– డిసెంబర్ 10 వరకు హమారా శౌచాలయ్-హమారా సమ్మాన్ ప్రచార కార్యక్రమం – ప్రత్యేక సర్వే ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన – అన్ని గ్రామాలనూ ఓడీఎఫ్ ప్లస్ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి – స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాపూజీ కలలుగన్న పరిశుభ్ర భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించిందని.. ఈ కార్యక్రమంతో పదేళ్ల కాలంలో స్వచ్ఛత, పరిశుభ్రతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ …
Read More »Daily Archives: November 19, 2024
చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించేలా పర్యవేక్షించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నిబంధనల ప్రకారం నమోదు చేసుకుని, వాటిల్లో పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో సదుపాయాలు, జేజే యాక్ట్ నిబంధనల అమలు తదితర అంశాలపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో అన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లను పరిశీలించి, నియమ …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్డీయే కూటమి నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సమక్షంలో విజయవాడ తూర్పు,పశ్చిమ నియోజకవర్గాల్లో జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు నాయకులు మర్యాద పూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ ను గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం కలిశారు. వైసిపి వీడి జనసేనలో చేరిన 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, 53వ డివిజన్ మహాదేవ్ అప్పాజీ, నాయకులు అత్తులూరి పెదబాబు, బహదూర్ లను సామినేని ఉదయభాను ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »ప్రజా సమస్యలను పరిష్కరించడమే తెలుగుదేశం పార్టీ ముఖ్య లక్ష్యం : ఎంపీ కేశినేని శివనాథ్
-4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ -జమైకా అపార్టుమెంట్ వాసుల సమస్య పరిష్కారానికి కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజా సమస్యల పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లో ఏపీఐఐసీ కాలనీలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఎంపీ కేశినేని శివనాథ్, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్రతో కలిసి మంగళవారం ఉదయం పర్యటించారు. జమైకా అపార్ట్మెంట్ …
Read More »కృష్ణా జిల్లాలో పాఠశాలలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు
-నేతృత్వం వహించిన సమగ్రశిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., -మెచ్చుకున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని శ్రీ అన్నే సీతారామయ్య జడ్పీ హైస్కూల్ (పీఎం శ్రీ ), దావాజీగూడెంలో మోడల్ ఫౌండేషన్ స్కూళ్లను మంగళవారం వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్శనకు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావుIAS., నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో విద్యా విధానాలు, విద్యార్థుల అభ్యాస పద్ధతులు, సృజనాత్మకత, విద్యా ప్రమాణాలను స్కూల్ మేనేజ్మెంట్ …
Read More »మన మరుగుదొడ్లు … మన గౌరవం
-మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో అవగాహన పెంచాలి -ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పారిశుద్ధ్య కార్మికులు సన్మానం -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘శాంతి కోసం ఒక ప్రదేశం’ అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలక్టరేట్ లో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ చైర్ పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా గ్రామీణ నీటి …
Read More »శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంధాలయము, రాజమహేంద్రవరం 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవములు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఉదయం మహిళా దినోత్సవం, ఇందిరా గాంధీ జయంతి సంధర్భంగా మాజీ ప్రథాన మంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. అనంతరం భారత్ వికాస్ పరిషత్ వారి ఆధ్వర్యం లో “గురు వందన్ చాత్ర అభినందన్” గురువులకు సన్మానం, విధ్యార్ధులకు అభినందన కార్యక్రమం మరియు అల్లు రామకృష్ణ వారిచే పురాతన నాణెములు, నోట్లు, పోస్టల్ స్టాంప్ లు, ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి బీవీపి పూర్వ అధ్యక్షలు పి.వి.ఎస్. కృష్ణారావు …
Read More »బొమ్మూరు జెడ్పీ హై స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కలెక్టరు ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో అందచేసే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయటం నిర్వహణా లో శుభ్రత పాటించడానికి ప్రాధాన్యతా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం స్థానిక బొమ్మూరు జెడ్పీ హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందచేస్తున్న వాటి వివరాలు తెలుసుకున్నారు. ఆరుబయట విద్యార్దులు భోజనాన్ని …
Read More »మన మరుగుదొడ్లు … మన గౌరవం
-మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో అవగాహన పెంచాలి -ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పారిశుద్ధ్య కార్మికులు సన్మానం -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘శాంతి కోసం ఒక ప్రదేశం’ అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలక్టరేట్ లో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ చైర్ పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా గ్రామీణ నీటి …
Read More »టి. బి. నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజం లోని ప్రతి ఒక్కరరూ టి.బి వ్యాధి నివారణకు కృషి చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ ఎం మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టి.బి కార్యాలయం మరియు టాటా ఇన్స్టిట్యూషన్ అఫ్ సోషల్ సైన్స్ సంయుక్తంగా రాష్ట్రం లోని లెప్రసి,ఎయిడ్స్,టి.బి. నివారణ అధికారులకు హాయ్ ల్యాండ్ లో రెండు రోజుల కార్యశాల(workshop) ను …
Read More »
Prajavartha Online Telugu News