-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలందరూ గర్వపడేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ ఆడపడుచులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మహిళలు లేకపోతే ప్రపంచం నడవదని.. నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని మల్లాది విష్ణు …
Read More »Telangana
అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విద్యా విధానాలను రూపకల్పన చేయాలి
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు -ఐబీ బృందాల పరిశీలనలపై విద్యాశాఖ సమీక్ష -ముగిసిన ఐబీ బృందం పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐబీ కరికులాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసంధానించడంలో పాటించాల్సిన మెలకువలు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడానికి తమ వంతు సహకారం కచ్చితంగా ఉంటుందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. ఐబి కరికులం టీం మూడు బృందాలుగా ఏర్పడి పది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్య పాఠశాలలను, విద్యా సంస్థలను సందరర్శించిన సంగతి తెలిసిందే. …
Read More »మహిళల రక్షణ… సంక్షేమం మా బాధ్యత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవతరం యువత తరచూ మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటుంది. మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లినే కాదు.. ఏ మహిళామణిని చూసినా మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇంటిని చక్కదిద్దుతూ, బిడ్డల ఆలనాపాలన చూస్తూనే- ఉద్యోగ విధుల్లో, తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న అతివలు ఎందరో. వారి స్ఫూర్తితో ముందడుగు వేస్తున్న ఈతరం ఆడబిడ్డలు మరెందరో. ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లగల సత్తా వీరి సొంతం. వీరికి …
Read More »జగన్ గెలుపు మహిళల గెలుపు… : వాసిరెడ్డిపద్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హృదయ హారతి పడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిగ్ థాంక్స్ చెబుతున్నామని శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైయస్సార్సీపి కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళల విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి తినిపించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ …
Read More »బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలు
-సమర్పించిన మార్కండేయ వంశీకులు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి శ్రీ శివభక్త మార్కండేయ వంశీకులు తేదీ.08.03.2024 శుక్రవారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళగిరిలో భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై వారం రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి శివభక్త మార్కండేయ వంశీకులు చేనేత పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. …
Read More »పలు చోట్ల జరిగిన శివరాత్రి పూజమహోత్సవాలలో పాల్గొన్న వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శివరాత్రి పర్వదినం సందర్బంగా శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలో పలు దేవాలయాలలో మరియు పలు ప్రాంతాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి.ఈ పూజ కార్యక్రమాలకు మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని దేవాదిదేవుళ్ళకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక 43వ డివిజన్ ఊర్మిళ నగర్ సెంటర్ లో గల బ్రహ్మం గుడి వద్ద జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాలు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో స్థానిక …
Read More »సంపూర్ణ స్వచ్చత సాధనలో ఆంధ్రప్రదేశ్ ముందంజ
-పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ -ఓడిఎప్ ప్లస్ ఎస్ బిఎం సర్వే యాప్ ను ఆవిష్కరణ -గ్రామ పంచాయితీ కార్యదర్శుల పర్యవేక్షణలో ఇంజనీరింగ్ అధికారుల ఇంటింటి సర్వే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ ఆంధ్ర సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. పూర్తి స్ధాయి స్వచ్చత గ్రామాలుగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ రూపకల్పన చేసిన ఓడిఎప్ ప్లస్ ఎస్ బిఎం …
Read More »రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు సాదర స్వాగతం పలికిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో నేడు మరియు రేపు మార్చి9 తేదీన రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సాదర స్వాగతం పలికారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీకాళహస్తికి బయల్దేరి వెళ్లారు. రేపు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని వారు తిరుగు ప్రయాణం …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై వెలిసిన కనక దుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, ఐ.ఏ.ఎస్ దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు మరియు కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి …
Read More »36వ డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ బాలి గోవింద్ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే పరమ పవిత్రమైన రోజు మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ ప్రజలకు ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలషించారు. ఎల్లవేళలా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. డివిజన్ ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ …
Read More »
Prajavartha Online Telugu News