తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిట్ లో ఉద్యోగాల కొరకు గవర్నమెంట్ ఐటిఐ(Govt ITI) పద్మావతి పురం, తిరుపతి నందు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ కష్టమైసేడ్ స్కిల్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రాం ద్వారా డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాల కొరకు 20- 08- 2024 తేదీన అనగా ఈ మంగళవారం నాడు ఉదయం 9 గంటల …
Read More »
Prajavartha Online Telugu News