– తనిఖీల విషయంలో మరింతగా నిఘా పెట్టాలి – కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ అమలు విధానంలో సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ అమలు కోసం …
Read More »Monthly Archives: December 2024
నాబార్డ్ ఆధ్వర్యంలో రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం
– ప్రగతి పథకం అమలు కార్యక్రమం ద్వారా ప్రగతి లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాం – చిన్న, మధ్య, భారీ ఆక్వా పెంపకం ద్వారా ప్రోత్సహం అందించే ప్రయత్నం చేస్తున్నాం – దేశీయ రొయ్యల ఉత్పత్తి లో ఇక్కడి నుంచి 70 శాతం ఇక్కడే నుంచి రావడం జరుగుతోంది – నాబార్డ్ సి జి ఎం ఎం. ఆర్ గోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చేపలు, రొయ్యల సాగు చేస్తున్న రైతులకు నాబార్డ్ కొండంత ఆసరాగా నిలుస్తు, ఆక్వా రంగం అభివృద్ధికి …
Read More »వితరణ అందించే ప్రయత్నం లో స్వచ్ఛందంగా ముందుకు రావాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జేగురుపాడు శ్రీరామదాసు పేపరు బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ నల్లమిల్లి లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ కి అందచేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి, ప్రతి ఒక్కరు తమ వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలలో, వితరణ అందించే ప్రయత్నం లో స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. …
Read More »డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నందు 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధర్శి కె. ప్రకాష్ బాబులు ప్యానల్ న్యాయవాదులు మరియు డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి ఎమ్. మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధర్శి కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ , వివిధ కేసులలో ఉచిత …
Read More »విధుల్లో నిర్లక్ష్య వైఖరి, నిధుల దుర్వినియోగం పై ఉపేక్షించడం జరుగదు
– పన్నుల వసూళ్ల లో నిధులను దుర్వినియోగం చేసిన పొరుగు సేవలు సిబ్బంది విధులు నుంచి తొలగింపు , పంచాయతి సెక్రటరీల సస్పెన్షన్ – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, నిధులను దుర్వినియోగం చేసిన వారి విషయంలో ఉపేక్షించె పరిస్థితి ఉండదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్ నిర్వహణ , విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవరించడం , పన్నుల వసూళ్ల పరంగా పనితీరు …
Read More »డిసెంబరు 31 కి పెన్షన్ పంపిణీ ఏర్పాట్లు పూర్తి
– 2,36,927 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ.101 కోట్ల 93 లక్షల 56 వేలు మేర పంపిణి – 9041 క్లస్టర్ ఏరియాలో 5158 మంది పిడివో ల ద్వారా పెన్షన్ పంపిణీ – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 2025 నెల ఒకటో పంపిణీ చెయ్యవలసిన 2,36, 927 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల ను ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 న పంపిణి చేసేందుకు ప్రత్యేక దృష్టి …
Read More »కలక్టరేట్ పిజిఆర్ఎస్ లో 120 అర్జీలు స్వీకరణ కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించే అర్జీ దారులు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావడం గమనించనట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డీ ఆర్వో టి సీతారామ మూర్తి, సిపివో ఎల్. అప్పలకొండ, డిఎల్డివో లు రాజమండ్రీ పి. వీణా దేవి, కొవ్వూరు శ్లివారెడ్డి, ఇతర …
Read More »బాల్యవివాహం జరిపించుట, వాటిని ప్రోత్సహించుట చట్ట రీత్యా నేరం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్యవివాహం జరిపించుట, వాటిని ప్రోత్సహించుట చట్ట రీత్యా నేరమని, ఇందుకు సంబంధించి భాగస్వామ్యం అయ్యే వ్యక్తుల పై కేసులు నమోదు చెయ్యడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాజానగరం మండలం కొ త్తతుంగపాడు గ్రామంలో బాల్యవివాహం జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపధ్యంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజ్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన …
Read More »ఎస్సీ కుల గణన జాబితాలో సవరణలకు 31వతేదీ ఆఖరి రోజు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ కుల గణన జాబితాలో సవరణలకు మంగళవారం (31వతేదీ) ఆఖరి రోజు అని గుంటూరు నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి అయిన కుల గణన జాబితాలను ఈ నెల 26న నగరంలోని 206 వార్డ్ సచివాలయాల నోటీసు బోర్డ్ ల్లో సందర్శనార్ధం ప్రకటీంచామని తెలిపారు. నగర ప్రజలు సర్వే రిపోర్ట్ లోని తమ వివరాలు సరిగా ఉన్నాయో, …
Read More »శానిటరీ ఇన్స్పెక్టర్ల బదిలీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటరీ డివిజన్లను 22నుండి 32కి పెంపు చేసి, దీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నఇన్స్పెక్టర్లను కూడా డివిజన్ల మార్పు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెరిగిన గుంటూరు నగర పరిధి దృష్ట్యా, మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 22 శానిటరీ డివిజన్లను 32 డివిజన్లుగా పెంపు చేశామన్నారు. అలాగే దీర్ఘ కాలంగా ఒకే …
Read More »
Prajavartha Online Telugu News