– వన్యప్రాణుల సంరక్షణకు ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు – టోల్ ఫ్రీ నెంబర్: 18004255909 – మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వన్యప్రాణులను వేటాడటం… చంపడం… అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు …
Read More »Tag Archives: vijayawada
విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీ ని కోరింది పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాదా?
-5 ఏళ్ళ పాలనలో 9సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపింది మీరు కాదా జగన్ రెడ్డి ? -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తన 5 ఏళ్ల పాలనలో 9సార్లు కరెంటు చార్జీల పెంచి పేదలపై మోయలేని భారం మోపిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. నాడు చంద్రబాబు నాయుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా …
Read More »ఆయుర్వేద దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, న్యూ రాజీవ్ నగర్ పాయకాపురం, విజయవాడ, సి.సి.ఆర్.ఎ.యస్. ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యములో 28-10-2024 న 9వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సంస్థ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్-ఛార్జ్ డా .బి. వేంకటేశ్వర్లు అధ్యక్షతన సంస్థ నందు ఆయుర్వేదం పై అవగాహనకై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమము ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, న్యూ రాజీవ్ నగర్ నుండి బయలుదేరి ప్రకాష్ నగర్ నున్న …
Read More »90వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా RBI90 క్విజ్తో జరుపుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, ఆంధ్రప్రదేశ్ – అక్టోబర్ 28, 2024 – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ సంవత్సరం తన కార్యకలాపాలకు 90వ వార్సికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ మైలురాయికి గుర్తుగా ఏడాది పొడవునా నిర్వహిస్తున్న ఈవెంట్ల శ్రేణిలో భాగంగా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా సాధారణ జ్నాన ఆధారిత క్విజ్ పోటీ అయిన RBI90 క్విజ్ను ప్రారంభించింది. RBI90 అనేది జట్టు – ఆదారిత పోటీ, ఇది బహుళ దశల్లో నిర్వహించబడుతుంది. ఆన్లైన్ దశ సెప్టెంబర్ …
Read More »మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం 40 వ డివిజన్ పరిధిలోని లారీ డ్రైవర్ పెనుబోతుల రాంబాబు 48 ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. మృతునికి ఇద్దరు పిల్లలు. నిరుపేదలైన రాంబాబు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 40 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు పి వి చిన్న సుబ్బయ్య ఎమ్మెల్యే సుజనాను కోరగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. మృతుని భార్యకు …
Read More »పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులతో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, ఇండోర్ స్టేడియాల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అధికారులను ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో తాడిగడప లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సుజనా చౌదరి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ విద్యాధరపురం లో …
Read More »రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అందజేత కుటుంబ సభ్యులకి అందజేసిన ఎంపి కార్యాలయ సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద రోగులకి వైద్య విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తను వైజాగ్ లో వుండటంతో..సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2.50 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) లెటర్ ను సోమవారం తన కార్యాలయంలో ఇచ్చే ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం గొల్లమంద్ల గ్రామానికి చెందిన నల్లిబోయిన లక్ష్మీ కి బ్రెయిన్ సర్జరీకి అవసరమైన వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2.50 లక్షల ఎల్.వో.సి లేటర్ ను నల్లిబోయిన …
Read More »ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకం
-మాజీ మంత్రి ఆలపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకమని మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు ఓ ప్రయివేటు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ అభినందన సభలో మాజీ మంత్రి ఆలపాటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఫెడరేషన్ అక్రెడిటేషన్ జర్నలిస్టుల హెల్త్ కార్డులకు ఆర్థిక సహకారం …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 10 ఫిర్యాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ ధ్యానచంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 10 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక …
Read More »విజయవాడ తూర్పు,పచ్చిమ నియోజకవర్గాల సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి.మెంబెర్,వెస్ట్ ఇంచార్గ్ వేలంపల్లి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు,పచ్చిమ నియోజకవర్గాల సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి.మెంబెర్,వెస్ట్ ఇంచార్గ్ వేలంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అద్యక్షులు దేవినేని అవినాష్,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పడిగపాటి చైతన్య రెడ్డి.. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బలోపేతానికి కృషి చేయాలి.. జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసుకోవడం …
Read More »