విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భూముల రీ సర్వే పనులు వేగవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపుర్అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం రెడ్డి గూడెం మండలం నూరుకూళ్ళపాడు గ్రామంలో భూముల సర్వే పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే డేటా ఎంట్రీ నమోదును పరిశీలించి క్షేత్రస్థాయిలో సేకరించిన డేటా వివరాలు నమోదు విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలన్నారు భూముల సర్వే నవీకరణ లో డేటా నమోదు కీలకమని …
Read More »Andhra Pradesh
వాలంటీర్లకు సేవామిత్ర` సేవారత్న` సేవా వజ్ర పురస్కారాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ నగర పంచాయతీ పరిధిలోని 5 సచివాలయాలలో పని చేస్తున్న 97 మంది వాలంటీర్లకు నగర పంచాయితీ కార్యాలయం ఆవరణలో ఉత్తమ సేవలందించిన వార్డు వాలంటీర్లకు సేవామిత్ర` సేవారత్న` సేవా వజ్ర పురస్కారాలను బుధవారం శాసనసభ్యుడు డా. మొండితోక జగన్మోహన్రావు, కలెక్టర్ ఎస్ డిల్లీరావు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని, ప్రభుత్వ పథకాలు ప్రజల గడపకు చేరుస్తున్న మానవతా మూర్తులు …
Read More »కేంద్ర్రం సూచనల మేరకే రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ పథకం…
-ఇది ఐచ్చికం మాత్రమే, కార్డుదారుల ఇష్టం మేరకు ఏదైనా పొందవచ్చు -నగదు బదిలీ పథకాన్ని ఎంచుకోవడం వల్ల రేషన్ కార్డులు రద్దుకావు -ఇప్పటికే పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలు -నగదు బదిలీ పై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ పథకం అమలుకు రాష్ట్రంలో చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని రాష్ట్ర పౌర సరఫరాలు …
Read More »అన్ని వసతులతో టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తాం…
-గతంలో టీడీపీ అప్పులు మిగిలిస్తే వాటిని తీరుస్తున్నాం -డిసెంబర్ కు 2.62 లక్షల ఇళ్ళు పూర్తికి ప్రణాళిక -రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వాల మాదిరి తాము అర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికొదలటంలేదని, మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నైజమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం సచివాలయంలోని మంత్రి …
Read More »కళాజాతర బృందం ద్వారా అవగాహన కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మరియు విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహణలో ఎర్త్ డే (దరిత్రి దినం) సందర్బంగా బుధవారం ఒన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వస్త్రాలత జంక్షన్ నందు కళాజాతర బృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏలూరు కు చెందిన యం. ప్రశాంత్ కుమార్ మరియు బృంద కళాజాత్ర కళాకారులు కాలుష్యం మరియు వాటి వల్ల సంభవించు ప్రమాదాలు తదితర అంశాలు వాటి నివారణకు తీసుకొనవలసిన జాగ్రత్తలో ప్రదర్శన ద్వారా …
Read More »ఎస్టేట్ అధికారులు ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని దీర్ఘకాలికoగా ఉన్న షాపు లీజుదారుల అద్దె బకాయిలను వసూలు చేయుటలో భాగంగా బుధవారం కాళేశ్వరరావు మార్కెట్ సముదాయంలో ఎస్టేట్ అధికారులు ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నందు రూ. 4,32,000/- లు బకాయిలు వసూలు చేయుటతో పాటుగా దీర్ఘకాలికoగా అద్దె బకాయిలు కలిగియుండి ఎటువంటి చెల్లింపులు చెల్లించని 9 షాపులను రెవిన్యూ అధికారులు సిజ్ చేసినట్లు ఎస్టేట్ అధికారి తెలియజేసారు. ఈ డ్రైవ్ నందు ఎస్టేట్ …
Read More »ఫీనిక్స్ పక్షిలా కాంగ్రెస్ బయటకు రావాలి…
-రాహుల్ గాంధీ రాజ్యం కోసం రక్తం ధార పోస్తాం -ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విస్ఫోటనం జరగాలి -ఈ పార్టీలను వేటాడుతాం..వెంటాడుతాం.. -అభివృద్ధికి అడ్డు వచ్చిన వారిని నిద్ర పోనివ్వం -నాయకత్వం అంతా కార్యకర్తలదే -కష్టాల్లో… నష్టాల్లో తోడుందేది మీరే -రాష్ట్రంలోని నలు మూలలనుంచి ముట్టడించబోతున్నాం -మనమంతా రాహుల్ గాంధీ సైనికులం -ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమ్మేళనంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాహుల్ గాంధీ రాజ్యం కోసం రక్తం ధార …
Read More »బాటసారుల దాహార్తి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండుతున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పాదచారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఏలూరు రోడ్డులో ఫర్నీచర్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఎండలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పాదచారులు, నగర ప్రజలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహం తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చిన …
Read More »ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త అవసరం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని రైల్వే ఖాళీ స్థలంలో అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. సమాచారం తెలియజేసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రమాద తీవ్రతను తగ్గించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఈ సందర్భంగా స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట 60వ డివిజన్ వైసీపీ …
Read More »శ్రీలంకను మించి దారుణంగా కుప్పకూలిన తెలుగుదేశం పార్టీ…
-వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి శ్రీలంకను మించి దారుణంగా కుప్పకూలిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు విమర్శించారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీ ఖానా కల్యాణ మండపం నందు 58, 59, 60 డివిజన్ల వాలంటీర్లకు నిర్వహించిన సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »