-రాబోయే వారం రోజుల్లో మార్కెట్లో ఇసుక డిమాండ్ మేరకు సప్లై పెంచే విధంగా చర్యలు చేపట్టాలి -ఆర్ అండ్ బి ద్వారా చేపట్టిన రహదారి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి -పంచాయతీరాజ్ పల్లె పండుగ పనులను సంక్రాంతి లాగా పూర్తి చేయాలి -ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధుల సమన్వయంతో నిర్వహించాలి -పోలవరం ప్రాజెక్ట్ క్యాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ ఎర్త్ కమ్ డయా ఫ్రమ్ వాల్ పనులను సమాంతరంగా చేపడతాం -గత ఐదేళ్లలో జల వనరుల శాఖ ద్వారా చేపట్టే నిర్వహణ …
Read More »Daily Archives: October 26, 2024
సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం
-రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం , నేటి పత్రిక ప్రజావార్త : సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ప్రాంతమని, అధిక శాతం గిరిజనులుండే ఈ ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్టు చెప్పారు. అందులో భాగంగా ఐటిడిఏలను పునరుద్దరించి, తద్వారా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో …
Read More »ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణం కాకాని నగర్ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు మద్దతుగా శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ను ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకొని నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల ఎమ్యెల్సీ పట్టభద్రుల ఎన్నికల పనులు చక్కగా జరుగుతున్న తీరును తంగిరాల సౌమ్య కి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకం …
Read More »జగన్ రెడ్డి చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు
-ఇంధన సర్దుబాటు చార్జీల పాపం జగన్ రెడ్డిదే -జగన్ హయాంలోనే వసూళ్లకు అనుమతి కోరిన డిస్కంలు -వాయిదా వేస్తూ… కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద …
Read More »విద్యుత్ ఛార్జీల వడ్డన సరికాదు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను కుప్ప కూల్చి నాశనం చేసిందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటివరకు చంద్రబాబు నెరవేర్చకపోగా.. ప్రజలపై మరింత భారం మోపే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూ అప్ ఛార్జీలు ఎత్తేస్తామని ఎన్నికల ముందు ప్రతి సభలోనూ …
Read More »డిసెంబర్ 19 న ఛలో అమరావతి సచివాలయం… : వడ్లమూరి కృష్ణ స్వరూప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ. ఎస్టీ వర్గీకరణ. క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా డిసెంబర్ 19 న ఛలో అమరావతి సచివాలయం ఆందోళ కార్యక్రమం నకు పెద్ద ఎత్తున దళిత జాతులు తరలి రావాలని ఈ సందర్బంగా కరపత్రం విడుదల చేసిన దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు. ఎస్సీ. ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేషనల్ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. శనివారం విజయవాడ లోని తుమ్మల పల్లి కళా క్షేత్రం ఎదురుగా గల డాక్టర్ అంబేద్కర్ …
Read More »7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల (పిన్సిపాళ్ళు), GGH సూపరింటెండెంట్ల బదిలీలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ దశలో మంజూరైన 4 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రత్యామ్నాయ మార్గాల్లో చేపట్టాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. వివరాలు : 1) మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎస్.వీఎన్. రాజమన్నార్, (అనాటమి) నెల్లూరు ఎసిఎస్ఆర్ జీఎంసీ, ప్రిన్సిపల్ గా బదిలీ 2) పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్న డా. శ్రీదేవి (ఎస్పీఎం) నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా …
Read More »రికార్డ్ స్థాయిలో టిడిపి సభ్యత్వాలు నమోదు కావటం ఖాయం : ఎంపి కేశినేని శివనాథ్
-సెంట్రల్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం -తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్న ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని సమస్యలను పరిష్కారిస్తూ , రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న టీడీపీ సభ్యత్వం తీసుకోవటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణ జిల్లాలోని నియోజకవర్గాల్లో రికార్డ్ స్థాయిలో అత్యధిక సభ్యత్వాలు సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతాయని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం లోని 58వ డివిజన్ పైపుల రోడ్డు సెంటరు సమీపంలోని వాంబే కాలనీ రోడ్డు …
Read More »టిడిపి సభ్యత్వాన్ని ప్రజలు ఒక గౌరవంగా భావిస్తున్నారు : ఎంపి కేశినేని శివనాథ్
-40వ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన చూసి ప్రజానీకం టీడీపీ సభ్యత్వం తీసుకోవటానికి ముందడుగు వేస్తున్నారు. అంతే కాదు టిడిపి సభ్యత్వం కలిగి వుండటం ఒక గౌరవంగా భావిస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం లోని 40వ డివిజన్ భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపి కేశినేని …
Read More »సీఎం చంద్రబాబు తో ఎంపి కేశినేని శివనాథ్ భేటీ
-పలు సమస్యలపై వినత పత్రాలు అందజేత -సీఎం దృష్టికి ఓల్డ్ రాజరాజేశ్వరిపేట నివాసితుల సమస్య -లాజిస్టిక్ పార్క్ కి అవసరమైన స్థలం అంశం ప్రస్తావన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి కేంద్రం కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎంపి కేశినేని శివనాథ్ శనివారం కలిశారు. విజయవాడలోని పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేసి ఆ సమస్యలను వివరించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో రైల్వే శాఖకు చెందిన స్థలంలో నివాసం వుంటున్న నివాసితులు పదిహేను రోజుల్లోగా ఖాళీ …
Read More »
Prajavartha Online Telugu News