Breaking News

Daily Archives: December 14, 2024

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏపీఎఫ్ఎంఐఎస్ చట్టం 1997 మరియు 2018 వ సంవత్సరం సవరణ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ఆదేశముల మేరకు తిరుపతి జిల్లా నందు 34 మండలాల్లో గల 610 నీటి వినియోగదారుల సంఘములకు ఎన్నికలు 14.12.2024 నేటి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఏడు గంటల వరకు ముగించబడినది. అందుకు గాను 3600 మంది ఎన్నికల సిబ్బందిని నియమించి వినియోగించడం జరిగింది. మొత్తం 610 నీటి …

Read More »

డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-నేడు డిసెంబర్ 15 ఆదివారం కలక్టరేట్ లో పొట్టి శ్రీరాములు వర్ధంతి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు సోమవారం  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని …

Read More »

మెగా డిఎస్సీ పోటీ పరీక్షల స్క్రీనింగ్ టెస్టు విజేతలకి శిక్షణా తరగతులు ప్రారంభం

-పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు ఇదొక సువర్ణావకాశం -రాజమహేంద్రవరంలోబీసీ స్టడీ సర్కిల్ ను శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి -ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని శిక్షణ పొందేందుకు వచ్చిన అభ్యర్థులను అభినందించిన మంత్రి దుర్గేష్ -కష్టం, ప్రతిభను నమ్ముకునే వారికీ కూటమి ప్రభుత్వం చేయూత నిస్తుందన్న అభయమిచ్చిన మంత్రి దుర్గేష్ -ఎస్సీ యాక్షన్ ప్లాన్ లా త్వరలోనే బీసీ యాక్షన్ ప్లాన్.. తద్వారా యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -శిక్షణ …

Read More »

ఇంటింటా విద్యుత్ పొదుపు..ఊరంతా వెలుగు

-కరెంట్ ఆదా చేద్దాం.. భావితరాలకు భరోసానిద్దాం. -14 డిసెంబర్ నుండి 20 వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన  జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ -ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి -జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ప్రారంభించిన.. -పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ విలువైందని.. దానిని వృధా కాకుండా …

Read More »

కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గం రాజ మార్గం

-శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ -ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 57 బెంచ్ లు నిర్వహణ -ఈ ఏడాది ఇప్పటి వరకు 7,352 కేసులలో రూ.100 కోట్ల 7 లక్షల మేర అవార్డ్ ల జారీ -జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల …

Read More »

లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ ప‌రిశీలించిన ఎంపి కేశినేని శివ‌నాథ్, శాప్ అధ్య‌క్షుడు రవి నాయుడు

-స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవ‌ల‌ప్మెంట్ కోసం నిపుణుల‌తో చ‌ర్చ‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యాల‌కు అనుగుణంగా విజ‌య‌వాడ‌లో క్రీడాభివృద్ధి చేసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ న‌డుంబిగించారు. ఈ మేర‌కు శ‌నివారం శాప్ అధ్య‌క్షుడు రవినాయుడు, శాప్ ఎమ్.డి గిరీషా ఐ.ఎ.ఎస్., పాపుల్య‌స్ (Populous) గ్లోబ‌ల్ ఆర్కిటెక్స్ ప్ర‌తినిధి సిద్ధార్థ్, ఎన్.వి.ఆర్కిటెక్స్ ప్ర‌తినిధి వెంక‌ట్ ల‌తో క‌లిసి ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గం విద్యాధ‌ర‌పురంలోని లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ ప‌రిశీలించారు. ఈ గ్రౌండ్ ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ది …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ కి కృత‌జ్ఞ‌తలు తెలిపిన కార్పెంట‌ర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 34వ డివిజన్ లోని కేదారేశ్వ‌రిపేట కాల‌వ‌గ‌ట్టు ద‌గ్గ‌ర ఎంతో కాలంగా ప‌ని చేసుకుంటున్న కార్పెంటర్స్ శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. తాము కార్పెంట‌ర్ ప‌నిచేసుకునే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించుకుండా అధికారుల‌తో మాట్లాడి అడ్డుకున్నందుకు కార్పెంట‌ర్స్ తో పాటు చిరు వ్యాపారం చేసుకునే మ‌హిళ‌లు కూడా ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ధ‌న్య‌వాదాలు చెబుతూ పుష్పగ‌చ్చం అందించి శాలువాతో …

Read More »

ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం డిసెంబర్ 15, 2024న తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్యక్రమం ఏర్పాట్ల లో ఎటువంటి లోపం ఉండకూడదని, విజయవాడ నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేయాల్సిన వసతుల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి త్రాగునీటి సరఫరా లో …

Read More »

నోడల్ ఆఫీసర్లు నిత్యం అన్నా క్యాంటీన్ల నిర్వహణ చూసుకోవాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 11 ప్రాంతంలో ఉన్న అన్న క్యాంటీన్లలో, త్రాగునీటి సరఫరా వాడుక నీరు, కిచెన్ లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, భోజనంలో నాణ్యత, ప్రతిరోజు ఇస్తున్న టోకెన్ల వివరాలు నోడల్ …

Read More »