Breaking News

Daily Archives: November 3, 2024

ప్రేమ స్వరూపులారా సర్వత్ర నిండినది దైవమే అని తెలిపినది శ్రీ భగవాన్ సత్యసాయి బాబా

-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణం రైతుపేట శ్రీ భగవాన్ సత్యసాయి నగర్ శ్రీ భగవాన్ సత్యసాయి మందిరం నందు జిల్లా అందత్వ నివారణే లక్ష్యముగా శంకర్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా కమిటీ సభ్యులు భక్తులు మరియు కూటమినేతలతో కలిసి ప్రారంభించిన శాసనసభ్యులు  తంగిరాల సౌమ్య. అనంతరం మాట్లాడుతూ మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న …

Read More »

మూడు రోజులే.. ఎమ్మెల్సీ ఓటుహక్కు నమోదుకు గడువు ఈ నెల 6

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు నమోదు కోసం ఇంకా మూడు రోజులే సమయముంది. అర్హులైన పట్టభద్రులంతా నవంబరు 6 వరకు మాత్రమే తమ ఓటుహక్కును నమోదు చేసుకునే వీలుంటుంది. ఫారం-18ను పూర్తి చేయటంతో పాటు డిగ్రీ ప్రావిజనల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీపై గజిటెడ్ అధికారితో సంతకం చేయించి జత పరచాలి. అలాగే, ఆధార్, ఓటరు కార్డు జిరాక్స్ కాపీలను కూడా జతపరచాలి. నందిగామ పట్టణం,జుజ్జురు, పంచాయితీ కార్యాలయం, కంచికచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం, …

Read More »

EPDCL Pledges Commitment to Mission LIFE, To Drive Sustainable Practices and T0 Deliver World-Class Power Supply

-Vizag’s EPDCL to Lead the Way -EPDCL to become India’s First DISCOM to Champion Mission LIFE. -BEE Commits Full Support to DISCOMs for DSM Initiatives, Ensuring Reliable and Efficient Power Supply. -BEE’s S&L Program Delivers Significant Savings: 81.64 Billion Units of Energy Saved, Worth Rs. 54,324 Crores. -BEE (Ministry of Power) Urge Southern States SDA’s to Strengthen S&L Program for …

Read More »

సుజనా చౌదరి నాయకత్వాన్ని బలపరుస్తాం

-వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు బరిగె నరసింహారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) నాయకత్వాన్ని బలపరుస్తామని విజయవాడ వాల్మీకి (బోయ) సేవా సంఘం అధ్యక్షులు బరిగె నరసింహారావు అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే దిశగా రాజకీయ పార్టీలు కృషి చేయాలని భీమన వారి పేట మహర్షి వాల్మీకి భవన్ లో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విజయవాడ వాల్మీకి (బోయ) సేవా సంఘం అధ్యక్షులు బరిగె నర్సింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో …

Read More »

కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ …

Read More »

జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం…సీఎం బాబు పాల‌న‌లో పురోగ‌మ‌నం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-వెస్ట్ లో వైసిపి కి మ‌రో షాక్ -టిడిపిలో చేరిన వైసిపి నాయ‌కుడు మాదాల తిరుప‌తిరావు యాద‌వ్ -పార్టీ కండువా క‌ప్పి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం పాలైంది…సొంత పార్టీ నేత‌ల‌నే వైసిపి పెద్ద‌లు ఇబ్బందుల‌కు గురి చేశారు. ఆ విష‌యం గ్ర‌హించిన వైసిపి నాయ‌కులు ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి టిడిపి పార్టీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం …

Read More »

సీఎం చంద్ర‌బాబు మ‌త‌స్వామ‌ర‌స్యాన్నికాపాడే నాయ‌కుడు : ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్ల‌మెంట్ లో వ‌క్ఫ్ బోర్డ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీకి పంపించాల‌ని సూచించింది తెలుగుదేశంపార్టీ. ఈ బిల్లు విష‌యంలో జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీ ఏర్ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కృషి, టిడిపి తీసుకున్న నిర్ణ‌యం. సీఎం చంద్ర‌బాబు మ‌త‌స్వామ‌ర‌స్యాన్నికాపాడే నాయ‌కుడని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం ఈద్గా మైదానం నందు ఆదివారం జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన‌ వక్ఫ్ పరిరక్షణ మహాసభ కార్యక్రమానికి ఎంపి కేశినేని …

Read More »