విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం అజిత్ సింగ్ నగర్, డాబా కొట్లు పరిసర ప్రాంతాలని పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పెన్షన్ దారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి, వారికి పెన్షన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికి …
Read More »Monthly Archives: December 2024
కోల్డ్ స్టోరేజ్ లకు కచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెషర్స్ ఉండాలి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగో మార్కెట్లో ఉన్న షాపులన్నిటికీ ట్రేడ్ లైసెన్సులు ఉండాలని కోల్డ్ స్టోరేజ్ లకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం కేదారేశ్వరపేట ప్రాంతంలో ని మాంగో మార్కెట్ అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాంగో మార్కెట్లో ఉన్న షాపులన్నీ పరిశీలించారు అక్కడున్న కోల్డ్ స్టోరేజ్లకు కచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలని ఆదేశించారు. ఒక నెల గడువు …
Read More »నగరపాలక సంస్థ వైద్యశాలలలో వసతులను పెంచండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ వైద్యశాలలో మరిన్ని వసతులను పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం ముత్యాలంపాడు, జింఖాన, హనుమాన్ పేటలో ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ వారి వైద్యశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేవలం పర్యటించిన ప్రదేశాలలోనే కాకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల వైద్యశాలలలో ఎటువంటి మరమ్మతులు ఉన్న వెంటనే మరమ్మతులు చేయించాలని వసతులు మరిన్ని పెంచమని …
Read More »టిడిఆర్ బాండ్స్ కమిటీ సమీక్ష సమావేశం
-14 దరఖాస్తుదారుల టిడిఆర్ బాండ్లపై సమగ్ర పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో మంగళవారం ఉదయం టి డి ఆర్ బాండ్స్ స్క్రుటినీ కమిటీ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ వన్ పరిధిలోగల భవానిపురం ప్రాంతంలోని పునమిఘాట్ వద్దగల ప్రాంతం, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డు విస్తరణ, డోర్నకల్ రోడ్డు విస్తరణ, కార్ల మార్క్స్ రోడ్ విస్తరణ, సర్కిల్ 3 పరిధిలో గల ఎన్టీఆర్ …
Read More »“విజయవాడ మునిసిపల్ ఉద్యోగుల గుండెల్లో ఈశ్వర్ ది చెరగని ముద్ర”
-“క్రమశిక్షణగా విధులు నిర్వర్తించినపుడే సంతృప్తి కలుగుతుంది” -“సమస్యల పరష్కారం, సహోద్యోగుల శ్రేయస్సే ధ్యేయం. దొప్పలపూడి ఈశ్వర్” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, APJAC అమరావతి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొప్పలపూడి ఈశ్వర్ స్వచ్చంద పదవీ విరమణ చేసారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సన్మాన సభ జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసి, విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఉద్యోగులకు 010 పద్దు క్రింద చేర్చడానికి ఈశ్వర్ యెనలేని కృషి …
Read More »Prajavartha e paper 24-31 December-2024 edition
https://prajavartha.com/wp-content/uploads/2024/12/24-31-December-2024.pdf
Read More »గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి
-నదుల అనుసంధానం ఏపీకి గేమ్ ఛేంజర్ -మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు -మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు – హైబ్రీడ్ విధానంలో పనులు -ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి జలాలను బనకచర్లకు తరలించి తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తైతే ఏపీకి గేమ్ ఛేంబర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్ర తిరగరాసే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు అనే మాట వినబడదన్నారు. నదుల అనుసంధానంతో భావి తరాలకు …
Read More »బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి భారీ విరాళం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎన్ఆర్ఐ, డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భారీ విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా, అమరావతి మండలం, అత్తులూరు గ్రామానికి చెందిన ఈ దంపతులు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ మేరకు రూ.1 కోటి చెక్కును అందించారు. పేదల వైద్యం కోసం పెద్ద మనసుతో ముందుకొచ్చిన వంశీకృష్ణ, ప్రతిభ దంపతులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. రాజధాని …
Read More »కేంద్రం నుంచి హోం శాఖకు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-సచివాలయంలో హోంమంత్రి అనిత తో భేటీ -పోలీస్ శాఖలోని పలు శాఖ అధికారులతో సమీక్షా సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి పది సంవత్సరాలు కావస్తోన్నప్పటికీ కేంద్రం నుండి రావాల్సిన 118 కీలక శిక్షణ సంస్థల ఏర్పాటు జరగలేదు. విపత్తు నిర్వహణకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.1150 కోట్ల తాత్కాలిక నిధులను కూడా రాబట్టాల్సి ఉంది. అలాగే పోలీస్ స్టేషన్లు, జైళ్ళ ఆధునికీకరణకు కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ …
Read More »మార్చి నాటికి మరొక 50వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయటానికి లక్ష్యాలను నిర్దేశించాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని వచ్చే మార్చి నాటికి మరొక 50వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయటానికి లక్ష్యాలను నిర్దేశించాలని రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌరసంబందాల శాఖ మంత్రి శ్రీ కొలుసు.పార్ధసారధి అధికారులను ఆదేశించేరు.రాష్ట్రంలో అమలు అవుతున్న గృహనిర్మాణల పై మంత్రి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేరు.రాష్ట్రంలో పూర్తి అయిన లక్ష ఇళ్ల నిర్మాణలకు త్వరలో ప్రారంభించి లబ్ధిదారులుకు ఇంటి తాళాలు అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ …
Read More »
Prajavartha Online Telugu News