-పేదలకు ఇంటి స్థలాలపై సర్వ హక్కులు కల్పించిన ప్రభుత్వం మనదే -రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పేద ప్రజల కోసం దివంగత నేత వంగవీటి మోహన రంగా ఆఖరి క్షణం వరకు పోరాటం చేశారని.. ఆయన స్ఫూర్తితో 2019 …
Read More »Telangana
వాలంటీర్ కుటుంబానికి రూ.5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన హోంమంత్రి తానేటి వనిత
నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబంలో వ్యక్తిని కోల్పోయి పుట్టెడు బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు బాసటగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత బాధిత కుటుంబానికి అందజేశారు. సోమవారం నల్లజర్ల మండల నల్లజర్లలో అల్లాడి రామకృష్ణ కళ్యాణ మండపంలో మండలంలోని సుభద్రపాలెం కి చెందిన జుమ్మల పావని కుమారి 5 లక్షల రూపాయల చెక్కును అందుకున్నారు. ఆమె భర్త బిరుదుగడ్డ కృష్ణ (35) ఇటీవల …
Read More »యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాకథాన్ …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాకథాన్ నిర్వహించింది. వాకథాన్ యొక్క ప్రధాన లక్ష్యం ఈ సంవత్సరం వేడుకల థీమ్ను ప్రాచుర్యంలోకి తీసుకురావడం, అంటే ‘‘ఇన్స్పైర్ ఇన్క్లూజన్’’. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా ఉద్యోగులను కెరీర్ మార్గంలో మరింత గొప్ప బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇంకా యూనియన్ బ్యాంక్ ముద్ర, స్టాండ్ అప్ ఇండియా మరియు సిజిటిఎంఎస్ఇ వంటి విభిన్న పథకాల కింద రుణాలను …
Read More »నగరంలో మెగా రిటైల్ ఎక్స్పో
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీస్ విజయవాడ వారి రిటైల్ లోన్ పోర్ట్ఫోలియోను పెంచే లక్ష్యంతో సోమవారం, బందర్రోడ్లోని సిరిస్ బ్రాంచ్లో ‘మెగా రిటైల్ ఎక్స్పో’ రిటైలథాన్ 2024ను నిర్వహించింది. ఎక్స్పోను డిజిఎంఎస్ మురళి పార్థసారథి మరియు శారదమూర్తి ప్రారంభించారు. ఎం.శ్రీధర్, రీజనల్ హెడ్ మరియు హరీష్ బేతా మరియు ఐఎస్ఎస్ మూర్తి ఇద్దరూ డిప్యూటీ రీజనల్ హెడ్లు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని పలువురు బిల్డర్లు మరియు కార్ డీలర్లు ఈ ఎక్స్పోలో …
Read More »మార్చి 6, 2024న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో క్యాంప్ సిట్టింగ్ను నిర్వహించనున్న జాతీయ మానవ హక్కుల కమిషన్
-రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించదమే లక్ష్యం’ -రాష్ట్ర అధికారులు, సంబంధిత ఫిర్యాదుదారులు హాజరు కావాలని ఆదేశాలు -విచారణ సమయంలో కమిషన్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ SHRC చైర్పర్సన్ సభ్యులు కూడా హాజరు కావాలి -కమిషన్ పౌర సమాజం, NGOలు మానవ హక్కుల పరిరక్షకుల ప్రతినిధులతో కూడా సంభాషణ, ఆ పై మీడియా సమావేశం నిర్వహణ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (NHRC), భారతదేశం విజయవాడలోని విజయవాడలో మార్చి 6, 2024న అనిశ్చితిలో …
Read More »అనపర్తి ఏరియా ఆసుపత్రి నందు తుంటి మార్పిడి
-విజయ వంతంగా నిర్వహించిన వైద్య బృందం -ఆరోగ్యశ్రీ కింద ఏరియా ఆసుపత్రికి రూ.5 లక్షల పరికరాలకు అందచేసిన కలక్టర్ మాధవీలత -వైద్యులను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపర్తి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అనపర్తి ఏరియా ఆసుపత్రి నందు అనపర్తి గ్రామానికి చెందిన శ్రీధర్ అనే పేషెంట్ కు తుంటి మార్పిడి సర్జరీ ని డాక్టర్ ప్రదీప్i సుందర్ ఎముకల వైద్య నిపుణులు, మత్తు వైద్య నిపుణురాలు డా. రజనీ వారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని డి …
Read More »విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారుల తనిఖీ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని చాగల్లు మండలంలోని కలవలపల్లి గ్రామములోని YSR గ్రామ హెల్త్ క్లినిక్ ప్రక్కన గల ఖాళీ స్థలము నందు పి.డి.ఎస్ (చౌక బియ్యం) అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంపై ఈరోజు మా బృందం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేయగా 46 బస్తాలలో సుమారు 2050 కేజీల PDS బియ్యంను గుర్తించటమైనది. సదరు పి.డి.ఎస్(చౌక బియ్యం)ను మెట్టపల్లి నరసింహరాజు, తండ్రి చంద్రరావు వారు కలవలపల్లి, …
Read More »నగరంలో సీ ఆర్ పి ఎఫ్ జవాన్ల తో కవాతు ప్రదర్శన
-సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో సంభందిత ఏర్పాట్లను చెయ్యడం జరుగుతోంది -ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేందకు భరోసా కల్పించాలి -పాల్గోన్న 200 మంది సి ఆర్ పీ ఎఫ్, 200 రాష్ట్ర పోలిసులు -కలెక్టర్ మాధవీలత -ఎస్పి పి. జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించే క్రమంలో కవాతు ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్నట్లు కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత పేర్కొన్నారు. …
Read More »నగరపాలక సంస్థ స్పందన లో 41 అర్జీలు స్వీకరణ
-దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి వసతి, డ్రైనేజ్ పనుల అర్జీలను అర్జిదారు సంతృప్తి చెందే విధంగా సత్వర పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 41 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా కే . దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పరిష్కారము చెయ్యాలని ఆదేశించడం జరిగిందన్నారు. …
Read More »రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ పరిధిలోని రు.4.21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.
-యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభం -సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు శ్రీకారం -మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరంరూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, రాజమండ్రి రూరల్ పరిధిలో గల అర్బన్ ప్రాంతంలో రు.4.21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News