ లే అవుట్ ను పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం స్థానిక రాజానగరం మండలం వెలుగుబంద హౌసింగ్ కాలనీ ని హౌసింగ్ , ఆర్ ఎం సి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించి, గృహ లబ్దిదారులతో వారి సమస్యలు పై క్షేత్ర స్థాయిలో అవగాహాన కలుగ చేసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వెలుగబంద లే అవుట్ గృహ లబ్దిదారులు సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ లేఅవుట్ లో మరింత మంది లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టే …

Read More »

డివిజన్ పరిధిలో నూరుశాతం సీసీఆర్సీ కార్డులు డేటా ఎంట్రీ పూర్తి చెయ్యలి

-ప్రతీ ఒక్క సాగు విస్తీర్ణం ఈ పంటగా నమోదు -జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో 96% సీసీ ఆర్సి కార్డులు నమోదు 48 వేల ఎకరాల లో ఈ పంట (ఈ క్రాప్ బుకింగ్) నమోదు జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ , పౌర సరఫరాల శాఖ అధికారులతో , కొవ్వూరు డివిజన్ మండల తాహసిల్దార్లుతో జాయింట్ …

Read More »

క్రిటికల్ కేసుల విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

-వైద్య సేవలు అందించిన వాటి వివరాలు కేర్ షీట్ లో నమోదు చెయ్యాలి -మరణాలు సంభవించ కుండా నివారించే ముందస్తు వైద్యపరమైన జాగ్రత్తలు పాటించాలి -సరైన చికిత్సా అందించే ఆసుపత్రికి సిఫార్సు చెయ్యండి -జిల్లాలో మాతృ, శిశు మరణాలపై ఆర్డీవో తో విచారణ చేపట్టడం జరుగుతుంది -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాతృ, శిశు మరణాలు నివారణలో క్లినికల్ పరిశీలనలు, సిఫార్సు లు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని జిల్లాలో కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. హైరిస్క్ కేసుల …

Read More »

ఆగస్ట్ 19 వ తేదీ సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

-జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 19 వ తేదీ సోమవారం  “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  – “మీకోసం” ద్వారా కలెక్టరేట్ లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు, ఇతర జిల్లాల అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ నందు, అదేవిధంగా డివిజన్, …

Read More »

పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్

ధవలేశ్వరం (తూర్పుగోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం పై పోలవరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు, పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఇందులో బాధ్యులైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం పై తగిన విచారణ చేపట్టవలసిందిగా జాయింట్ కలెక్టర్ కు సూచించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పోలవరం ఎడమ కాలువ భూసేకరణ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సందర్శించి, ఘటన వివరాలను …

Read More »

త్యాగధనులు, మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం

-దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం -వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు -రాజమహేంద్రవరం  పర్యాటకంగా  మరింత అభివృద్ధి చేస్తాం -ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడిన ప్రభుత్వం -78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకావిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డి నరసింహా కిషోర్, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామ కృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

గోదావరి పుష్కరాలు 2027కు ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు 2027 నిర్వహించినందుకు తగిన సమయం ఉన్నందున ఇప్పటినుంచే చక్కటి ప్రణాళికలతో ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు మేరకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్దామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, ఎస్పీ డి నరసింహ కిషోర్, నగర పాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. …

Read More »

చివరి వినియోగదారుని వరకూ ఇసుక అందుబాటులో ఉంచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

-ఉచిత ఇసుక విధాన అమలు ప్రభుత్వ లక్ష్యం -అధికారులు సమన్వయంతో పనిచేయాలి -ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ లు సహకారం అందించాలి -కేవలం వినియోగదారుడు రవాణా ఖర్చులు మాత్రమే చెల్లించాలి -మైన్స్ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చెయ్యడం జరుగుతోంది -తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు -మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటిని ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్ళే …

Read More »

డి ఎల్ ఎస్ ఎ ద్వారా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహిళల హక్కుల, ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి -కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోనీ గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, మహిళల హక్కులు, మౌలిక సదుపాయాలు కల్పించడం,అవగాహన పెంపొందించే దిశలో భాగంగా గౌరవ హై కోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్ట్ 15 లోగా క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో …

Read More »