Breaking News

Andhra Pradesh

32 మంది స్పెషల్ ఆఫీసుర్లకు భాద్యతలు అప్పగింత…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మంగళవారం తన ఛాంబర్ నందు అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సమవేశంలో నగర పరిధిలోని 64 డివిజన్ లకు సంబందించి 32 మంది ప్రత్యేక అధికారులుగా భాద్యతలను అప్పగిస్తూ, వారికీ కేటాయించిన రెండు వార్డ్ లలో పారిశుధ్య నిర్వహణ విధానమును ప్రతి రోజు ఉదయం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అదే విధంగా వారి …

Read More »

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం…

-క్షేత్ర స్థాయిలో పర్యటిస్తా. -అభివృద్ధిలో భాగస్వాములవుదాం. -పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవి ప్రమాణం చేసిన తరువాత తొలిసారి సచివాలయం లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం తో పాటు శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి సురేష్ కు పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన ఆశయాలకు …

Read More »

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంజాద్ భాషా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి మంగళవారం మద్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం మూడో బ్లాక్ మొదటి అంతస్తులోని ఆయన ఛాంబరులో ముస్లిం మత పెద్దల ఆశీర్వచనం అనంతరం ఉప ముఖ్యమంత్రిగా (మైనారిటీల సంక్షేమం) ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మైనారిటీల సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఇంతియాజ్, కర్నూలు శాసన సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ తో పాటు పలువురు అధికారులు, అనధికారులు ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి …

Read More »

మంత్రిగా సంతృప్తితో శాఖ బాధ్యతలు నిర్వర్తించాను… : వెల్లంపల్లి

-టీడీపీ,జనసేన తొత్తులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు -14ఏళ్లలో ఆర్య వైస్యులకు చంద్రబాబు చేసింది సూణ్యం -ఆర్య వైస్యులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారూ -సామాజిక విప్లవానికి సీఎం జగన్ అడుగులు వేశారు. -ఎన్టీఆర్ జిల్లాకు మంత్రి పదవి రాకపోయినా అభివృద్ధి సంక్షేమం ఆగదు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో మంగళవారం నాడు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెలంపల్లి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచిదేవాదాయ శాఖ మంత్రిగా …

Read More »

గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు నూటికి నూరు శాతం పోషకాహారం అందించాలి…

-అంగన్వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిశానిర్దేశం -ఎమ్మెల్యే చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ స్టవ్ లు, కుక్కర్లు పంపిణీ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అంగన్వాడీ కేంద్రాలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఊర్మిళ నగర్లోని 223 వ అంగన్వాడీ కేంద్రంలో దాతలు ఉద్దంటి సునీత సురేష్ మరియు కాపవరపు చంద్రశేఖర్ ల సౌజన్యంతో 1వ డివిజన్ కు సంబంధించి 10 అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ …

Read More »

మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా కు అహఁలే సున్నత్ జమాత్ బృందం కలిసి శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ జగన్ మంత్రి వర్గం లో వరుసగా రెండోసారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా ను అహఁలే సున్నత్ జమాత్ బృందం కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. అహఁలే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ రజా నేతృత్వంలోని బృందం మంగళవారం ఉదయం మంత్రి అంజద్ బాషా ఇంటికి వెళ్లి కలిసింది. మైనారిటీ శాఖ మంత్రి గా తిరిగి ఎంపిక అయిన అంజద్ బాషా కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …

Read More »

జగనన్న ఆలోచనలకు ఆచరణ రూపం వాలంటీర్లు

-వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు -వార్డు సచివాలయాలు జగనన్న మానస పుత్రికలు: మేయర్ రాయన భాగ్యలక్ష్మి -ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు.. వాలంటీర్లు: నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సుపరిపాలనే లక్ష్యంగా ఏర్పాటైన గ్రామ/ వార్డు సచివాలయాలు అనతికాలంలోనే దేశానికి ఆదర్శప్రాయంగా మారాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుణదలలోని విజయమేరి స్కూల్ నందు జరిగిన వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో నగర మేయర్ రాయన …

Read More »

ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్ లదే కీలకభూమిక…: దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయని,వాటి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని రాజరాజేశ్వరి కళ్యాణమండపంలో జరిగిన 11,12,13,14,15 డివిజన్ల సచివాలయ వాలంటీర్ ల ఉగాది పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ …

Read More »

జిల్లాలో ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తికి జనన ధృవీకరణ కుల ధ్రువీకరణ పత్రాల జారీ లక్ష్యం

-ఇందుకోసం కార్యాచరణ రూపొందించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ -వచ్చే నెల నుండి జిల్లాలో గ్రామదర్శిని పక్కాగా అమలుకు చర్యలు -రెవెన్యూ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని అమలుచేయాలి -రెవెన్యూ అధికారులకు సూచించిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మంగళవారం కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లాలో అందరు ఆర్డీవోలు తాసిల్దార్లు, హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు గృహనిర్మాణం, ఓ …

Read More »

మహావీర్ జయంతి సందర్భంగా 14న మాంసం విక్రయాలు బంద్

-కబేళ మూసివేత- నిభందనలు ఉల్లగించిన వారిపై చర్యలు -కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఉత్తర్వులు ననుసరించి ది. 14-04-2022 మహావీర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని అన్ని చికెన్, మటన్ షాపులు మరియు చేపల మార్కెట్లు అన్నింటికి సెలవు ప్రకటించడమైనది. నగరంలో ఉన్న కబేళ కు కూడా సెలవు ప్రకటించడమైనది. ఎవరైనా నిభందనలను పాటించకుండా షాపులు తీసి వ్యాపారం చేసిన యెడల చట్ట ప్రకారం కమిషనర్ …

Read More »