Breaking News

Tag Archives: vijayawada

సైన్యాధ్యక్షుడికి మద్దతుగా… తరలి వచ్చిన వేల మంది సైన్యం…

-విద్యాసాగర్, డి.వి. రమణ -నామినేషన్ల మహోత్సవ సంబరం… -వెల్లువెత్తిన అభిమాన జనసంద్రం… -భారీ ఊరేగింపుతో…ఉద్యోగుల ఆనందోత్సాహాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్య దక్షత కలిగిన నాయకుడు తమకు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలుగిత్తి చాటిన అరుదైన సందర్భం ఇది. ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గంలోని వివిధ పదవుల భర్తీ కోసం నేడు జరిగిన ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, డివి రమణలు నామినేషన్ల కార్యక్రమం యావత్తు ఉద్యోగుల ఆనందోత్సాహాల మధ్య విజయవాడ …

Read More »

విజయవాడలో ఘనంగా ముగిసిన ‘ఆంధ్రనాట్య సంగమం’ – నవ జనార్ధన పారిజాత నృత్య ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని గవర్నర్‌పేటలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ‘స్వరనర్తన’ సంగీత నృత్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆంధ్రనాట్య సంగమం” కార్యక్రమం ఆదివారం రాత్రి కళాప్రియుల మధ్య అత్యంత వైభవంగా ముగిసింది. కీ.శే. పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ ఆశీస్సులతో, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గురు డా. కళాకృష్ణ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం ఆంధ్రనాట్య వైభవాన్ని చాటింది. ఈ సందర్భంగా పద్మామోహన్ దెందులూరి ప్రత్యేక *“నవ జనార్ధన పారిజాత”* నృత్య …

Read More »

నేడే ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు…

-ఈ నెల 10 వ తేదీన ఓట్ల లెక్కింపు… ఫలితాల ప్రకటన -రిటర్నింగ్ అధికారిగా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 56,374 మంది నమోదిత వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC)–2026 ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 13 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. 84 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ​ఈ ఎన్నికల కోసం https://apmc.ap.gov.in. ద్వార ఫిబ్రవరి 9, 2026 న …

Read More »

రెండో రోజు మొబైల్ మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ మెడికల్ క్యాంప్ రెండో రోజు కొనసాగింది.. భావనీపురం 42 వ డివిజన్ హెచ్ బీ కాలనీ లో ఆదివారం కూడా క్యాంప్ నిర్వహించారు.. వందల సంఖ్యలో స్థానికులు వచ్చి వివిధ ఆరోగ్య సమస్యల పై వైద్యులను సంప్రదించి వైద్య సాయం అందుకున్నారు.. క్యాంప్ లో భాగంగా పీవీఆర్ హాస్పిటల్స్ సిబ్బంది రక్త పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో,పరీక్షలు నిర్వహించారు.. రోగ నిర్ధారణ అయిన వారికి సుజనా ఫౌండేషన్ మందులను సైతం …

Read More »

అద్భుతంగా శ్రీ సత్యసాయి రన్ & రైడ్ – 2026 కార్యక్రమం

-విజయవాడలో ఐక్యతా స్ఫూర్తిని చాటిన శ్రీ సత్యసాయి రన్ & రైడ్ –2026 విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ఐక్యతా భావం వ్యాప్తి మరియు ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు లక్ష్యంగా, శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సత్యసాయి రన్ & రైడ్ – 2026 కార్యక్రమం విజయవాడలో అద్భుతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో, శారద జూనియర్ కళాశాల ఎదుట, ఎస్.కే. షెరిన్ …

Read More »

కృష్ణమ్మ ఒడిలో కవితా నీరాజనం.. కవులే సమాజానికి మార్గదర్శకులు: మంత్రి కందుల దుర్గేష్

-కృష్ణా తీరం కవితా హారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -బోధిసిరి నౌకలో 51 మంది కవుల కవితా గానం – స్వయంగా వీక్షించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రవ్యాప్త నదీ తీరాల్లో ఇలాంటి సాహిత్య కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చూడతామని హామీ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి ఒడిలో సాగే సాహిత్య సమ్మేళనాలు సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ …

Read More »

ఫిబ్రవరి 9న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో …

Read More »

చిన్మయ మిషన్ 76వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించిన చిన్మయ మిషన్ 76వ వార్షికోత్సవం (అమృత మహోత్సవం) కార్యక్రమంలో భాగంగా జరిగిన మనుమాన్ చాలీసా 108 పారాయణం లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ సాంకేతికంగా, భౌతికంగా అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా, విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి అని, భగవద్గీత బోధించే స్వార్థరహిత కర్మ, నైతిక నాయకత్వం తమ ప్రభుత్వ …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …

Read More »

మహిళల శక్తితోనే అభివృద్ధి డ్వాక్రా రూపకర్త చంద్రబాబు

-రేషన్ మాఫియాను అరికట్టాలి -డ్వాక్రా సమావేశంలో గద్దె అనురాధ, గద్దె రామమోహన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి మూలమని, అందుకే మహిళలను అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండాగా పనిచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం 12వ డివిజన్ పరిధిలోని డ్వాక్రా మహిళలు, బుక్ కీపర్లతో కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గద్దె …

Read More »