-జిల్లాలో ఎపీపిఎస్సి గ్రూప్ -1 పరీక్షలకు 25 కేంద్రాలు -పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యాలి -మొదటి పరీక్ష ఉదయం 10.00 నుంచి మ 12.00 వరకు -రెండో పేపర్ మ.2 నుంచి సా.4 వరకు -పరీక్షా కేంద్రాలలోనికి గంట ముందు నుంచి అనుమతించడం జరుగును -పరీక్షా ప్రారంభానికి 15 నిముషాలు ముందు నుంచి అభ్యర్ధులను కేంద్రం లోకి అనుమతించడం జరుగదు -జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో మార్చి 17 వ తేదీ ఆదివారం 25 …
Read More »Telangana
సెలవు రోజుల్లోను పనిచేయనున్నజిఎంసి క్యాష్ కౌంటర్లు… : కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 15రోజులు మాత్రమే ఉన్నందున పన్ను చెల్లింపుదార్లకు వీలుగా సెలవు రోజుల్లోనూ క్యాష్ కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, …
Read More »ఈవిఎంలు, వివి ప్యాట్ ల వినియోగంపై సెక్టోరల్ అధికారులు సమగ్ర అవగాహన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంలు, వివి ప్యాట్ ల వినియోగంపై సెక్టోరల్ అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంలు, వివి ప్యాట్ ల వినియోగంపై కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పశ్శిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.రాజ్యలక్ష్మీ, మాస్టర్ ట్రైనర్ల ద్వారా సెక్టోరల్ అధికారులకు డెమో ఈవిఎంలు, వివి ప్యాట్ లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ …
Read More »ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లతో సన్నద్ధం
– అత్యంత పారదర్శకంగా ఫారాల పరిష్కారం – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కలెక్టర్ డిల్లీరావు బదులిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వస్తుందన్నారు. జనవరి 22న …
Read More »ఈనెల 17న గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష
-24 పరీక్ష కేంద్రాల్లో హాజరుకానున్న 10,525 మంది అభ్యర్థులు.. -24 మంది లైజనింగ్ అధికారులు, 24 మంది ఛీఫ్ సువరిండెంటెంట్లు.. -హాల్ టిక్కెట్ తో పాటు ఫోటో తో ఉన్న ఏదైన ఓరిజనల్ ఆధార్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటర్ కార్డులను -తమతోపాటు తప్పనినరిగా తీసుకురావాలి.. -అభ్యర్థులు మొబైల్ ఫోన్స్, క్యాలిక్యూలెటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను వరీక్ష కేంద్రానికి తీసుకురావద్దు.. -జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈనెల …
Read More »పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
– పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు – జిల్లాలో 33,007 మంది విద్యార్థులు, 178 పరీక్షా కేంద్రాలు – ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్ – నో మొబైల్ జోన్లుగా పరీక్షా కేంద్రాలు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ …
Read More »నైతిక ప్రమాణాల కృత్రిమ మేధతో వినియోగదారులకు రక్షణ
– వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించడంలో నైతిక ప్రమాణాలు, నియంత్రణలు పాటించడం ద్వారా వినియోగదారులకు రక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. శుక్రవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ …
Read More »పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్ మేడా రజనికి అభినందనలు
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్ క్వీన్ ఆఫ్ క్రాఫ్ట్స్ గా పేరుగాంచిన మేడా రజని కళా నైపుణ్యాన్ని ఎన్.టి.ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఢిల్లీరావు ప్రశంసించారు. కాదేదీ కళకి అనర్హం అని నిరూపిస్తూ పనికి రాననుకున్న పేపర్ ముక్కలతో రమణీయమైన కళాకృతులను చేయటం ఆమెకే చెల్లిందన్నారు. మన విజయవాడ నగర ఖ్యాతిని ఇనుమడింప చేసే విధంగా గత సంవత్సరం మహానంది జాతీయ పురస్కారం, ఇటీవల జరిగిన మహిళా దినోత్సవం …
Read More »ఈవీఎంలపై నిరాధారమైన ఆరోపణలను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-ఈవీఎంలపై విశ్వాసాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్దానం -ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వినియోగంపై పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరణ -ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై దాదాపు 40 సార్లు విశ్వాసం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎంలపై తమకున్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం రెండు రిట్ పిటిషన్లను కొట్టివేసింది. 19 లక్షల ఈవీఎంలు తప్పిపోయాయన్న పిటీషన్ తో పాటు, ఎన్నికలను నిర్వహించడానికి బ్యాలెట్ పేపర్ను ఉపయోగించాలన్న మరో పిటిషన్ ఇందులో ఉన్నాయి. తప్పిపోయిన ఇవిఎంల అంశంపై తీర్పునిస్తూ, పిటీషనర్ …
Read More »రానున్న సార్వత్రిక ఎన్నికలు – 2024 లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై సమీక్షించిన చంద్రగిరి ERO నిశాంత్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం సూచించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను చంద్రగిరి ఈ.ఆర్. ఓ నిశాంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఆర్. డి. ఓ కార్యాలయం లో చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన డిఎస్పి, ఇతర పోలీస్ అధికారులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) బృందం సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు (FST) మరియు పోలీసు శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం …
Read More »
Prajavartha Online Telugu News