Breaking News

Telangana

కళాశాల విద్యార్థినులు భవిష్యత్తుని మలచుకోవాలంటే ఉత్తమమైన మార్గం సరైన అవగాహనతో సరైన కోర్స్ నీ ఎంచుకోవాలి… : Prof హేమ చంద్ర రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో 62 వ annual డే వేడుకలు ఘనం గ జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ Dr సిస్టర్ రేఖ కళాశాల లో విద్యార్థినులు, అధ్యాపకులు సాధించిన ప్రగతిని నివేదికలో వెల్లడించారు. ముఖ్య అతిధి గా హేమ చంద్ర రెడ్డి  ఛైర్మన్ AP స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విచ్చేశారు. వారు విద్యార్థినులను కష్ట పడి చదువుకోవాలని ,పోటీ ప్రపంచంలో పాటు తమ కెరీర్ ను మలచుకోవాలి అని, విద్యా రంగంలో ఆంధ్ర …

Read More »

ఏపీకి పాల‌కులు కాదు ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాలి….

-5 ఎంపీ.. 25 ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే మీ హ‌క్కులు సాధిస్తాం… -వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి అస‌లైన వార‌సురాలు ష‌ర్మిల‌నే… -బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌… -తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కావాల్సింది పాల‌కులు కాద‌ని ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఇద్ద‌రు (చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి) పాలించే నాయ‌కులు కావాల‌నుకుంటున్నారే త‌ప్ప ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాల‌నుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక్క‌డి నాయ‌కుల‌కు ప్ర‌శ్నించే త‌త్వం లేనందునే ప‌దేళ్ల‌యినా పోల‌వ‌రం …

Read More »

పదవ తరగతి పరీక్షలకి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి పరీక్షలకి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందనీ, జిల్లాలోనీ 137 పరీక్షా కేంద్రాలలో మొత్తం 29990 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. సోమవారము నుంచీ పరిక్షల నిర్వహణా కోసం అన్నీ ఏర్పాట్లు చేసే క్రమంలో అన్నీ సమన్వయ శాఖల తో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశామన్నారు. పరీక్ష షెడ్యూల్ వివరాలు తెలియ చేస్తూ 18-03-2024 నుండి 30-03-2024 వరకు ఉదయం 10 నుంచి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు …

Read More »

సెక్టార్ అధికారులు, ఎంసిసి అధికారులతో సమీక్షా సమావేశం….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కోడ్ శనివారం నుండే అమలులో ఉంటుందని, నగరంలో రాజకీయ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తక్షణం తొలగించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులు, ఎంసిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ మేరకు 24 గంటల్లో నగరంలోని …

Read More »

ఘనంగా పొట్టి శ్రీరాములు 124వ జయంతి నివాళులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ మాధవీ లత డిఆర్ఓ జి. నరసింహులు జిల్లా అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు లేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలు …

Read More »

శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ

-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 64  బెంచ్ లు నిర్వహణ -ఈరోజు  సాయంత్రం 5 గంటల వరకు 1513 కేసులు పరిష్కారం రూ.2 కోట్ల 30 లక్షల మేర అవార్డ్ లు జారీ – జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు నిర్వహించి, ఆమేరకు …

Read More »

ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో అమలులోనికి రావడం జరిగింది….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల షెడ్యూల్- 2024 ప్రకటన విడుదల చేసిన నేపధ్యంలో తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో అమలులోనికి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలక్టరేట్ సమావేశ మందిరం నుంచి దృశ్య విజ్ఞాన మాధ్యమం ద్వారా కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి డా కే. మాధవీలత , ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …

Read More »

జాతీయ లోక్ అదాలత్ లో కోటి పన్నెండు లక్షల పరిహారం అందుకున్న యార్లగడ్డ బృందదేవి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారము తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానానికి సంబంధించిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో (MVOP 316/2021) (అక్షరాల ఒక కోటి పన్నెండు లక్షల (రూ.1,12,00,000/-) పరిహారం పొందిన బాధితురాలు ఆమె స్పందనను తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో భర్త మరణిచడంతో “తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం మరియు మోటారు వాహన ప్రమాదాల దావా న్యాయస్థానము” నందు భార్య, ఆమె కుమార్తెలు మరియు ఆమె అత్త …

Read More »

ఎపిపి ఎస్సి గ్రూప్ -1 పరీక్షల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-అభ్యర్థులు ఫోన్ నంబర్ 8977935609 కి ఉదయం 7 నుంచీ సా.5 వరకు సంప్రదించ వచ్చు – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహార్ రెడ్డి విజయవాడ నుంచీ ఎపిపిఎస్సీ, ఎలక్షన్స్, పంచాయతీ రాజ్, రీ సర్వే, వైద్య ఆరోగ్య, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జాయింట్ కలక్టర్ ఎన్. తేజ్ భరత్, ఇతర అధికారులతో కలిసి …

Read More »

నేడే జాతీయ లోక్ అధాలత్

-పూర్వపు తూర్పు గోదావరి జిల్లాలోని 64 కోర్టు లలో నిర్వహణ -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం (ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు నేడే ది. 16.3.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. రాజమహేంద్రవరం , అమలాపురం …

Read More »